మేడ్చల్ మండల విద్య వనరుల కేంద్రాన్ని కి చేరుకున్న నూతన పాఠ్యపుస్తకాలు

మేడ్చల్ మండల విద్య వనరుల కేంద్రాన్ని కి చేరుకున్న నూతన పాఠ్యపుస్తకాలు

మేడ్చల్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలకు నూతన విద్యా సంవత్సరం 2025, 26 కి సంబంధించి విద్యార్థులకు కావలసిన దాదాపు 26000/-పాఠ్యపుస్తకాలు మేడ్చల్ మండల విద్యా వనరుల కేంద్రానికి చేరుకున్నవి అని మండల విద్యా వనరుల కేంద్రం సిబ్బంది తెలిపారు నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కావడానికి ముందే పాఠ్యపుస్తకాలు రావడం పట్ల ఉపాధ్యాయులు తల్లిదండ్రులు విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు

Tags:

About The Author

Post Your Comment

Comments

Latest News