ఇంటినుండి వెళ్లిన వ్యక్తి అదృశ్యం

ఇంటినుండి వెళ్లిన వ్యక్తి అదృశ్యం

ఇంటినుండి వెళ్లిన వ్యక్తి అదృశ్యం

ఇబ్రహీంపట్నం, మే 21 ( నగరనిజం ) : ఇంటినుండి బయటకు వెళ్లిన వ్యక్తి అదృశ్యమైన ఘటన హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. గ్రీన్ ఫార్మాసిటీ ఎస్ఐ తేజంరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... యాచారం మండల పరిధిలోని కురుమిద్ద గ్రామానికి చెందిన మల్కాపురం నరసింహ ( 50 ) ఈ నెల 7న ఇంటినుండి ఉదయం 9 గంటల సమయంలో పనికోసం అని బయటకు వెళ్లి అదృశ్యమయ్యాడు. అప్పటి నుంచి కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్ళల్లో, చుట్టూప్రక్కల గ్రామాలలో వెతికినా ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఆచూకీ తెలిసిన వాళ్ళు 8712662724, 8712662725 నెంబర్లకు తెలియజేయాలని పోలీసులు తెలిపారు.

Tags:

About The Author

Related Posts

Post Your Comment

Comments

Latest News

ఏసిబికి పట్టుబడ్డ జీఎస్టీ ఆఫీసర్ ఏసిబికి పట్టుబడ్డ జీఎస్టీ ఆఫీసర్
నాంపల్లి, జూలై 8 (నగర నిజం): జి.ఎస్.టి. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో అవినీతికి పాల్పడిన కమర్షియల్ ట్యాక్స్ శాఖాధికారి ఏసీబీకి చిక్కాడు. మాదాపూర్ సర్కిల్‌లో డిప్యూటీ స్టేట్ ట్యాక్స్...
స్వామి వివేకానంద,దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన బీజేపీ నాయకులు
ప్రమాదవశాత్తు ఆటోల నుండి పడి వ్యక్తి మృతి
మిషన్ భగీరథ పైప్ లైన్ లీక్‌.. రోడ్డుపై వృధాగా పోతున్న నీరు
అన్ని న్యాయస్థానాల్లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటం పెట్టాలిని జనరల్ రిజిస్టార్ కు వినతి 
3 కోట్లు విలువైన ఏనుగు దంతాలు పట్టుకున్న
రోడ్డు వేయడం మర్చిపోయారు...?