బిజినెస్
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... ఆర్కే పురంలో ఘనంగా లక్ష్మీస్ సెలూన్ & అకాడమీ ప్రారంభం
Published On
By NAGARA NIJAM
కొత్తపేట్ డివిజన్ ఆర్కే పురంలో నూతనంగా ఏర్పాటు చేసిన లక్ష్మీస్ సెలూన్ & అకాడమీ మొదటి బ్రాంచ్ ప్రారంభోత్సవం గురువారం ఘనంగా జరిగింది. నిర్వాహకులు నాగెల్లి నగేష్, లక్ష్మి ఏర్పాటుచేసిన సెలూన్ & అకాడమీ ప్రారంభోత్సవానికి బిజెపి సీనియర్ లీడర్ సామ రంగారెడ్డి, ఆర్కే పురం డివిజన్ కార్పొరేటర్ రాధా ధీరజ్ రెడ్డి, కొత్తపేట డివిజన్...
Read More... సన్ఫీస్ట్ డార్క్ ఫాంటసీ నూతన బ్రాండ్ ప్రచారం ఆవిష్కరణ
Published On
By NAGARA NIJAM
హైదరాబాద్: సన్ఫీస్ట్ డార్క్ ఫాంటసీ తమ తాజా బ్రాండ్ ప్రచారణ 'ఫాంటసీ జరూరీ హై'ని ప్రారంభించింది. దీనిలో అత్యంత కీలకంగా ఒక ఉత్తేజకరమైన హిందీ కవిత ఉందని, దీనిని సినిమా రూపంలో అనువదించారని ఐటిసి లిమిటెడ్ ఫుడ్స్ డివిజన్లోని బిస్కెట్స్ అండ్ కేక్స్ క్లస్టర్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అలీ హారిస్ షేర్ చెప్పారు. జాతీయ...
Read More... కర్మన్ ఘాట్ లో ఘనంగా సిజర్స్ టాక్ యూనిసెక్స్ సెలూన్, అంజలి మేకప్ అకాడమీ ప్రారంభం
Published On
By NAGARA NIJAM
కర్మన్ ఘాట్ డివిజన్ పరిధి భూపేష్ గుప్తా నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన సిజర్స్ టాక్ యూనిసెక్స్ సెలూన్ & అంజలి మేకప్ అకాడమీ ప్రారంభోత్సవం గురువారం ఘనంగా జరిగింది. నిర్వాహకులు లక్ష్మిశెట్టి మనోహర్, అంజలి, శ్యామ్, చంద్ర గోపాల్ ఏర్పాటు చేసిన సెలూన్ & అకాడమీని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా సెలూన్ లో పాస్టర్లచే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. కర్మన్ ఘాట్ లో షాపు ప్రారంభించిన సందర్భంగా నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించి వారి మన్ననలు పొందాలని సూచించారు. నిర్వాహకులు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని శాలువాలు కప్పి సన్మానించారు.. ఈ సందర్భంగా నిర్వాహకులు లక్ష్మిశెట్టి మనోహర్, అంజలి, శ్యామ్, చంద్ర గోపాల్..బ్యూటీషియన్ రంగంలో తమకు అపార అనుభవం ఉందని, భూపేష్ గుప్తా నగర్ లో తమ శాఖను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. తమ వద్ద స్త్రీ, పురుషులకు ట్రెండీ హెయిర్ కేర్, స్కిన్, బాడీ కేర్ సర్వీసెస్ అందుబాటులో ఉన్నాయన్నారు.హెయిర్ కేర్, స్కిన్ కేర్, మేకప్ మరియు ఈస్తటిక్ ట్రీట్మెంట్లలో ప్రీమియం సేవలను అనుభవజ్ఞులైన, సుశిక్షితులైన సిబ్బందితో అందిస్తున్నామన్నారు. హెయిర్ ఫారమ్స్ మరియు హెయిర్ కలరింగ్, హెయిర్ స్టైలింగ్, మానిక్యూర్, బ్రైడల్ మేకప్, హెయిర్ గ్రూమింగ్ వంటి గ్రూమింగ్ సేవలు ఉన్నాయి.కస్టమర్ వయస్సును బట్టి ఫేషియల్స్ అందించడంతో పాటు, సెలూన్ హెర్బల్స్ మరియు ఫ్రూట్స్, రోజ్ పెటల్ మరియు సైంటిఫిక్ స్ట్రోక్ ఫేషియల్స్ ఉపయోగించి ఫేషియల్ సేవలను అందిస్తామన్నారు. ఆధునిక, లగ్జరీ సౌకర్యాలతో పాటు, బ్లష్ హెయిర్ కట్లు, కలర్, టెక్స్చరైజింగ్ సేవలు, షాంపూలు, బ్లో డ్రైలు, ఫార్మల్ స్టైలింగ్, కండిషనింగ్ ట్రీట్మెంట్లు, ఎక్స్టెన్షన్లు మరియు హెయిర్ రిమూవల్ సేవలతో పాటు షాంపూ, కండిషనింగ్ మరియు వాక్సింగ్ సేవలు ఉపయోగించుకోవాలన్నారు. తమ వద్ద అందుబాటు ధరలలో అత్యాధునికమైన సేవలు అందిస్తున్నామన్నారు. ఔత్సాహిక బ్యూటీషియన్లు మరియు మేకప్ ఆర్టిస్టులను పెంపొందించే లక్ష్యంతో అందం మరియు వెల్నెస్లో ప్రొఫెషనల్ కోర్సులను అందిస్తున్నట్లు తెలిపారు. కోర్సు పూర్తయిన తర్వాత సర్టిఫికెట్లు అందజేస్తామన్నారు. ప్రారంభోత్సవం సందర్భంగా అన్ని రకాల సేవలపై తగ్గింపు ఇస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పరిసర ప్రాంతాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ నాయకులు కంచర్ల శివారెడ్డి, నారగోని నారగోని శ్రీనివాస్ యాదవ్, చందు, సురేష్, శ్రీధర్, జంగన్న, భాను, వెంకటేష్, బిషప్ ప్రేమ్ రాజ్, పాస్టర్లు డేవిడ్, ఆంధ్రయ్య, సుధాకర్, డేనియల్, రాజేష్, బంధుమిత్రులు, స్థానిక నాయకులు, స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Read More... కియా ఇండియాలో కొత్తగా "కారెన్స్ క్లావిస్" ఆవిష్కరణ
Published On
By NAGARA NIJAM
న్యూఢిల్లీ, మే 8: ప్రీమియం కార్ల తయారీ సంస్థ కియా ఇండియా తాజాగా తన కారెన్స్ పోర్ట్ఫోలియోలోకి “కారెన్స్ క్లావిస్” అనే కొత్త తరం రిక్రియేషనల్ వెహికల్ను (RV) విడుదల చేసింది. ఇది MPV మరియు SUVల మధ్యలో ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంటూ, పెద్ద, ఆధునిక కుటుంబాల అవసరాలకు తగ్గట్లు రూపొందించబడింది.“క్లావిస్” అనే పేరు లాటిన్...
Read More... హంద్రీనీవా సుజల స్రవంతి’ పూర్తికి సీఎం చంద్రబాబు సంకల్పం
Published On
By NAGARA NIJAM
ఫేజ్ - 1, 2 కింద 554 కి.మీ మేర కాలువ పనులకు రూ.3,873 కోట్లు కేటాయింపు కాలువ వెడల్పుతో 3,850 క్యూసెక్కులకు పెరగనున్న నీటి సామర్థ్యం 5 నెలల కాలంలో లక్ష్యం మేర పనులు..వచ్చే నెలకల్లా మొదటి దశ పనులు పూర్తి చేయాలని లక్ష్యం గత టీడీపీ హాయంలో హంద్రీనీవా ప్రాజెక్టు పై రూ.4...
Read More... లైసెన్సుడ్ సర్వేయర్ల శిక్షణకు దరఖాస్తులు
Published On
By NAGARA NIJAM
• లైసెన్సుడ్ సర్వేయర్ల శిక్షణకు దరఖాస్తులు• 5వ తేదీ నుంచి 17వరకు మీ సేవా కేంద్రాల్లో స్వీకరణ• ఇంటర్ లో గణితం నుంచి బీటెక్ సివిల్ వరకు అర్హతరంగారెడ్డి జిల్లా : భూమికి సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూ భారతి (భూ హక్కుల రికార్డు) చట్టం-2025 ను ఏప్రిల్...
Read More... భారత్ దెబ్బకు వనికి పోతున్న పాకిస్తాన్
Published On
By NAGARA NIJAM
పహాల్గం ఘటనకు ప్రతీకారంగా భారత్ తీవ్ర దాడులు చేపట్టింది. పాకిస్తాన్ ఆర్మీ ఆధీనంలో ఉన్న కీలక స్థావరాలపై భారత సైన్యం లక్ష్యంగా దాడులు నిర్వహించినట్టు సమాచారం. లాహోర్లోని ప్రముఖ ‘ఏ డిఫెన్స్’ ప్రాంతం పూర్తిగా ధ్వంసమైపోయిందని భారత రక్షణ శాఖ వర్గాలు పేర్కొన్నాయి.పాకిస్తాన్ వ్యాప్తంగా ఉన్న ఘనతల రక్షణ వ్యవస్థలు, సైనిక స్థావరాలపై భారత దళాలు...
Read More...