చాణిక్యపురి కాలనీలో స్వచ్ఛభారత్

పాల్గొన్న నాగోల్ కార్పొరేటర్ చింతల అరుణ సురేందర్ యాదవ్

చాణిక్యపురి కాలనీలో స్వచ్ఛభారత్

నాగోల్ డివిజన్ పరిధిలోని చాణక్యపురి కాలనీలో స్వచభారత్ కార్యక్రమంలో పాల్గొన్న నాగోల్ డివిజన్ కార్పొరేటర్ చింతల అరుణ సురేందర్ యాదవ్,ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,కాలనీలో రోడ్లపై ఎలాంటి చెత్తచెదరాలు ఉండకుండా, ఎప్పటికప్పుడు కి తీసేస్తూ ఉండాలి అని ,జిహెచ్ఎంసి  సిబ్బందికి తెలియజేశారు..మరియు కాలనీ వాసులు ఎవరు కూడా రోడ్లపై చెత్త వేయకుండా స్వచ ఆటో నీ ఉపయోగించుకోవాలి.అలాగే ప్రతి 15రోజులకు ఒకసారి స్వచ్ఛ భారత్ కార్యక్రమం ప్రతి కాలనీ లో నిర్వహించలని అన్నారు..ఇలాగా చేస్తే ప్రతి కాలనీ కూడా స్వచ్ఛభారత్ నిర్వహిస్తే కాలనీ పరిశుభ్రంగా ఉంటుంది ఎలాంటి రోగాల బారిన పడకుండా ఉంటామని అన్నారు.అనంతరం జిహెచ్ఎంసి  నుండి వచ్చిన స్పోర్ట్స్ కిట్స్ ను కాలనీ వాసులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో కాలనీ ప్రెసిడెంట్ చలపతి రెడ్డి,వైస్ ప్రెసిడెంట్ వేణుగోపాల్ రెడ్డి,జనరల్ సెక్రటరీ శ్రీధర్ బాబు,కాలనీ వాసులు మహిళలు తదితరులు పాల్గొన్నారు

Tags:

About The Author

Post Your Comment

Comments

Latest News

మారిన మేడ్చల్ డివిజన్ విద్యుత్ శాఖ అధికారుల ఫోన్ నెంబర్లు మారిన మేడ్చల్ డివిజన్ విద్యుత్ శాఖ అధికారుల ఫోన్ నెంబర్లు
మేడ్చల్:- మేడ్చల్ డివిజన్ పరిధిలోని విద్యుత్ శాఖ ముఖ్య అధికారుల ఫోన్ నెంబర్లు మారినట్లు విద్యుత్ శాఖ మేడ్చల్ ఏ.డి రాజ మల్లేష్ తెలిపారు కావున ఏదైనా...
నడిరోడ్డుని బ్లాక్ చేసిన నల్గొండ పోలీసులు
కాంట్రాక్టర్, అధికారుల నిర్లక్ష్యమా?
మొద్దు లచ్చిరెడ్డికి సమస్యలపై వినతిపత్రం అందజేసిన గౌతమి నగర్ కాలనీ వాసులు
రాజీవ్ గాంధీ 34వ వర్ధంతి సందర్భంగా హయత్‌నగర్‌లో నివాళులు
బీసీల చైతన్యానికి గ్రామపర్యటనలు
రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలను మేడ్చల్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు