తెలంగాణ

ఏసిబికి పట్టుబడ్డ జీఎస్టీ ఆఫీసర్

నాంపల్లి, జూలై 8 (నగర నిజం): జి.ఎస్.టి. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో అవినీతికి పాల్పడిన కమర్షియల్ ట్యాక్స్ శాఖాధికారి ఏసీబీకి చిక్కాడు. మాదాపూర్ సర్కిల్‌లో డిప్యూటీ స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న సుధా రెడ్డి అనే అధికారి, ఓ కంపెనీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం రూ.8,000 లంచం డిమాండ్ చేసినట్టు అధికారికంగా వెల్లడించారు.లంచం డిమాండ్ చేసిన బాధితుడి...
తెలంగాణ   హైదరాబాద్ 
Read More...

అన్ని న్యాయస్థానాల్లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటం పెట్టాలిని జనరల్ రిజిస్టార్ కు వినతి 

మాదిగ అడ్వకేట్ అసోసియేషన్ హైదరాబాద్, జూన్ 25 (నగర నిజం):తెలంగాణ రాష్ట్ర హైకోర్టు, జిల్లా న్యాయస్థానాల కోర్ట్ హాళ్లలో భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటాన్ని ప్రదర్శించాలంటూ న్యాయవాదులు రాష్ట్ర రిజిస్ట్రార్ జనరల్‌కు వినతి పత్రం అందజేశారు.భారత రాజ్యాంగ నిర్మాతగా, సమానత్వానికి, న్యాయానికి ప్రాతినిధ్యం వహించిన మహానాయకుడిగా డాక్టర్ అంబేద్కర్ సేవలను గుర్తుచేసుకుంటూ న్యాయస్థానాల కోర్ట్...
తెలంగాణ   హైదరాబాద్  వనపర్తి 
Read More...

3 కోట్లు విలువైన ఏనుగు దంతాలు పట్టుకున్న

ఎల్బీనగర్ , జూన్ 25, (నగర నిజం): రాచకొండ పోలీసుల ప్రత్యేక ఆపరేషన్ టీం (ఎస్ఓటి) ఎల్‌బీ నగర్ జోన్, హయత్‌నగర్ అటవీశాఖ అధికారులతో కలిసి ఎనుగు దంతాల (ఎలిఫెంట్ దంతాలు) అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి రెండు ఏనుగు దంతాలు, ఓ మొబైల్ ఫోన్‌ను స్వాధీనం...
తెలంగాణ   ఆంధ్రప్రదేశ్   క్రైమ్  హైదరాబాద్  రంగారెడ్డి  ఎల్ బి నగర్ 
Read More...

P. Venkat Reddy Selected for ‘Indian Icon of the Year – 2025’ Award

Hyderabad, June 11, (Nagara Nijam): P. Venkat Reddy has been selected for the prestigious Indian Icon of the Year – 2025 award for his remarkable contributions in the field of renewable energy. The award will be presented at a ceremony...
తెలంగాణ   ఆంధ్రప్రదేశ్   జాతీయం   అంతర్జాతీయం  నగర నిజం స్పెషల్స్   బిజినెస్   హైదరాబాద్  రంగారెడ్డి 
Read More...

‘ఇండియన్‌ ఐకాన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ - 2025’’

హైదరాబాద్‌, జూన్‌ 11, (నగర నిజం): హైదరాబాద్‌లోని ది పార్క్‌ హోటల్‌లో ఈనెల 14న నిర్వహించనున్న ‘‘ఇండియన్‌ ఐకాన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ - 2025’’ కార్యక్రమంలో పునరుత్పాదక శక్తి రంగంలో విశేష కృషి చేసిన పి. వెంకట్‌ రెడ్డి కి ఇండియన్‌ ఐకాన్‌ ఆఫ్‌ ది  ఇయర్‌ - 2025’’ అవార్డు అందుకోబోతున్నారని నిర్వాహకులు...
తెలంగాణ   ఆంధ్రప్రదేశ్   నగర నిజం స్పెషల్స్   బిజినెస్   హైదరాబాద్  రంగారెడ్డి 
Read More...

' పాత్రికేయుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి '

పాత్రికేయుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి సుధీర్ఘ కాలంగా ఉద్యమిస్తున్న సంఘం కేవలం టీడబ్ల్యూజేఎఫ్  అర్హులైన జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాల్సిందే.. జర్నలిస్టుల సమస్యల సాధనకు సమిష్టిగా కృషి చేయాలి చిన్నా, పెద్ద తేడాలేకుండా అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వాలి అర్హులైన జర్నలిస్టులకు హెల్త్ కార్డులు మంజూరు చేయాలి ప్రైవేట్ పాఠశాలల్లో పిల్లలకు 50 శాతం రాయితీ...
తెలంగాణ   రంగారెడ్డి  ఇబ్రహీంపట్నం 
Read More...

బీసీల చైతన్యానికి గ్రామపర్యటనలు

బీసీలను చైతన్యపరచడానికి గ్రామపర్యటనలు నిర్వహిస్తున్నామని మన ఆలోచన సాధన సమితి (మాస్) వ్యవస్థాపకులు కటకం నర్సింగ్ రావు తెలిపారు. నర్సాపురలోని లైన్స్ క్లబ్‌లో బుధవారం నాడు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.బీసీ ఉద్యమాన్ని మండల స్థాయిలో విస్తరించి గ్రామస్థాయిలో ప్రజల్లో అవగాహన కల్పించడమే లక్ష్యంగా పర్యటనలు చేపట్టినట్టు పేర్కొన్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి బీసీలకు...
తెలంగాణ   హైదరాబాద్  మెదక్ 
Read More...

హయత్‌నగర్ పోలీస్‌ స్టేషన్ పరిధిలో కుంట్లూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం

హయత్‌నగర్ /కుంట్లూర్/ నగర నిజం  : హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుంట్లూర్ గ్రామంలో మంగళవారం నాడు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. నారాయణ కాలేజ్ (బాసర క్యాంపస్) సమీపంలో ఉదయం 5.45 గంటల సమయంలో స్కోడా కారు (నంబరు MH-02-DG-0771) , డీసీఎం వాహనం (నంబరు TS-07-UK-2664) ఒకదానికొకటి ఢీకొన్నాయి.పసుమాముల నుంచి కుంట్లూర్...
తెలంగాణ   క్రైమ్  జిల్లా వార్తలు  హైదరాబాద్  రంగారెడ్డి  సికింద్రాబాద్  చేవెళ్ల  ఇబ్రహీంపట్నం  కల్వకుర్తి  షాద్‌నగర్  ఎల్ బి నగర్  మహేశ్వరం  రాజేంద్రనగర్  సెర్లింగంపల్లి 
Read More...

పదో తరగతి లో పాసయ్యింది....ప్రేమికుడి చేతిలో ఓడిపోయింది

ప్రేమ పేరుతో మైనర్ బాలికను వంచించిన రవి ప్రేమ వ్యవహారమే కారణంగా తేల్చిన శంషాబాద్ పోలీసులు  నిందితుడు తెలగమల్ల రవి అరెస్ట్, కేసు నమోదు  శంషాబాద్ (మం) లోని పెద్దతూప్ర లో ఘటన రాజేంద్రనగర్, మే 18(నగరనిజం ప్రతినిధి): చదువుల బడిలో గెలిచింది... తోటి విద్యార్థులతో పోటీపడుతూ పదో తరగతిలో ఫస్ట్ క్లాస్ లో పాస్...
తెలంగాణ   క్రైమ్  హైదరాబాద్  రంగారెడ్డి  రాజేంద్రనగర్ 
Read More...

సూర్యాపేట డీఎస్పీ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన మందుగుండు పట్టివేత

హయత్ నగర్ / నగర నిజం :  సూర్యాపేట సబ్ డివిజన్ డీఎస్పీ కొండం పార్థ సారధి ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన మందుగుండు సామగ్రిని అవినీతి నిరోధక శాఖ అధికారులు , హయత్ నగర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఏసీబీ హైదరాబాద్ వారి Cr.No.06/RCO-ACB-NLG/2025 U/s 7(a) అవినీతి నిరోధక చట్టం-1988 (2018లో సవరణ) కింద...
తెలంగాణ   ఆంధ్రప్రదేశ్   క్రైమ్  హైదరాబాద్  సూర్యాపేట  యాదాద్రి భువనగిరి  రంగారెడ్డి  నల్గొండ 
Read More...

పాకిస్తాన్ కు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్ట్

పాకిస్తాన్ కు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన యువకుడి పై భగ్గుమన్న శంషాబాద్ వాసులు  శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ తో పాటు ఆర్జిఐఏ పోలీసులకు ఫిర్యాదు చేసిన స్థానికులు ఇన్స్టాలో విద్వేషాలు రగిల్చేలా పోస్ట్ పెట్టిన యువకుడు పాల్మాకుల్ వాసిగా గుర్తింపు  కేసు నమోదు చేయాలంటూ శంషాబాద్ రూరల్ పిఎస్ వద్ద స్థానికులు...
తెలంగాణ  
Read More...

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధూర్ విజయోత్సవాలు

భారత సైన్యం విజయవంతంగా నిర్వహించిన "ఆపరేషన్ సింధూర్"ను గౌరవిస్తూ, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విజయోత్సవాలు నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి, జిహెచ్ఎంసి ఫ్లోర్ లీడర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి, రాష్ట్ర సీనియర్ కాంగ్రెస్...
తెలంగాణ  
Read More...