తెలంగాణ

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధూర్ విజయోత్సవాలు

భారత సైన్యం విజయవంతంగా నిర్వహించిన "ఆపరేషన్ సింధూర్"ను గౌరవిస్తూ, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విజయోత్సవాలు నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి, జిహెచ్ఎంసి ఫ్లోర్ లీడర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి, రాష్ట్ర సీనియర్ కాంగ్రెస్...
తెలంగాణ  
Read More...

లైసెన్సుడ్ సర్వేయర్ల శిక్షణకు దరఖాస్తులు

• లైసెన్సుడ్ సర్వేయర్ల శిక్షణకు దరఖాస్తులు• 5వ తేదీ నుంచి 17వరకు మీ సేవా కేంద్రాల్లో స్వీకరణ• ఇంటర్ లో గణితం నుంచి బీటెక్ సివిల్ వరకు అర్హతరంగారెడ్డి జిల్లా : భూమికి సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూ భారతి (భూ హక్కుల రికార్డు) చట్టం-2025 ను ఏప్రిల్...
తెలంగాణ   ఆంధ్రప్రదేశ్   అంతర్జాతీయం  జిల్లా వార్తలు  సినిమా   బిజినెస్  
Read More...

Lotus Lap Public School SSC Results

Lotus Lap Public School, Saroor Nagar HUDA Complex branch, has delivered outstanding results in the SSC examinations. Established 25 years ago, the school has once again demonstrated academic excellence, with numerous students achieving high marks. Sreeja Reddy, a student of...
తెలంగాణ  
Read More...

హైదరాబాద్‌లో కేర్ హాస్పిటల్స్ నిర్వహించిన ‘ఎ మామొరబుల్ సెలెబ్రేషన్’

హైదరాబాద్, మే 7: మాతృదినోత్సవాన్ని పురస్కరించుకుని కేర్ హాస్పిటల్స్, హైటెక్ సిటీ శాఖలో ‘ఎ మామొరబుల్ సెలెబ్రేషన్’ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. తల్లుల గొప్పతనాన్ని స్మరించుకుంటూ నిర్వహించిన ఈ వేడుకలో మాతృమూర్తులు, పిల్లలు, కేర్ గివర్లు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎలికో లిమిటెడ్ వైస్-చైర్‌పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్...
తెలంగాణ  
Read More...

తుర్కయంజల్ కమాన్ వద్ద విజయోత్సవ సంబరాలు

హస్తినాపురం టౌన్‌లోని అఖిల భారత విద్యార్థి పరిషత్‌ (ఏబీవీపీ) కార్యకర్తలు పహలగం లో భారతీయులపై జరిగిన అమానుష దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ దాడికి ప్రతిగా భారత ఆర్మీ చేపట్టిన "ఆపరేషన్‌ సింధు"కు మద్దతుగా తుర్కయంజల్ కమాన్ వద్ద విజయోత్సవ సంబరాలు చేశారు నిర్వహించారు.ఈ సందర్భంగా ఏబీవీపీ హస్తినాపురం టౌన్‌ కార్యదర్శి అనిమల్ల నితిన్ మాట్లాడుతూ...
తెలంగాణ  
Read More...

ఎల్.బి. నగర్ చౌరస్తాలో ఆపరేషన్ సిందూర్ విజయోత్సవాలు

ఎల్.బి నగర్ చౌరస్తా వద్ద మన్సూరాబాద్ డివిజన్‌లో 'ఆపరేషన్ సింధూర్' విజయాన్ని పురస్కరించుకొని ఘనంగా విజయోత్సవాలు నిర్వహించారు. పాక్ ఉగ్రవాదులపై మన భారత సైనికులు ఇటీవల చేపట్టిన దాడికి మద్దతుగా ప్రతి భారత పౌరుడు నిలవాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని జిహెచ్ఎంసి డిప్యూటీ ఫ్లోర్ లీడర్, కార్పొరేటర్ కొప్పుల నర్సింహ్మా రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా...
తెలంగాణ  
Read More...

ప్రభుత్వం భూభారతి రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తోందని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి

రంగారెడ్డి జిల్లా : భూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలనే కృత నిశ్చయంతో ప్రభుత్వం భూభారతి రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తోందని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి అన్నారు. భూ భారతీ పైలట్ ప్రాజెక్ట్ రెవెన్యూ సదస్సులో భాగంగా మంగళవారం కొందుర్గు మండలం ఉతరస్పల్లి, గ్రామంలో నిర్వహించిన సదస్సులో జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి స్థానిక...
తెలంగాణ  
Read More...

స్విట్జర్లాండ్ రాయబారి మాయా తిస్సాఫీ ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన సందర్భం

స్విట్జర్లాండ్ రాయబారి మాయా తిస్సాఫీ ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన సందర్భం హైదరాబాద్‌, మే 6:స్విట్జర్లాండ్ రాయబారి మాయా తిస్సాఫీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రగతిభవన్‌లో సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా స్విట్జర్లాండ్–తెలంగాణ రాష్ట్రాల మధ్య స్నేహపూర్వక భాగస్వామ్యం, పారిశ్రామిక రంగంలో పరస్పర సహకారం, పెట్టుబడుల అవకాశాలు తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు.రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల...
తెలంగాణ  
Read More...

ఈ నెల 15 నుంచి ప్రారంభమయ్యే సరస్వతీ పుష్కరాల్లో పాల్గొనాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆహ్వానం

ఈ నెల 15 నుంచి ప్రారంభమయ్యే సరస్వతీ పుష్కరాల్లో పాల్గొనాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆహ్వానం అందించారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఉన్నతాధికారులతో కలిసి జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రిని కలిసి ఆహ్వానం అందించారు.కాగా, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్గౌడ్‌లకు కూడా...
తెలంగాణ  
Read More...