మేడ్చల్ మల్కాజ్గిరి
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... అర్చన శ్రీనివాస్ చేత వధువుకు పుస్తె మెట్టెలు, ఆర్థిక సాయం
Published On
By DONGALA VENKATREDDY
ఎల్లంపేట్ మున్సిపాలిటీ ఎల్లంపేట్ గ్రామంలో ఆడబిడ్డ వివాహం సందర్భంగా సేవాభావాన్ని చాటే కార్యక్రమం జరిగింది. గ్రామానికి చెందిన రాగం పద్మ శ్రీనివాస్ కుమార్తె వివాహం సందర్భంగా 24వ వార్డ్ కౌన్సిలర్ అర్చన శ్రీనివాస్ వధువుకు పుస్తె మెట్టెలు అందజేసి ఆశీర్వదించారు. ఆర్థిక సహాయం అందజేత ఈ సందర్భంగా ఆమె రూ.25,000 నగదు ఆర్థిక సహాయాన్ని కూడా...
Read More... పచ్చని భూములు పిచ్లుగా… అధికారుల మౌనం వెనుక రహస్యం!
Published On
By DONGALA VENKATREDDY
‘నాలా’ నిబంధనలు పక్కనపెట్టి సాగుభూముల మార్పిడి అనుమతులు లేకుండానే క్రికెట్ గ్రౌండ్ల నిర్మాణం రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర ఆరోపణలు ప్రభుత్వానికి లక్షల రూపాయల ఆదాయం నష్టం
Read More... నూతన తహసీల్దార్ కు శుభాకాంక్షలుతెలిపిన తుంగతుర్తి రవి,అమర్ సింగ్
Published On
By NAGARA NIJAM
మేడిపల్లి,ఏప్రిల్10(నగరనిజం)మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి మండల నూతన తహసీల్దార్గా బదిలీపై వచ్చిన ఎం. వెంకట నర్సింహా రెడ్డిని శుక్రవారంనాడు మండల రెవెన్యూ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలవటం జరిగింది.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పీర్జాదిగూడ అధ్యక్షులు,ఆర్.వి ఫౌండేషన్ చైర్మన్ తుంగతుర్తి రవి, మాజీ మేయర్ అమర్ సింగ్ నూతన తహసీల్దార్నుశాలువాతోసత్కరించి,వారికి శుభాకాంక్షలు తెలియజేసారు.ఈసందర్భంగావారుమాట్లాడుతూ...మండలపరిధిలోనిప్రజలసమస్యలపరిష్కారంలోతహసీల్దార్...
Read More... రూ.30,లక్షల విలువైన నిషేధిత పత్తి విత్తనాలు పట్టివేత!
Published On
By DONGALA VENKATREDDY
మేడ్చల్ క్యాబేజీ మాటున భారీ స్మగ్లింగ్... * డిసిపి కోటిరెడ్డి ఉక్కు పాదం రూ.30,లక్షల విలువైన నిషేధిత పత్తి విత్తనాలు పట్టివేత! * విజయవంతమైన కుత్బుల్లాపూర్ ఎస్ఓటీ, మేడ్చల్ పోలీసుల జాయింట్ ఆపరేషన్. * మహారాష్ట్రకు తరలిస్తుండగా మేడ్చల్ ఓఆర్ఆర్ వద్ద పట్టుబడిన కిలాడీలు. మేడ్చల్ ఏప్రిల్ 4 (నగర నిజం): రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్న...
Read More... పెంచిన ఫీజులు తగ్గించాలి సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన
Published On
By NAGARA NIJAM
మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ బోడుప్పల్ సర్కిల్లో సిద్ధార్థ పబ్లిక్ స్కూల్లో ఫీజులు అధికంగా పెంచారంటూ తల్లితండ్రులు పాఠశాల వద్ద నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం ఫీజులు అధికంగా పెంచడంతో భారం పెరుగుతుందని వాపోయారు. పాఠశాలలో జాయిన్ అయినప్పుడు 2- 5% పెంచుతామని తెలియజేసి ఇప్పుడు ఏకంగా 15-20 % ఫీజులు...
Read More... సికింద్రాబాద్ వీధుల్లో 'సురక్షితాహారం' విప్లవం
Published On
By DONGALA VENKATREDDY
మేడ్చల్ మార్చి 18(నగర నిజం)మన నగర వీధుల్లో దొరికే ఘుమఘుమలాడే స్ట్రీట్ ఫుడ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు ? అయితే, ఆ రుచికి 'సురక్షితం' అనే హామీ తోడైతే ? సరిగ్గా ఇదే లక్ష్యంతో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక అద్భుతమైన ముందడుగు పడింది. మంగళవారం సికింద్రాబాద్లో 500 మందికి పైగా వీధి
Read More... ఉమ్మడి మేడ్చల్ నాయకుల నుంచి దేవేందర్ గౌడ్కు జన్మదిన శుభాకాంక్షలు
Published On
By DONGALA VENKATREDDY
మేడ్చల్ :- ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ హోంశాఖ మంత్రి తుళ్ళ దేవేందర్ గౌడ్ పుట్టినరోజు సందర్భంగా ఉమ్మడి మేడ్చల్ ప్రాంతానికి చెందిన మాజీ ప్రజాప్రతినిధులు ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దేవేందర్ గౌడ్ కి శాలువా కప్పి సత్కరించి, ఆయన ఆరోగ్యం, ఆయురారోగ్యాలు కోరుతూ అభినందనలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్లు, మాజీ కౌన్సిలర్లు...
Read More... క్యూలినారీ ఒలంపియాడ్ అంతర్జాతీయ పోటీలలో విశేష ప్రతిభ కనబరిచిన చెఫ్ ముక్కెర దివ్య
Published On
By DONGALA VENKATREDDY
మేడ్చల్ :-ప్రపంచ చెఫ్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన “క్యులినరీ ఒలింపియాడ్ అంతర్జాతీయ పోటీలు” మార్చి 10 నుంచి మార్చి 14 వరకు ఢిల్లీలో ఘనంగా జరిగాయి. ఈ పోటీలలో 7 దేశాల నుండి సుమారు 5000 మంది చెఫ్లు పాల్గొన్నారు. ఈ పోటీలలో మేడ్చల్ జిల్లాలోని గిర్మాపూర్ గ్రామానికి చెందిన చెఫ్ ముక్కేరా దివ్య సారిక...
Read More... అధికారుల నిర్లక్ష్యం… స్థంబాలు ఎక్కిన కౌన్సిలర్లు!
Published On
By DONGALA VENKATREDDY
ఎల్లంపేట్, మార్చి 13:-ఎల్లంపేట్ మున్సిపల్ పరిధిలోని శ్రీరంగవరం గ్రామంలో జరుగుతున్న రంగనాయక స్వామి, భవాని రామలింగేశ్వర స్వామి జాతర సందర్భంగా మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. జాతర నేపథ్యంలో గ్రామంలో వీధి లైట్ల సమస్య తలెత్తినప్పటికీ పలుమార్లు సమాచారం అందించినా అధికారులు స్పందించకపోవడంతో స్థానిక 17వ, కౌన్సిలర్ స్వయంగా విద్యుత్ స్థంబాలు ఎక్కి లైట్లు ఏర్పాటు...
Read More... మాట నిలబెట్టుకున్న కౌన్సిలర్
Published On
By DONGALA VENKATREDDY
మేడ్చల్ మార్చి 7 (నగర నిజం) ఎల్లంపేట్ మున్సిపాల్ పరిధిలోని శ్రీరంగవరం గ్రామంలో 21 వ వార్డు కౌన్సిలర్ చిన్నోళ్ల భాస్కర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వార్డులో సొంత డబ్బులతో మంచినీటి బోరు వేయించి మాట నిలబెట్టుకున్నారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ భాస్కర్ మాట్లాడుతూ శ్రీరంగవరం గ్రామంలోని 21 వ, వార్డు లో తీవ్రస్థాయిలో...
Read More... శిథిలావస్థలో ఉన్న బోరుబావికి మరమ్మతులు
Published On
By DONGALA VENKATREDDY
మేడ్చల్:- ఎల్లంపేట్ మున్సిపల్ పరిధిలోని 16వ వార్డునూతన్ కల్ గ్రామ పరిధిలో గల బోరుబావి గత సంవత్సరం కాలంగా సరైన మరమత్తులు లేక శిథిలావస్థకు చేరడంతో 16వ వార్డు కౌన్సిలర్ సద్ది సురేష్ రెడ్డి, 21వ వార్డు కౌన్సిలర్ చిన్నోళ్ల భాస్కర్,గ్రామ ప్రజలకు వేసవికాలంలో మంచినీటి ఎదడి ఏర్పడకుండా ముందుచూపుతో బోరు బావికి మరమ్మతులు చేయించి....
Read More... నూతన చైర్మన్ ను సన్మానించిన బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సుదర్శన్
Published On
By DONGALA VENKATREDDY
సమస్యలను వెంటనే పరిష్కరిస్తానన్న చైర్మన్ శ్రీదేవి మేడ్చల్ :-ఎల్లంపేట్ పురపాలక సంఘం చైర్మన్, వైస్ చైర్మన్ లుగా పదవి బాధ్యతలు చేపట్టిన లావుడ్య శ్రీదేవి, మేకల రజితలను మంగళవారం తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ పార్టీ మేడ్చల్ మండల ప్రధాన కార్యదర్శి సుదర్శన్ ఆమె కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి పుష్పగుచ్చం అందజేసిన అనంతరం
Read More... 
