ఆంధ్రప్రదేశ్

P. Venkat Reddy Selected for ‘Indian Icon of the Year – 2025’ Award

Hyderabad, June 11, (Nagara Nijam): P. Venkat Reddy has been selected for the prestigious Indian Icon of the Year – 2025 award for his remarkable contributions in the field of renewable energy. The award will be presented at a ceremony...
తెలంగాణ   ఆంధ్రప్రదేశ్   జాతీయం   అంతర్జాతీయం  నగర నిజం స్పెషల్స్   బిజినెస్   హైదరాబాద్  రంగారెడ్డి 
Read More...

‘ఇండియన్‌ ఐకాన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ - 2025’’

హైదరాబాద్‌, జూన్‌ 11, (నగర నిజం): హైదరాబాద్‌లోని ది పార్క్‌ హోటల్‌లో ఈనెల 14న నిర్వహించనున్న ‘‘ఇండియన్‌ ఐకాన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ - 2025’’ కార్యక్రమంలో పునరుత్పాదక శక్తి రంగంలో విశేష కృషి చేసిన పి. వెంకట్‌ రెడ్డి కి ఇండియన్‌ ఐకాన్‌ ఆఫ్‌ ది  ఇయర్‌ - 2025’’ అవార్డు అందుకోబోతున్నారని నిర్వాహకులు...
తెలంగాణ   ఆంధ్రప్రదేశ్   నగర నిజం స్పెషల్స్   బిజినెస్   హైదరాబాద్  రంగారెడ్డి 
Read More...

సూర్యాపేట డీఎస్పీ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన మందుగుండు పట్టివేత

హయత్ నగర్ / నగర నిజం :  సూర్యాపేట సబ్ డివిజన్ డీఎస్పీ కొండం పార్థ సారధి ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన మందుగుండు సామగ్రిని అవినీతి నిరోధక శాఖ అధికారులు , హయత్ నగర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఏసీబీ హైదరాబాద్ వారి Cr.No.06/RCO-ACB-NLG/2025 U/s 7(a) అవినీతి నిరోధక చట్టం-1988 (2018లో సవరణ) కింద...
తెలంగాణ   ఆంధ్రప్రదేశ్   క్రైమ్  హైదరాబాద్  సూర్యాపేట  యాదాద్రి భువనగిరి  రంగారెడ్డి  నల్గొండ 
Read More...

హంద్రీనీవా సుజల స్రవంతి’ పూర్తికి సీఎం చంద్రబాబు సంకల్పం

ఫేజ్ - 1, 2 కింద 554 కి.మీ మేర కాలువ పనులకు రూ.3,873 కోట్లు కేటాయింపు కాలువ వెడల్పుతో 3,850 క్యూసెక్కులకు పెరగనున్న నీటి సామర్థ్యం 5 నెలల కాలంలో లక్ష్యం మేర పనులు..వచ్చే నెలకల్లా మొదటి దశ పనులు పూర్తి చేయాలని లక్ష్యం గత టీడీపీ హాయంలో హంద్రీనీవా ప్రాజెక్టు పై రూ.4...
ఆంధ్రప్రదేశ్   అంతర్జాతీయం  సినిమా   బిజినెస్  
Read More...

లైసెన్సుడ్ సర్వేయర్ల శిక్షణకు దరఖాస్తులు

• లైసెన్సుడ్ సర్వేయర్ల శిక్షణకు దరఖాస్తులు• 5వ తేదీ నుంచి 17వరకు మీ సేవా కేంద్రాల్లో స్వీకరణ• ఇంటర్ లో గణితం నుంచి బీటెక్ సివిల్ వరకు అర్హతరంగారెడ్డి జిల్లా : భూమికి సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూ భారతి (భూ హక్కుల రికార్డు) చట్టం-2025 ను ఏప్రిల్...
తెలంగాణ   ఆంధ్రప్రదేశ్   అంతర్జాతీయం  జిల్లా వార్తలు  సినిమా   బిజినెస్  
Read More...

సంతబొమ్మాళి శాఖ గ్రంథాలయంలో నిర్వహిస్తున్న వేసవి విజ్ఞాన శిబిరం

సంతబొమ్మాళి: సంతబొమ్మాళి శాఖ గ్రంథాలయంలో నిర్వహిస్తున్న వేసవి విజ్ఞాన శిబిరాన్ని జిల్లా గ్రంథాలయ కార్యదర్శి బి కుమార్ రాజు సందర్శించారు. ఆయనతో  గ్రేడ్ వన్ డిప్యూటీ లైబ్రేరియన్ వివిజి శంకర్రావు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సమ్మర్ శిబిరం ప్రాముఖ్యతపై సూచనలు చేశారు.తర్వాత రిసోర్స్ పర్సన్ పందిరి నారాయణ శాస్త్ర విభాగంలో విద్యార్థులకు పాఠాలు...
ఆంధ్రప్రదేశ్  
Read More...

భారత్ దెబ్బకు వనికి పోతున్న పాకిస్తాన్

పహాల్గం  ఘటనకు ప్రతీకారంగా భారత్ తీవ్ర దాడులు చేపట్టింది. పాకిస్తాన్ ఆర్మీ ఆధీనంలో ఉన్న కీలక స్థావరాలపై భారత సైన్యం లక్ష్యంగా దాడులు నిర్వహించినట్టు సమాచారం. లాహోర్లోని ప్రముఖ ‘ఏ డిఫెన్స్’ ప్రాంతం పూర్తిగా ధ్వంసమైపోయిందని భారత రక్షణ శాఖ వర్గాలు పేర్కొన్నాయి.పాకిస్తాన్ వ్యాప్తంగా ఉన్న ఘనతల రక్షణ వ్యవస్థలు, సైనిక స్థావరాలపై భారత దళాలు...
ఆంధ్రప్రదేశ్   జాతీయం   అంతర్జాతీయం  బిజినెస్  
Read More...

కర్నూలు జిల్లా కోర్టులో సంచలన తీర్పు – 11 మందికి యావజ్జీవ కారాగార శిక్ష

కర్నూలు జిల్లా పత్తికొండలో జరిగిన రాజకీయ హత్యకేసులో జిల్లా కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. పత్తికొండ మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి భర్త చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య కేసులో నిందితులపై కోర్టు తీర్పు వెల్లడించింది.మొత్తం 16 మంది నిందితులపై విచారణ కొనసాగగా, వారిలో 11 మందికి యావజ్జీవ కారాగార శిక్షను కోర్టు విధించింది. మిగిలిన ఐదుగురిని నిర్దోషులుగా...
ఆంధ్రప్రదేశ్  
Read More...

రాష్ట్రాభివృద్ధికి అహర్నిశలు కష్టపడుతున్న చంద్రబాబుకి అండగా నిలిచేందుకు కలిసికట్టుగా పనిచేద్దాం

తోట చంద్రయ్య, అంజిరెడ్డి తాతే నాకు స్ఫూర్తి..10 నెలల్లోనే అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాంజులై నుంచి అర్హులందరికీ పెన్షన్ అందిస్తాంవచ్చే రెండు నెలల్లో అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం కార్యక్రమాల అమలుశత్రువులపై పోరాటానికి ప్రధాని ఏ నిర్ణయం తీసుకున్నా అండగా నిలుస్తాంసత్యవేడు నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు, నేతలతో...
ఆంధ్రప్రదేశ్  
Read More...

మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత సుగవాసి పాలకొండ్రాయుడు మృతి పట్ల సంతాపం తెలిపిన నారా లోకేష్

ఆంధ్ర ప్రదేశ్ /నగర నిజం : మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత సుగవాసి పాలకొండ్రాయుడు మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నాను. పాలకొండ్రాయుడు కుటుంబం నాలుగు దశాబ్దాలుగా పార్టీకి విశేష సేవలందిస్తున్నారు. రాజంపేట ఎంపీగా, నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పాలకొండ్రాయుడు ప్రజల అభ్యున్నతికి విశేష కృషిచేశారు. రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేకస్థానం సంపాదించుకున్నారు. ఆయన మరణం పార్టీకి తీరని...
ఆంధ్రప్రదేశ్  
Read More...