DONGALA VENKATREDDY
About The Author
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read... డబిల్ పూర్ గ్రామంలో యాచకుడి మృతి
Published On
By DONGALA VENKATREDDY
డబిల్ పూర్ గ్రామంలో యాచకుడి మృతి మేడ్చల్ అక్టోబర్ 8( నగరం నిజం) మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డబిల్ పూర్ గ్రామ రైల్వే స్టేషన్ పరిధిలో గుర్తుతెలియని యాచకుడు బుధవారం రోజు సాయంత్రం అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లుగా
Read... శ్రీరంగవరం జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు
Published On
By DONGALA VENKATREDDY
మేడ్చల్ సెప్టెంబర్ 20 (ప్రజాదర్బార్)ఎల్లంపేట్ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీరంగవరం పరిధిలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం రోజు ఉపాధ్యాయ దినోత్సవ కార్యాక్రమం ఘనంగా ప్రధానోపాధ్యాయులు రాజశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు. రంగు...
మేడ్చల్ పట్టణ పరిధిలోని కిస్టాపూర్ లో కార్డన్ సర్చ్
Published On
By DONGALA VENKATREDDY
300 ఇళ్లను తనిఖీ చేసి 1000 మంది వివరాలు సేకరించిన సైబరాబాద్ పోలీసులు సరైన ధృవపత్రాలు లేని 18 ద్విచక్రవాహనాలు, రెండు కార్లను స్వాధీనం మూడు లిక్కర్ కేసులు, రెండు గంజాయి కేసులు నమోదు 188 వాహనాలపై పెండింగ్ లో ఉన్న...
కండ్ల కొయ్య ఆక్సిజన్ పార్క్ ముందు ఘోర రోడ్డు ప్రమాదం
Published On
By DONGALA VENKATREDDY
మేడ్చల్ సెప్టెంబర్ 16 (నగర నిజం) మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కండ్లకోయ్య ఆక్సిజన్ పార్కు ముందు మంగళవారం రోజు మధ్యాహ్నం 2:00 గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది ప్రమాదానికి సంబంధించిన వివరాలు మేడ్చల్ మెడిసిటీ కళాశాలలో ఎంబీబీఎస్...
Read... అర్హత కలిగిన వారికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెప్పి అర్హత లేని వారికి ఇచ్చారు
Published On
By DONGALA VENKATREDDY
మేడ్చల్ :-ఈ రోజు మేడ్చల్ మున్సిపల్ బిజెపి అధ్యక్షురాలు జెల్లీ శైలజ హరినాథ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తను మాట్లాడుతూ నిన్నటి రోజు మేడ్చల్ మున్సిపల్ పరిధిలో కొంత మందికి మాత్రమే ఇందరమ్మ ఇళ్లు మంజూరు చేయడంఎంతవరకు
Read... మేడ్చల్ పట్టణంలో గ్రేటర్ ఆర్యవైశ్య బిజినెస్ లీడర్స్ సమావేశం
Published On
By DONGALA VENKATREDDY
మేడ్చల్ :-బ్రాండ్ అంబాసిడర్, వైశ్యరత్న, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ లింగా కృష్ణమూర్తి ఆధ్వర్యంలో గ్రేటర్ హైదరాబాద్ ఆర్యవైశ్య సమావేశాన్ని పట్టణ పరిధిలోని ఓ హోటల్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జీవీబిఎల్ సీఈఓ రాజశేఖర్ మంచి, జీవీబిఎల్...
Read... త్రాగునీరు రాక ఇబ్బందులు పడుతున్నాం డబిల్ పూర్ గ్రామవాసులు
Published On
By DONGALA VENKATREDDY
ఎల్లంపేట మున్సిపాలిటీ:- ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని డబిల్ పూర్ గ్రామంలో మంచినీటి సమస్య ఉన్నదని గ్రామస్తులు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు ఒకవైపు కుండపోత వర్షాలకు చెరువుల నిండి వాగులు పాడుతుంటే మరోవైపు మంచినీటి ఏదడి ఉండడం సిగ్గుచేటని గ్రామస్తులు ఆగ్రహం...
Read... మేడ్చల్లో పురపాలక సంఘం కమిషనర్ల బదిలీలు
Published On
By DONGALA VENKATREDDY
మేడ్చల్:-తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మేడ్చల్ జిల్లా లోని పలువురు మున్సిపల్ కమిషనర్లను రాత్రికి రాత్రే బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గుండ్లపోచంపల్లి మున్సిపల్ కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్న స్వామి నాయక్ ని ఎల్లంపేట మున్సిపల్ కమిషనర్ గా, ఎల్లంపేట...
Read... విరిగిన లారీ ఎక్సెల్ తృటిలో తప్పిన పెను ప్రమాదం
Published On
By DONGALA VENKATREDDY
మేడ్చల్:-మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రేకుల బావి చౌరస్తా వద్ద కర్ణాటకకు చెందిన (కె.ఏ 39ఏ 3109)నెంబర్ గల లారీ కాలాకల్ వైపు వెళ్తుండగా ఎక్సెల్ రాడ్ విరిగి ప్రమాదం చోటుచేసుకుంది లారీ డ్రైవర్ చాకచంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది....
Read... మేడ్చల్ లో కేబుల్ వైర్లను తొలగించిన విద్యుత్ అధికారులు
Published On
By DONGALA VENKATREDDY
మేడ్చల్ :-హైదరాబాద్ లోని రామంతపూర్ లో విద్యుత్ షాక్ తో గత రాత్రి ఆరుగురు వ్యక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా విద్యుత్ షాక్ తో మృతి చెందాడానికి ప్రధాన కారణం కేబుల్ వైర్లే అని విద్యుత్ అధికారులు గుర్తించారు.ఈ...
Read... లింగాపూర్ డబిల్ పూర్ గ్రామాల మధ్య రాకపోకల బందు
Published On
By DONGALA VENKATREDDY
మేడ్చల్ :- మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లింగాపూర్ డబిల్ పూర్ గ్రామాల మధ్య రాకపోకల కు అంతరాయం భారీ వర్షాల నేపథ్యంలో డబిల్ పూర్ కుడి చెరువుకు వరదనీరు పోటెతడంతో లింగాపూర్ కల్వర్టుపై నుండి వరద నీరు భారీగా ప్రవహిస్తోంది....
Read... డబిల్ పూర్ జడ్పీహెచ్ఎస్ పాఠశాలలోని పదిమంది విద్యార్థులకు నగదు బహుమతి
Published On
By DONGALA VENKATREDDY
మేడ్చల్ :-విద్యార్థులు తాము అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలంటే కష్టంతో కాకుండా ఇష్టంతో చదవాలని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, డబిల్ పూర్ గ్రామ మాజీ సర్పంచ్ వీర్లపల్లి రాజమల్లారెడ్డి అన్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎల్లంపేట పురపాలక సంఘం పరిధిలోని డబిల్...
Read...