DONGALA VENKATREDDY
About The Author
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read... సెకండ్ ఎడిషన్ సీఎం కప్ క్రీడా పోటీలకు ఆహ్వానం
Published On
By DONGALA VENKATREDDY
మేడ్చల్ :-సెకండ్ ఎడిషన్ చీఫ్ మినిస్టర్ కప్- 2025 మేడ్చల్ రెవెన్యూ మండల స్థాయి సెకండ్ ఎడిషన్ సీఎం కప్ క్రీడలు మేడ్చల్ రెవెన్యూ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల మేడ్చల్ ప్రాంగణంలో తేదీ: 28/01/2026 నుండి...
Read... ఫైనల్ కు చేరని సిఎంఆర్ ట్రోఫీ
Published On
By DONGALA VENKATREDDY
ఎల్లంపేట్ మున్సిపాలిటీ:- మున్సిపల్ పరిధిలోని బర్మాజి గూడలో గల యుక్తా గ్రౌండ్ లో 28 క్రికెట్ టీం లతో ప్రారంభమైన సీఎంఆర్ ట్రోఫీ ఆదివారం రోజు ఫైనల్ కు చేరుకుంది. అయితే ఇక్కడే వివాదం మొదలైంది ఆటగాళ్ల అర్హతపై వివాదం క్రీడా...
Read... బిసి రిజర్వేషన్ లపై ఎల్లంపేట్ మున్సిపల్ కమీషనర్ కు వినతిపత్రం అందజేసిన బిజెపి నాయకులు
Published On
By DONGALA VENKATREDDY
ఎల్లంపేట మున్సిపాలిటీ:-తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఆదరా బాదరగా మున్సిపల్ ఎన్నికలు జరపాలని చూస్తుండడంతో ఎల్లంపేట్ మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్ ల విషయమై బిసి లకు తీవ్ర అన్యాయం జరిగిందని బీజేపీ మున్సిపల్ నాయకుల ఆధ్వర్యంలో కమీషనర్ కి వినతి పత్రం సమర్పించడం...
Read... సీఎంఆర్ క్రికెట్ టోర్నీ ప్రారంభం
Published On
By DONGALA VENKATREDDY
ఎల్లంపేట మున్సిపాలిటీ :-సీఎంఆర్ క్రికెట్ టోర్నీ ఎల్లంపేట పురపాలక సంఘం పరిధిలోని బర్మాజిగూడలో గల యుక్త క్రికెట్ గ్రౌండ్ లో శుక్రవారం రోజు స్థానిక ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ప్రారంభించారు. మేడ్చల్ ప్రెస్ క్లబ్, పొలిటికల్ లీడర్స్ టీమ్ ల మధ్య...
Read... మున్సిపల్ ఎన్నికలకు రిజర్వేషన్ల కసరత్తు
Published On
By DONGALA VENKATREDDY
ఎల్లంపేట మున్సిపాలిటీ:-తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణ కోసం పురపాలక శాఖ రిజర్వేషన్ల కసరత్తు ప్రారంభించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా స్థానాల సంఖ్య ఖరారు చేసింది.ఎల్లంపేట మున్సిపాలిటీ మొత్తం వార్డుల సంఖ్య 24, ఉండగా ఎన్నికల రిజర్వేషన్స్,ఎస్టి జనరల్ 3, ఎస్టీ...
Read... రైతులకు వెంటనే రుణమాఫీ చేయాలి జిల్లా వ్యవసాయ అధికారి కి వినతి పత్రం
Published On
By DONGALA VENKATREDDY
మేడ్చల్ మండలంలోని మూడు సొసైటీలలో ఉన్న రైతులకు సరిగా రుణమాఫీ జరగలేదని, రుణమాఫీ కానీ రైతులకు న్యాయం చేయాలని కోరుతూ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అగ్రికల్చర్ అధికారికి పీఎసీఎస్ మాజీ ఛైర్మన్ లు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా పీఎసీఎస్...
Read... ఘనంగా స్వామి వివేకానంద 163వ జయంతి వేడుకలు
Published On
By DONGALA VENKATREDDY
ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలో ని నూతన్ కల్ గ్రామంలో స్వామి వివేకానంద 163వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఇందులో భాగంగా విగ్రహ కమిటీ అధ్యక్షుడు తాళ్లపల్లి రమేష్ గుప్తా మాట్లాడుతూ యువతకు స్ఫూర్తి ప్రదాత భారత దేశ ఔనత్వాన్ని తన...
Read... శ్రీరంగవరం గ్రామంలో భూత్ నిర్మణ్ అభియాన్ కార్యక్రమం
Published On
By DONGALA VENKATREDDY
ఎల్లంపేట్ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీరంగవరం గ్రామంలో భూత్ నిర్మాణ్ అభియాన్ కార్యక్రమం ఆదివారం రోజు నిర్వహించారు. ఇందులో భాగంగా భూత్ అధ్యక్షుడు ముత్యాల రవీందర్ రెడ్డి, సిఆర్పిఎఫ్ శ్రీనివాస్, దాది వెంకట్,దాది మురళీ మోహన్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఇట్టి కార్యక్రమం...
Read... భారతీయ వడ్డెర సమాజ సేవ సంఘం మేడ్చల్ జిల్లా నూతన కమిటీ ఏర్పాటు
Published On
By DONGALA VENKATREDDY
భారతీయ వడ్డెర సమాజ సేవ సంఘం మేడ్చల్ జిల్లా కమిటీని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కొమ్మరాజుల శేఖర్ అధికారికంగా ప్రకటించారు.ఈ సందర్భంగా మేడ్చల్ జిల్లా.అధ్యక్షుడిగా గుర్రం వెంకన్న,జనరల్ సెక్రటరీ & ఇన్ఛార్జ్గా వేముల కుమార్,వర్కింగ్ ప్రెసిడెంట్గా వల్లెపు అంజయ్య ని ఏకగ్రీవంగా...
Read... ఎల్లంపేట చౌరస్తా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
Published On
By DONGALA VENKATREDDY
మేడ్చల్:- పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 44వ.జాతీయ రహదారిపై మేడ్చల్ వైపు నుండి నాగపూర్ వైపు వెళుతున్న ఓ మినీ బస్ అదుపుతప్పి డివైడర్ పై నుండి అవతలి వైపుకు వెళ్లడంతో పాటు మూడు ద్విచక్ర వాహనాలను...
Read... డబిల్ పూర్ గ్రామంలో యాచకుడి మృతి
Published On
By DONGALA VENKATREDDY
డబిల్ పూర్ గ్రామంలో యాచకుడి మృతి మేడ్చల్ అక్టోబర్ 8( నగరం నిజం) మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డబిల్ పూర్ గ్రామ రైల్వే స్టేషన్ పరిధిలో గుర్తుతెలియని యాచకుడు బుధవారం రోజు సాయంత్రం అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లుగా
Read... శ్రీరంగవరం జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు
Published On
By DONGALA VENKATREDDY
మేడ్చల్ సెప్టెంబర్ 20 (ప్రజాదర్బార్)ఎల్లంపేట్ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీరంగవరం పరిధిలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం రోజు ఉపాధ్యాయ దినోత్సవ కార్యాక్రమం ఘనంగా ప్రధానోపాధ్యాయులు రాజశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు. రంగు...

