హైదరాబాద్

ఆర్డీఎస్ మినీ బంకేట్ హాల్ – అన్ని రకాల వేడుకలకు ఆకర్షణీయ వేదిక

నాగోల్, అక్టోబర్ 9, (నగర నిజం) :నాగోల్ నుండి గౌరెల్లి వెళ్లే రోడ్డుపై బి ఎస్ ఆర్, సి ఎన్ ఆర్ క్రికెట్ గ్రౌండ్ ఎదురుగా ఆర్డీఎస్ మినీ బంకేట్ హాల్‌ను ప్రొఫెటర్ వినోద్ కుమార్ సింగ్ నేతృత్వంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చీర ధోతి కార్యక్రమాలు, గెట్ టుగెదర్, పెళ్లిరోజు వేడుకలు, కిట్టి పార్టీలు, ఉయ్యాల కార్యక్రమాలు, కాలేజీ ఫేర్‌వెల్ పార్టీస్, రాజకీయ సమావేశాలు తదితర అన్ని రకాల ఫంక్షన్లు నిర్వహించడానికి ఈ హాల్ అనుకూలంగా ఉంటుందని తెలిపారు. దాదాపు 200 మంది సీటింగ్ సదుపాయం అందుబాటులో ఉందని వివరించారు.వినోద్ కుమార్ సింగ్ మాట్లాడుతూ, డీజే, క్యాటరింగ్, డెకరేషన్ వంటి అన్ని సదుపాయాలు హాల్‌లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రత్యేకంగా పేద కుటుంబాలకు సువర్ణావకాశం కల్పించామని, పేదింటి అమ్మాయి పెళ్లి కోసం హాల్‌ను ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని, కేవలం మెయింటెనెన్స్ ఛార్జీలను మాత్రమే తీసుకుంటామని పేర్కొన్నారు.“మా హాల్‌లో పూర్తిగా ఎయిర్ కండిషన్ సదుపాయం, ఆకర్షణీయ లైటింగ్, విశాలమైన స్టేజ్, సౌండ్ సిస్టమ్, విస్తారమైన పార్కింగ్ స్థలం, అతిథుల కోసం సౌకర్యవంతమైన డైనింగ్ ఏరియా వంటి అన్ని సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి,” అని తెలిపారు.ఫుడ్  క్యాటరింగ్ విభాగంలో సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, కాంటినెంటల్ వంటకాలు రుచికరంగా తయారు చేసి అందజేస్తామని, ప్రత్యేక క్యాటరింగ్ టీమ్ అందుబాటులో ఉంటుందని తెలిపారు.సేవల విషయంలో స్టాఫ్ సిబ్బంది సమయానికి, శ్రద్ధగా, చిరునవ్వుతో సేవ చేయడం తమ లక్ష్యమని పేర్కొన్నారు.డెకరేషన్‌లో ప్రతి ఈవెంట్‌కి తగిన ఫ్లవర్ డెకర్, లైట్ థీమ్ లేదా మోడర్న్ సెటప్ అందిస్తామని, కస్టమర్ అభిరుచికి అనుగుణంగా అలంకరణలు చేస్తామని తెలిపారు.కావలసినవారు.9393931840 ప్రొపైటర్ వినోద్ కుమార్ సింగ్8985800393 సాయి9000673026 శేఖర్ 9885775913 మేనేజర్ రమేష్ సింగ్. ఈ నెంబర్లో సంప్రదించగలరని తెలిపారు.
తెలంగాణ   హైదరాబాద్  రంగారెడ్డి  ఇబ్రహీంపట్నం  ఎల్ బి నగర్ 
Read More...

మైలార్ దేవ్ పల్లి లో బెడిసి కొట్టిన మర్డర్ వ్యూహం 

బాధితుడి ఫిర్యాదుతో మర్డర్ వ్యూహాన్ని భగ్నం చేసిన మైలార్ దేవ్ పల్లి పోలీసులు నిందితులు ఇమ్రాన్ ఖాన్, మహమ్మద్ సైఫ్, శ్రీరామ్ ను అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టిన పోలీసులు  నిందితుల వద్ద నుండి మారణాయుధాలు, రెండు ద్విచక్ర వాహనాలతో పాటు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు  నిందితులకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ...
తెలంగాణ   హైదరాబాద్  రంగారెడ్డి  రాజేంద్రనగర్ 
Read More...

ముత్యాల గీతా దయాకర్ కుమార్తె వివాహానికి ఎమ్మెల్యేలు హాజరు

సికింద్రాబాద్, ఆగస్టు 1, (నగర నిజం)నాగోల్ పీబిఆర్ కన్వెన్షన్ హాల్‌లో ముత్యాల గీతా దయాకర్ కుమార్తె వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు సికింద్రాబాద్ శాసనసభ్యుడు పద్మారావు గౌడ్, సనత్ నగర్ శాసనసభ్యుడు తలసాని శ్రీనివాస్ యాదవ్, దిశా కమిటీ శాగ మల్లేష్ తదితర ప్రజా ప్రతినిధులు, తదితరులు ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. వధూవరులను ఆశీర్వదించి సుభాకాంక్షలు తెలిపారు.అతిథులు నూతన దంపతులు సుఖసంతోషాలతో, సుస్థిరమైన దాంపత్య జీవితాన్ని గడపాలని కోరుకున్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు పెద్ద ఎత్తున హాజరై వివాహ వేడుకను మరింత ఘనంగా మార్చారు.
హైదరాబాద్  సికింద్రాబాద్ 
Read More...

ఏసిబికి పట్టుబడ్డ జీఎస్టీ ఆఫీసర్

నాంపల్లి, జూలై 8 (నగర నిజం): జి.ఎస్.టి. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో అవినీతికి పాల్పడిన కమర్షియల్ ట్యాక్స్ శాఖాధికారి ఏసీబీకి చిక్కాడు. మాదాపూర్ సర్కిల్‌లో డిప్యూటీ స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న సుధా రెడ్డి అనే అధికారి, ఓ కంపెనీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం రూ.8,000 లంచం డిమాండ్ చేసినట్టు అధికారికంగా వెల్లడించారు.లంచం డిమాండ్ చేసిన బాధితుడి...
తెలంగాణ   హైదరాబాద్ 
Read More...

అన్ని న్యాయస్థానాల్లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటం పెట్టాలిని జనరల్ రిజిస్టార్ కు వినతి 

మాదిగ అడ్వకేట్ అసోసియేషన్ హైదరాబాద్, జూన్ 25 (నగర నిజం):తెలంగాణ రాష్ట్ర హైకోర్టు, జిల్లా న్యాయస్థానాల కోర్ట్ హాళ్లలో భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటాన్ని ప్రదర్శించాలంటూ న్యాయవాదులు రాష్ట్ర రిజిస్ట్రార్ జనరల్‌కు వినతి పత్రం అందజేశారు.భారత రాజ్యాంగ నిర్మాతగా, సమానత్వానికి, న్యాయానికి ప్రాతినిధ్యం వహించిన మహానాయకుడిగా డాక్టర్ అంబేద్కర్ సేవలను గుర్తుచేసుకుంటూ న్యాయస్థానాల కోర్ట్...
తెలంగాణ   హైదరాబాద్  వనపర్తి 
Read More...

3 కోట్లు విలువైన ఏనుగు దంతాలు పట్టుకున్న

ఎల్బీనగర్ , జూన్ 25, (నగర నిజం): రాచకొండ పోలీసుల ప్రత్యేక ఆపరేషన్ టీం (ఎస్ఓటి) ఎల్‌బీ నగర్ జోన్, హయత్‌నగర్ అటవీశాఖ అధికారులతో కలిసి ఎనుగు దంతాల (ఎలిఫెంట్ దంతాలు) అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి రెండు ఏనుగు దంతాలు, ఓ మొబైల్ ఫోన్‌ను స్వాధీనం...
తెలంగాణ   ఆంధ్రప్రదేశ్   క్రైమ్  హైదరాబాద్  రంగారెడ్డి  ఎల్ బి నగర్ 
Read More...

P. Venkat Reddy Selected for ‘Indian Icon of the Year – 2025’ Award

Hyderabad, June 11, (Nagara Nijam): P. Venkat Reddy has been selected for the prestigious Indian Icon of the Year – 2025 award for his remarkable contributions in the field of renewable energy. The award will be presented at a ceremony...
తెలంగాణ   ఆంధ్రప్రదేశ్   జాతీయం   అంతర్జాతీయం  నగర నిజం స్పెషల్స్   బిజినెస్   హైదరాబాద్  రంగారెడ్డి 
Read More...

‘ఇండియన్‌ ఐకాన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ - 2025’’

హైదరాబాద్‌, జూన్‌ 11, (నగర నిజం): హైదరాబాద్‌లోని ది పార్క్‌ హోటల్‌లో ఈనెల 14న నిర్వహించనున్న ‘‘ఇండియన్‌ ఐకాన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ - 2025’’ కార్యక్రమంలో పునరుత్పాదక శక్తి రంగంలో విశేష కృషి చేసిన పి. వెంకట్‌ రెడ్డి కి ఇండియన్‌ ఐకాన్‌ ఆఫ్‌ ది  ఇయర్‌ - 2025’’ అవార్డు అందుకోబోతున్నారని నిర్వాహకులు...
తెలంగాణ   ఆంధ్రప్రదేశ్   నగర నిజం స్పెషల్స్   బిజినెస్   హైదరాబాద్  రంగారెడ్డి 
Read More...

వనస్థలిపురంలో లఘు చిత్రాల ప్రదర్శన

వనస్థలిపురం శ్రీ శ్రీ కనకదుర్గ కళ్యాణ మండపంలో బుధవారం నాడు వనస్థలి ఫిలిం సొసైటీ ఆధ్వర్యంలో లఘు చిత్ర ప్రదర్శన వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమానికి వనస్థలి ఫిలిం సొసైటీ నిర్వాహకులు బీ.డి.ఎల్ సత్యనారాయణ, అజయ్ కుమార్, బ్రహ్మచారి, శ్యాం ప్రసాద్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ప్రధాన అతిథులుగా విశ్రాంత హైకోర్ట్ జడ్జి జస్టిస్ బి. చంద్రకుమార్,...
హైదరాబాద్  రంగారెడ్డి  ఎల్ బి నగర్ 
Read More...

నందమూరి తారక రామారావు 102వ జయంతి వేడుకలు

చాంద్రాయణగుట్ట / నగర నిజం : చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలోని చాంద్రాయణగుట్ట చౌరస్తాలోని తెలుగుదేశం పార్టీ జెండా వద్ద తెలుగుదేశం పార్టీ డివిజన్ నాయకుల ఆధ్వర్యంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి, తెలుగు తల్లికి తలనెత్తిన గౌరవం తీసుకొచ్చిన యుగపురుషుడు నందమూరి తారక రామారావు 102వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి, ఘనంగా...
హైదరాబాద్  చాంద్రాయణగుట్ట 
Read More...

సైబరాబాద్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు

సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక మద్యం మోతాదులో వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీలో 252 మంది మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. వారిలో 199 మంది ద్విచక్ర వాహనదారులు, 10 మంది మూడు చక్రాల వాహనదారులు, 43 మంది నాలుగు చక్రాల వాహనదారులు ఉన్నారు. పట్టుబడినవారిలో 228 మంది మద్యం మోతాదు 35...
హైదరాబాద్ 
Read More...

బీసీల చైతన్యానికి గ్రామపర్యటనలు

బీసీలను చైతన్యపరచడానికి గ్రామపర్యటనలు నిర్వహిస్తున్నామని మన ఆలోచన సాధన సమితి (మాస్) వ్యవస్థాపకులు కటకం నర్సింగ్ రావు తెలిపారు. నర్సాపురలోని లైన్స్ క్లబ్‌లో బుధవారం నాడు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.బీసీ ఉద్యమాన్ని మండల స్థాయిలో విస్తరించి గ్రామస్థాయిలో ప్రజల్లో అవగాహన కల్పించడమే లక్ష్యంగా పర్యటనలు చేపట్టినట్టు పేర్కొన్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి బీసీలకు...
తెలంగాణ   హైదరాబాద్  మెదక్ 
Read More...