హైదరాబాద్

P. Venkat Reddy Selected for ‘Indian Icon of the Year – 2025’ Award

Hyderabad, June 11, (Nagara Nijam): P. Venkat Reddy has been selected for the prestigious Indian Icon of the Year – 2025 award for his remarkable contributions in the field of renewable energy. The award will be presented at a ceremony...
తెలంగాణ   ఆంధ్రప్రదేశ్   జాతీయం   అంతర్జాతీయం  నగర నిజం స్పెషల్స్   బిజినెస్   హైదరాబాద్  రంగారెడ్డి 
Read More...

‘ఇండియన్‌ ఐకాన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ - 2025’’

హైదరాబాద్‌, జూన్‌ 11, (నగర నిజం): హైదరాబాద్‌లోని ది పార్క్‌ హోటల్‌లో ఈనెల 14న నిర్వహించనున్న ‘‘ఇండియన్‌ ఐకాన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ - 2025’’ కార్యక్రమంలో పునరుత్పాదక శక్తి రంగంలో విశేష కృషి చేసిన పి. వెంకట్‌ రెడ్డి కి ఇండియన్‌ ఐకాన్‌ ఆఫ్‌ ది  ఇయర్‌ - 2025’’ అవార్డు అందుకోబోతున్నారని నిర్వాహకులు...
తెలంగాణ   ఆంధ్రప్రదేశ్   నగర నిజం స్పెషల్స్   బిజినెస్   హైదరాబాద్  రంగారెడ్డి 
Read More...

వనస్థలిపురంలో లఘు చిత్రాల ప్రదర్శన

వనస్థలిపురం శ్రీ శ్రీ కనకదుర్గ కళ్యాణ మండపంలో బుధవారం నాడు వనస్థలి ఫిలిం సొసైటీ ఆధ్వర్యంలో లఘు చిత్ర ప్రదర్శన వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమానికి వనస్థలి ఫిలిం సొసైటీ నిర్వాహకులు బీ.డి.ఎల్ సత్యనారాయణ, అజయ్ కుమార్, బ్రహ్మచారి, శ్యాం ప్రసాద్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ప్రధాన అతిథులుగా విశ్రాంత హైకోర్ట్ జడ్జి జస్టిస్ బి. చంద్రకుమార్,...
హైదరాబాద్  రంగారెడ్డి  ఎల్ బి నగర్ 
Read More...

నందమూరి తారక రామారావు 102వ జయంతి వేడుకలు

చాంద్రాయణగుట్ట / నగర నిజం : చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలోని చాంద్రాయణగుట్ట చౌరస్తాలోని తెలుగుదేశం పార్టీ జెండా వద్ద తెలుగుదేశం పార్టీ డివిజన్ నాయకుల ఆధ్వర్యంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి, తెలుగు తల్లికి తలనెత్తిన గౌరవం తీసుకొచ్చిన యుగపురుషుడు నందమూరి తారక రామారావు 102వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి, ఘనంగా...
హైదరాబాద్  చాంద్రాయణగుట్ట 
Read More...

సైబరాబాద్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు

సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక మద్యం మోతాదులో వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీలో 252 మంది మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. వారిలో 199 మంది ద్విచక్ర వాహనదారులు, 10 మంది మూడు చక్రాల వాహనదారులు, 43 మంది నాలుగు చక్రాల వాహనదారులు ఉన్నారు. పట్టుబడినవారిలో 228 మంది మద్యం మోతాదు 35...
హైదరాబాద్ 
Read More...

బీసీల చైతన్యానికి గ్రామపర్యటనలు

బీసీలను చైతన్యపరచడానికి గ్రామపర్యటనలు నిర్వహిస్తున్నామని మన ఆలోచన సాధన సమితి (మాస్) వ్యవస్థాపకులు కటకం నర్సింగ్ రావు తెలిపారు. నర్సాపురలోని లైన్స్ క్లబ్‌లో బుధవారం నాడు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.బీసీ ఉద్యమాన్ని మండల స్థాయిలో విస్తరించి గ్రామస్థాయిలో ప్రజల్లో అవగాహన కల్పించడమే లక్ష్యంగా పర్యటనలు చేపట్టినట్టు పేర్కొన్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి బీసీలకు...
తెలంగాణ   హైదరాబాద్  మెదక్ 
Read More...

హయత్‌నగర్ పోలీస్‌ స్టేషన్ పరిధిలో కుంట్లూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం

హయత్‌నగర్ /కుంట్లూర్/ నగర నిజం  : హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుంట్లూర్ గ్రామంలో మంగళవారం నాడు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. నారాయణ కాలేజ్ (బాసర క్యాంపస్) సమీపంలో ఉదయం 5.45 గంటల సమయంలో స్కోడా కారు (నంబరు MH-02-DG-0771) , డీసీఎం వాహనం (నంబరు TS-07-UK-2664) ఒకదానికొకటి ఢీకొన్నాయి.పసుమాముల నుంచి కుంట్లూర్...
తెలంగాణ   క్రైమ్  జిల్లా వార్తలు  హైదరాబాద్  రంగారెడ్డి  సికింద్రాబాద్  చేవెళ్ల  ఇబ్రహీంపట్నం  కల్వకుర్తి  షాద్‌నగర్  ఎల్ బి నగర్  మహేశ్వరం  రాజేంద్రనగర్  సెర్లింగంపల్లి 
Read More...

సహ భావన టౌన్షిప్ సి బ్లాక్ 2025 ఎన్నికల్లో అన్నదమ్ముల విజయం

నాగోల్ పరిధి బండ్లగూడ ఆనంద్ నగర్ లో గల సహభావన టౌన్షిప్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సహభావన టౌన్షిప్ సి బ్లాక్ కు 2025 గాను జరిగిన ఎన్నికల్లో యూనిటీ పానెల్ అభ్యర్థులు ఆర్గనైజర్ సెక్రెటరీగా జి.రేవంత్ బాబు, ట్రెజరర్ గా జి. నవీన్ కుమార్ అన్ననదమ్ములు విజయం సాధించారు. ఈ సందర్భంగా వారు...
హైదరాబాద్ 
Read More...

సహభావన టౌన్షిప్ సి బ్లాక్ - 2025 ఎన్నికల్లో యూనిటీ ప్యానెల్ ఘన విజయం

నాగోల్ పరిధిలోని బండ్లగూడ ఆనంద్‌నగర్‌లో ఉన్న సహభావన టౌన్షిప్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన సి బ్లాక్ 2025 ఎన్నికల్లో యూనిటీ ప్యానెల్ ఘన విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో యూనిటీ ప్యానెల్‌కు చెందిన అభ్యర్థులు, సమీప ప్రత్యర్థులైన డెమొక్రటిక్ ప్యానెల్ అభ్యర్థులపై ఆధిక్య మెజారిటీతో విజయం సాధించడం గమనార్హం.ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే...
హైదరాబాద్  రంగారెడ్డి  ఎల్ బి నగర్ 
Read More...

పదో తరగతి లో పాసయ్యింది....ప్రేమికుడి చేతిలో ఓడిపోయింది

ప్రేమ పేరుతో మైనర్ బాలికను వంచించిన రవి ప్రేమ వ్యవహారమే కారణంగా తేల్చిన శంషాబాద్ పోలీసులు  నిందితుడు తెలగమల్ల రవి అరెస్ట్, కేసు నమోదు  శంషాబాద్ (మం) లోని పెద్దతూప్ర లో ఘటన రాజేంద్రనగర్, మే 18(నగరనిజం ప్రతినిధి): చదువుల బడిలో గెలిచింది... తోటి విద్యార్థులతో పోటీపడుతూ పదో తరగతిలో ఫస్ట్ క్లాస్ లో పాస్...
తెలంగాణ   క్రైమ్  హైదరాబాద్  రంగారెడ్డి  రాజేంద్రనగర్ 
Read More...

దేశవ్యాప్తంగా వ్యవసాయ సంకల్ప్ అభియాన్ ప్రారంభం

హైదరాబాద్‌ / నగర నిజం : అభివృద్ధి చెందిన వ్యవసాయ సంకల్ప్ అభియాన్ పేరుతో దేశవ్యాప్తంగా పెద్ద స్థాయిలో మిషన్ ప్రారంభమైంది. మే 29న ప్రారంభమై జూన్ 12 వరకు ఈ కార్యక్రమం 700కి పైగా జిల్లాల్లో ఒకేసారి కొనసాగనుంది. కేంద్ర వ్యవసాయ శాఖ, ఐసిఎఆర్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ ప్రచారంపై కేంద్ర వ్యవసాయ మంత్రి...
హైదరాబాద్ 
Read More...

మే 24 (శనివారం)హయత్ నగర్ లో ఉచిత మెగా వైద్య శిబిరం

శ్రీ సాయి పాలి క్లినిక్ అండ్ యాగ్నస్టిక్ సెంటర్, యశోద హాస్పిటల్ నేతృత్వంలో ఉచిత మెగా వైద్య శిబిరం  
హైదరాబాద్  రంగారెడ్డి  ఆరోగ్యం (హెల్త్)  ఇబ్రహీంపట్నం  ఎల్ బి నగర్ 
Read More...