జాతీయం

భారత్ దెబ్బకు వనికి పోతున్న పాకిస్తాన్

పహాల్గం  ఘటనకు ప్రతీకారంగా భారత్ తీవ్ర దాడులు చేపట్టింది. పాకిస్తాన్ ఆర్మీ ఆధీనంలో ఉన్న కీలక స్థావరాలపై భారత సైన్యం లక్ష్యంగా దాడులు నిర్వహించినట్టు సమాచారం. లాహోర్లోని ప్రముఖ ‘ఏ డిఫెన్స్’ ప్రాంతం పూర్తిగా ధ్వంసమైపోయిందని భారత రక్షణ శాఖ వర్గాలు పేర్కొన్నాయి.పాకిస్తాన్ వ్యాప్తంగా ఉన్న ఘనతల రక్షణ వ్యవస్థలు, సైనిక స్థావరాలపై భారత దళాలు...
ఆంధ్రప్రదేశ్   జాతీయం   అంతర్జాతీయం  బిజినెస్  
Read More...

నాన్ ఫెర్రస్ లోహాల పునర్వినియోగ వ్యవస్థ బలోపేతానికి కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి

హైదరాబాద్, మే 7:నాన్ ఫెర్రస్ లోహాల పునర్వినియోగ వ్యవస్థను బలోపేతం చేయడంలో కీలకంగా నిలవనున్న వెబ్‌సైట్ మరియు వాటాదారుల పోర్టల్‌ను కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ఈరోజు ప్రారంభించారు. https://nfmrecycling.jnarddc.gov.in అనే ఈ పోర్టల్‌ను జాతీయ నాన్ ఫెర్రస్ స్క్రాప్ పునర్వినియోగ మార్గదర్శకాల కింద అభివృద్ధి చేశారు.ప్రారంభోత్సవ కార్యక్రమంలో బొగ్గు,...
జాతీయం  
Read More...

భారత్ టెలికాం 2025ను ప్రారంభించిన కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా: దేశ ఎగుమతుల సామర్థ్య ప్రదర్శన

* భారత్ టెలికాం 2025లో ప్రపంచ టెలికాం లక్ష్యాలను ప్రదర్శించిన భారత్* ‘‘మేం పల్లెలను మాత్రమే అనుసంధానించడం లేదు.. భవిష్యత్తును అనుసంధానిస్తున్నాం. మేం నిర్మించే ప్రతి టవర్, ప్రసారం చేసే ప్రతి బైట్ 1.4 బిలియన్ల మంది ప్రజలను అవకాశాలకు చేరువ చేస్తుంది’’: మంత్రి సింధియా* ‘‘డిజిటల్ రంగంలో ఇతర దేశాలను అనుసరించే...
జాతీయం  
Read More...