రాజేంద్రనగర్
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కుంట్లూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం
Published On
By NAGARA NIJAM
హయత్నగర్ /కుంట్లూర్/ నగర నిజం : హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుంట్లూర్ గ్రామంలో మంగళవారం నాడు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. నారాయణ కాలేజ్ (బాసర క్యాంపస్) సమీపంలో ఉదయం 5.45 గంటల సమయంలో స్కోడా కారు (నంబరు MH-02-DG-0771) , డీసీఎం వాహనం (నంబరు TS-07-UK-2664) ఒకదానికొకటి ఢీకొన్నాయి.పసుమాముల నుంచి కుంట్లూర్...
తెలంగాణ క్రైమ్ జిల్లా వార్తలు హైదరాబాద్ రంగారెడ్డి సికింద్రాబాద్ చేవెళ్ల ఇబ్రహీంపట్నం కల్వకుర్తి షాద్నగర్ ఎల్ బి నగర్ మహేశ్వరం రాజేంద్రనగర్ సెర్లింగంపల్లి
Read More... తొండుపల్లిలో నేటి నుండి ఫ్రీ లివర్ హెల్త్ క్యాంప్ - పారేపల్లి లావణ్య శ్రీనివాస్ గౌడ్
Published On
By NAGARA NIJAM
సోమవారం నుండి శుక్రవారం వరకు ఐదు రోజుల పాటు కొనసాగనున్న క్యాంప్ ఏఐజి ఆసుపత్రి తో పాటు ఇన్స్టిట్యూట్ ఆఫ్ లివర్ సైన్సెస్ ఆధ్వర్యంలో కొనసాగనున్న ఉచిత వైద్య శిబిరం రాజేంద్రనగర్, మే 19,(నగరనిజం ప్రతినిధి):రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని తొండుపల్లిలో సోమవారం (నేటి) నుండి ఐదు రోజుల పాటు ఉచిత లివర్ హెల్త్...
Read More... శంషాబాద్ లో ట్రైనీ కానిస్టేబుల్ ఘరానా మోసం
Published On
By NAGARA NIJAM
నిందితుడు పీటీఓ కానిస్టేబుల్ నిస్సార్ అహ్మద్ ను అరెస్టు చేసిన ఆర్.జి.ఐ.ఏ పోలీసులు ప్రభుత్వం పోలీసులకు మంజూరు చేసే ఫాస్టాగ్ స్టిక్కర్లను చోరీ చేసి ప్రైవేట్ క్యాబులకు విక్రయిస్తున్న కంత్రీ నిందితుడి అరెస్ట్, మూడు ప్రైవేట్ క్యాబులు సీస్ రాజేంద్రనగర్, మే 19(నగరనిజం ప్రతినిధి): రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ లో ఓ ట్రైనింగ్ కానిస్టేబుల్...
Read More... పదో తరగతి లో పాసయ్యింది....ప్రేమికుడి చేతిలో ఓడిపోయింది
Published On
By NAGARA NIJAM
ప్రేమ పేరుతో మైనర్ బాలికను వంచించిన రవి ప్రేమ వ్యవహారమే కారణంగా తేల్చిన శంషాబాద్ పోలీసులు నిందితుడు తెలగమల్ల రవి అరెస్ట్, కేసు నమోదు శంషాబాద్ (మం) లోని పెద్దతూప్ర లో ఘటన రాజేంద్రనగర్, మే 18(నగరనిజం ప్రతినిధి): చదువుల బడిలో గెలిచింది... తోటి విద్యార్థులతో పోటీపడుతూ పదో తరగతిలో ఫస్ట్ క్లాస్ లో పాస్...
Read More... నకిలీ వీసాలు....ఉద్యోగాల పేరుతో మోసాలు
Published On
By NAGARA NIJAM
నకిలీ వీసాల తయారీ ముఠా గుట్టును రట్టు చేసిన శంషాబాద్ ఎస్ ఓ టి,ఎయిర్ పోర్ట్ ఔట్ పోస్ట్, ఆర్.జి.ఐ.ఏ పోలీస్ బృందంఇద్దరు నిందితుల అరెస్టు, పరారీలో మరో ముగ్గురు నిందితులు శంషాబాద్ ఎయిర్పోర్టులో నకిలీ వీసాలతో దుబాయ్ వెళుతూ పట్టుబడ్డ 8 మంది ప్రయాణికులునిందితులు ఆంధ్ర ప్రదేశ్ తో పాటు హైదరాబాద్ వాసులుగా గుర్తించిన పోలీసులుశంషాబాద్ ఏసీపీ శ్రీకాంత్ గౌడ్ మీడియా సమావేశం
Read More...