ఇబ్రహీంపట్నం
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... లక్ష్మారెడ్డి పాలెం వద్ద రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి
Published On
By NAGARA NIJAM
హయత్ నగర్ ,నవంబర్ 3 (నగర నిజం): లక్ష్మారెడ్డి పాలెం ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందాడు. నిన్న రాత్రి సుమారు 7.30 గంటల సమయంలో వయసు సుమారు 40 నుండి 45 సంవత్సరాల మధ్య ఉన్న వ్యక్తి క్యాండర్ షైన్ స్కూల్ ఎదురుగా ఉన్న ఎన్.హెచ్.65 హైవే రోడ్డు...
Read More... సర్దార్ వల్లభాయ్ పటేల్ వారసులుగా ఎదగండి
Published On
By NAGARA NIJAM
ఐక్యమత్యానికి మించిన ఆయుధం మరొకటి లేదు సమైక్యతే భారతదేశ భవితకు మార్గం మహేశ్వరం జోన్ డీసీపీ సునీతా రెడ్డి పట్నంలో ఘనంగా ఏక్తా దివస్ వేడుకలు ఆకట్టుకున్న పలు కళాశాలల విద్యార్థుల ప్రదర్శన ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 31 ( నగరనిజం ) : యువత సర్దార్ వల్లభాయ్ పటేల్ వారసులుగా ఎదగాలని మహేశ్వరం జోన్ డీసీపీ...
Read More... విధి నిర్వహణలో.. పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివి
Published On
By NAGARA NIJAM
గంజాయి, డ్రగ్స్ కు యువత దూరంగా ఉండాలి మహేశ్వరం జోన్ డీసీపీ సునీతా రెడ్డి ఇబ్రహీంపట్నంలో మెగా రక్తదాన శిబిరం పాల్గొన్న పలు కళాశాలల విద్యార్థులు, యువకులు, జర్నలిస్టులు సీఐలు, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది సైతం రక్తదానం ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 30 ( నగరనిజం ) : విధి నిర్వహణలో పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివని...
Read More... గుర్రంగూడ వద్ద థార్ కారు ఢీకొని ఇద్దరు తీవ్రంగా గాయాలు
Published On
By NAGARA NIJAM
తుర్కయంజాల్, అక్టోబర్ 12, (నగర నిజం):తుర్కయంజాల్ నుండి బి.ఎన్.రెడ్డి నగర్ వైపు వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని థార్ కారు ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.వివరాల ప్రకారం, తేదీ 11.10.2025 న రాత్రి సుమారు 11 గంటల సమయంలో ఒక మహిళ, ఒక వ్యక్తి ద్విచక్రవాహనంపై తుర్కయంజాల్ నుండి బయలుదేరి బి.ఎన్.రెడ్డి నగర్ వైపు వస్తుండగా, మార్గమధ్యంలో...
Read More... ఆర్డీఎస్ మినీ బంకేట్ హాల్ – అన్ని రకాల వేడుకలకు ఆకర్షణీయ వేదిక
Published On
By NAGARA NIJAM
నాగోల్, అక్టోబర్ 9, (నగర నిజం) :నాగోల్ నుండి గౌరెల్లి వెళ్లే రోడ్డుపై బి ఎస్ ఆర్, సి ఎన్ ఆర్ క్రికెట్ గ్రౌండ్ ఎదురుగా ఆర్డీఎస్ మినీ బంకేట్ హాల్ను ప్రొఫెటర్ వినోద్ కుమార్ సింగ్ నేతృత్వంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చీర ధోతి కార్యక్రమాలు, గెట్ టుగెదర్, పెళ్లిరోజు వేడుకలు, కిట్టి పార్టీలు, ఉయ్యాల కార్యక్రమాలు, కాలేజీ ఫేర్వెల్ పార్టీస్, రాజకీయ సమావేశాలు తదితర అన్ని రకాల ఫంక్షన్లు నిర్వహించడానికి ఈ హాల్ అనుకూలంగా ఉంటుందని తెలిపారు. దాదాపు 200 మంది సీటింగ్ సదుపాయం అందుబాటులో ఉందని వివరించారు.వినోద్ కుమార్ సింగ్ మాట్లాడుతూ, డీజే, క్యాటరింగ్, డెకరేషన్ వంటి అన్ని సదుపాయాలు హాల్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రత్యేకంగా పేద కుటుంబాలకు సువర్ణావకాశం కల్పించామని, పేదింటి అమ్మాయి పెళ్లి కోసం హాల్ను ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని, కేవలం మెయింటెనెన్స్ ఛార్జీలను మాత్రమే తీసుకుంటామని పేర్కొన్నారు.“మా హాల్లో పూర్తిగా ఎయిర్ కండిషన్ సదుపాయం, ఆకర్షణీయ లైటింగ్, విశాలమైన స్టేజ్, సౌండ్ సిస్టమ్, విస్తారమైన పార్కింగ్ స్థలం, అతిథుల కోసం సౌకర్యవంతమైన డైనింగ్ ఏరియా వంటి అన్ని సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి,” అని తెలిపారు.ఫుడ్ క్యాటరింగ్ విభాగంలో సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, కాంటినెంటల్ వంటకాలు రుచికరంగా తయారు చేసి అందజేస్తామని, ప్రత్యేక క్యాటరింగ్ టీమ్ అందుబాటులో ఉంటుందని తెలిపారు.సేవల విషయంలో స్టాఫ్ సిబ్బంది సమయానికి, శ్రద్ధగా, చిరునవ్వుతో సేవ చేయడం తమ లక్ష్యమని పేర్కొన్నారు.డెకరేషన్లో ప్రతి ఈవెంట్కి తగిన ఫ్లవర్ డెకర్, లైట్ థీమ్ లేదా మోడర్న్ సెటప్ అందిస్తామని, కస్టమర్ అభిరుచికి అనుగుణంగా అలంకరణలు చేస్తామని తెలిపారు.కావలసినవారు.9393931840 ప్రొపైటర్ వినోద్ కుమార్ సింగ్8985800393 సాయి9000673026 శేఖర్ 9885775913 మేనేజర్ రమేష్ సింగ్. ఈ నెంబర్లో సంప్రదించగలరని తెలిపారు.
Read More... హయత్ నగర్ లో బోల్తా పడ్డ లారీ.
Published On
By NAGARA NIJAM
హయత్ నగర్, జూలై,12(నగర నిజం): హయత్ నగర్ లో శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం సంభవించింది. కుంట్లూర్ నుండి నాగోలు వైపు వెళ్లే దారిలో మూల మలుపు వద్ద ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయిన రెడీమిక్స్ లారీ అదుపుతప్పి బోల్తా పడింది. స్వల్ప గాయాలతో డ్రైవర్ బయటపడ్డాడు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం సంభవించలేదు....
Read More... ఘనంగా జోర్క దయానంద్ ముదిరాజ్ జన్మదిన వేడుకలు
Published On
By NAGARA NIJAM
కుంట్లూర్, జూన్ 10 (నగర నిజం): పెద్ద అంబర్ పెట్ మున్సిపాలిటీ పరిధిలోని కుంట్లూర్ ఈదమ్మ గుడి దేవాలయం వద్ద జోర్క దయానంద్ ముదిరాజ్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. దేవా యూత్ సభ్యులు సమిష్టిగా ఈ వేడుకను నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జింక నరేష్ ముదిరాజ్ హాజరై జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు....
Read More... స్నేహపురి కాలనీ ప్రెసిడెంట్ గా ' గంగిడి రాంరెడ్డి ' ఎన్నిక
Published On
By PANDI SRINIVAS
స్నేహాపురి కాలనీ ప్రెసిడెంట్ గా ' గంగిడి రాంరెడ్డి ' ఎన్నిక కాలనీ ఎన్నికల్లో 21 ఓట్ల మెజారిటీతో గెలుపొందిన గంగిడి రాంరెడ్డి స్నేహపురి కాలనీ అభివృద్ధికి శక్తి,వంచన లేకుండా నిరంతరం కృషి సహకరించిన ఎమ్మెల్యే, కాలనీ వాసులకు ప్రత్యేక కృతజ్ఞతలు స్నేహపురి కాలనీ అభివృద్ధికి,సంక్షేమానికి నిరంతరం పాటుపడతా.. స్నేహపురి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్...
Read More... ' పాత్రికేయుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి '
Published On
By PANDI SRINIVAS
పాత్రికేయుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి సుధీర్ఘ కాలంగా ఉద్యమిస్తున్న సంఘం కేవలం టీడబ్ల్యూజేఎఫ్ అర్హులైన జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాల్సిందే.. జర్నలిస్టుల సమస్యల సాధనకు సమిష్టిగా కృషి చేయాలి చిన్నా, పెద్ద తేడాలేకుండా అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వాలి అర్హులైన జర్నలిస్టులకు హెల్త్ కార్డులు మంజూరు చేయాలి ప్రైవేట్ పాఠశాలల్లో పిల్లలకు 50 శాతం రాయితీ...
Read More... ఫార్మాసిటీ రైతుల సమస్యలు పరిష్కరించండి
Published On
By PANDI SRINIVAS
ఫార్మాసిటీ రైతుల సమస్యలు పరిష్కరించండి ప్లాట్ల కేటాయింపు ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలి రైతుభరోసా, రైతుభీమా పథకాలను వర్తింపజేయాలి మాజీ మంత్రి వర్యులు, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డికి బీఆర్ఎస్ నేతల వినతి ఇబ్రహీంపట్నం, మే 29 ( నగరనిజం ) : ఫార్మాసిటీ రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని మాజీ...
Read More... ఏసీబీకీ చిక్కిన ఇబ్రహీంపట్నం ఆర్ఐ కృష్ణ
Published On
By PANDI SRINIVAS
ఏసీబీకి చిక్కిన ఇబ్రహీంపట్నం ఆర్ఐ కృష్ణ పట్నం తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు ఓ వ్యక్తి భూమి సవరించేందుకు లంచం డిమాండ్ రూ.12 లక్షలు డిమాండ్ రూ.9 లక్షలకు ఒప్పందం.. ఆర్ఐ కృష్ణ ను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు ఇబ్రహీంపట్నం, మే 28 ( నగరనిజం ) : పాసు పుస్తకాల్లో 7 గుంటల...
Read More... అబ్దుల్లాపూర్మెట్ బీజేవైఎం మండల అధ్యక్ష పదవికి తీవ్రమైన పోటీ
Published On
By NAGARA NIJAM
అబ్దుల్లాపూర్మెట్ మండలంలో బీజేపీ యువమోర్చా (బీజేవైఎం) అధ్యక్ష పదవి కోసం తీవ్ర పోటీ నెలకొంది. ఈ పదవి కోసం బీజేపీ, బీజేవైఎం యువనేతలు మధ్య విశేష ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా అంకుష్ ముదిరాజ్ ను ఎంపిక చేయాలన్న వాదనలు బీజేపీ వర్గాల్లో ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఆయనకు స్థానికంగా గల ప్రజాదరణ, యువతతో ఉన్న సాన్నిహిత్యం, మోడీ...
Read More... 
