ఇబ్రహీంపట్నం
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... ఇంటినుండి వెళ్లిన వ్యక్తి అదృశ్యం
Published On
By PANDI SRINIVAS
ఇంటినుండి వెళ్లిన వ్యక్తి అదృశ్యం ఇబ్రహీంపట్నం, మే 21 ( నగరనిజం ) : ఇంటినుండి బయటకు వెళ్లిన వ్యక్తి అదృశ్యమైన ఘటన హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. గ్రీన్ ఫార్మాసిటీ ఎస్ఐ తేజంరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... యాచారం మండల పరిధిలోని కురుమిద్ద గ్రామానికి చెందిన మల్కాపురం నరసింహ...
Read More... హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కుంట్లూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం
Published On
By NAGARA NIJAM
హయత్నగర్ /కుంట్లూర్/ నగర నిజం : హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుంట్లూర్ గ్రామంలో మంగళవారం నాడు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. నారాయణ కాలేజ్ (బాసర క్యాంపస్) సమీపంలో ఉదయం 5.45 గంటల సమయంలో స్కోడా కారు (నంబరు MH-02-DG-0771) , డీసీఎం వాహనం (నంబరు TS-07-UK-2664) ఒకదానికొకటి ఢీకొన్నాయి.పసుమాముల నుంచి కుంట్లూర్...
తెలంగాణ క్రైమ్ జిల్లా వార్తలు హైదరాబాద్ రంగారెడ్డి సికింద్రాబాద్ చేవెళ్ల ఇబ్రహీంపట్నం కల్వకుర్తి షాద్నగర్ ఎల్ బి నగర్ మహేశ్వరం రాజేంద్రనగర్ సెర్లింగంపల్లి
Read More... పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్యాబోధన
Published On
By PANDI SRINIVAS
పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్యాబోధన ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ విధ్యార్థులు మాత్రమే అర్హులు అర్హులైన పేద విధ్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి ఇబ్రహీంపట్నం కార్తికేయ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ చంద్రకాంత్ ఇబ్రహీంపట్నం, మే 20 ( నగరనిజం ) : ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థిని,విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్యాబోధన అందజేయనున్నామని ఇబ్రహీంపట్నం కార్తికేయ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్...
Read More... రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
Published On
By PANDI SRINIVAS
' రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి ' రైతు సంక్షేమమే సహకార సంఘాల ధ్యేయం రైతులు తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించాలి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి రాష్ట్ర టెస్కాబ్ వైస్ చైర్మన్, డీసీసీబీ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య ఇబ్రహీంపట్నం, మార్చి 17 ( నగరనిజం ): రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని...
Read More... మే 24 (శనివారం)హయత్ నగర్ లో ఉచిత మెగా వైద్య శిబిరం
Published On
By NAGARA NIJAM
శ్రీ సాయి పాలి క్లినిక్ అండ్ యాగ్నస్టిక్ సెంటర్, యశోద హాస్పిటల్ నేతృత్వంలో ఉచిత మెగా వైద్య శిబిరం
Read More... రాయపోలు గ్రామ ఆఫీసర్ ని కలిసిన :మాజీ సర్పంచ్
Published On
By DURU YAKAIAH
రాయపోలు గ్రామ స్పెషల్ ఆఫీసర్ ఎంపీడీఓ ఎల్లంకి జంగయ్య, , ఎంపీవోని మాజీ సర్పంచ్ గంగిరెడ్డి బలవంత్ రెడ్డి వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిని శాలువాతో సత్కరించారు. ఈ సందర్బంగా బలవంత్ రెడ్డి మాట్లాడుతూ...గ్రామంలో ఉన్న రోడ్డు మరమత్తు పనులను చేయించాలని అధికారులను కోరగా త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారని...
Read More...