ఇబ్రహీంపట్నం
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... ఘనంగా జోర్క దయానంద్ ముదిరాజ్ జన్మదిన వేడుకలు
Published On
By NAGARA NIJAM
కుంట్లూర్, జూన్ 10 (నగర నిజం): పెద్ద అంబర్ పెట్ మున్సిపాలిటీ పరిధిలోని కుంట్లూర్ ఈదమ్మ గుడి దేవాలయం వద్ద జోర్క దయానంద్ ముదిరాజ్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. దేవా యూత్ సభ్యులు సమిష్టిగా ఈ వేడుకను నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జింక నరేష్ ముదిరాజ్ హాజరై జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు....
Read More... స్నేహపురి కాలనీ ప్రెసిడెంట్ గా ' గంగిడి రాంరెడ్డి ' ఎన్నిక
Published On
By PANDI SRINIVAS
స్నేహాపురి కాలనీ ప్రెసిడెంట్ గా ' గంగిడి రాంరెడ్డి ' ఎన్నిక కాలనీ ఎన్నికల్లో 21 ఓట్ల మెజారిటీతో గెలుపొందిన గంగిడి రాంరెడ్డి స్నేహపురి కాలనీ అభివృద్ధికి శక్తి,వంచన లేకుండా నిరంతరం కృషి సహకరించిన ఎమ్మెల్యే, కాలనీ వాసులకు ప్రత్యేక కృతజ్ఞతలు స్నేహపురి కాలనీ అభివృద్ధికి,సంక్షేమానికి నిరంతరం పాటుపడతా.. స్నేహపురి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్...
Read More... ' పాత్రికేయుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి '
Published On
By PANDI SRINIVAS
పాత్రికేయుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి సుధీర్ఘ కాలంగా ఉద్యమిస్తున్న సంఘం కేవలం టీడబ్ల్యూజేఎఫ్ అర్హులైన జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాల్సిందే.. జర్నలిస్టుల సమస్యల సాధనకు సమిష్టిగా కృషి చేయాలి చిన్నా, పెద్ద తేడాలేకుండా అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వాలి అర్హులైన జర్నలిస్టులకు హెల్త్ కార్డులు మంజూరు చేయాలి ప్రైవేట్ పాఠశాలల్లో పిల్లలకు 50 శాతం రాయితీ...
Read More... ఫార్మాసిటీ రైతుల సమస్యలు పరిష్కరించండి
Published On
By PANDI SRINIVAS
ఫార్మాసిటీ రైతుల సమస్యలు పరిష్కరించండి ప్లాట్ల కేటాయింపు ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలి రైతుభరోసా, రైతుభీమా పథకాలను వర్తింపజేయాలి మాజీ మంత్రి వర్యులు, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డికి బీఆర్ఎస్ నేతల వినతి ఇబ్రహీంపట్నం, మే 29 ( నగరనిజం ) : ఫార్మాసిటీ రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని మాజీ...
Read More... ఏసీబీకీ చిక్కిన ఇబ్రహీంపట్నం ఆర్ఐ కృష్ణ
Published On
By PANDI SRINIVAS
ఏసీబీకి చిక్కిన ఇబ్రహీంపట్నం ఆర్ఐ కృష్ణ పట్నం తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు ఓ వ్యక్తి భూమి సవరించేందుకు లంచం డిమాండ్ రూ.12 లక్షలు డిమాండ్ రూ.9 లక్షలకు ఒప్పందం.. ఆర్ఐ కృష్ణ ను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు ఇబ్రహీంపట్నం, మే 28 ( నగరనిజం ) : పాసు పుస్తకాల్లో 7 గుంటల...
Read More... అబ్దుల్లాపూర్మెట్ బీజేవైఎం మండల అధ్యక్ష పదవికి తీవ్రమైన పోటీ
Published On
By NAGARA NIJAM
అబ్దుల్లాపూర్మెట్ మండలంలో బీజేపీ యువమోర్చా (బీజేవైఎం) అధ్యక్ష పదవి కోసం తీవ్ర పోటీ నెలకొంది. ఈ పదవి కోసం బీజేపీ, బీజేవైఎం యువనేతలు మధ్య విశేష ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా అంకుష్ ముదిరాజ్ ను ఎంపిక చేయాలన్న వాదనలు బీజేపీ వర్గాల్లో ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఆయనకు స్థానికంగా గల ప్రజాదరణ, యువతతో ఉన్న సాన్నిహిత్యం, మోడీ...
Read More... త్వరలో ఇండ్ల స్థలాల పట్టాల పంపిణీ చేపడతాం
Published On
By PANDI SRINIVAS
త్వరలో ఇండ్ల స్థలాల పట్టాల పంపిణీ చేపడతాం అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు 66 గజాల్లోనే ఇంటి నిర్మాణం పూర్తి చేసుకోవాలి లబ్ధిదారులు ఎవరికీ లంచాలు ఇవ్వొద్దు పేదల సొంతింటి కల కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం దసరా నాటికి ఇంటి నిర్మాణాలు పూర్తి చేసుకోవాలి బీఆర్ఎస్ హయాంలో పేదలకు తీవ్ర అన్యాయం ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే...
Read More... ఇంటినుండి వెళ్లిన వ్యక్తి అదృశ్యం
Published On
By PANDI SRINIVAS
ఇంటినుండి వెళ్లిన వ్యక్తి అదృశ్యం ఇబ్రహీంపట్నం, మే 21 ( నగరనిజం ) : ఇంటినుండి బయటకు వెళ్లిన వ్యక్తి అదృశ్యమైన ఘటన హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. గ్రీన్ ఫార్మాసిటీ ఎస్ఐ తేజంరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... యాచారం మండల పరిధిలోని కురుమిద్ద గ్రామానికి చెందిన మల్కాపురం నరసింహ...
Read More... హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కుంట్లూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం
Published On
By NAGARA NIJAM
హయత్నగర్ /కుంట్లూర్/ నగర నిజం : హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుంట్లూర్ గ్రామంలో మంగళవారం నాడు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. నారాయణ కాలేజ్ (బాసర క్యాంపస్) సమీపంలో ఉదయం 5.45 గంటల సమయంలో స్కోడా కారు (నంబరు MH-02-DG-0771) , డీసీఎం వాహనం (నంబరు TS-07-UK-2664) ఒకదానికొకటి ఢీకొన్నాయి.పసుమాముల నుంచి కుంట్లూర్...
తెలంగాణ క్రైమ్ జిల్లా వార్తలు హైదరాబాద్ రంగారెడ్డి సికింద్రాబాద్ చేవెళ్ల ఇబ్రహీంపట్నం కల్వకుర్తి షాద్నగర్ ఎల్ బి నగర్ మహేశ్వరం రాజేంద్రనగర్ సెర్లింగంపల్లి
Read More... పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్యాబోధన
Published On
By PANDI SRINIVAS
పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్యాబోధన ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ విధ్యార్థులు మాత్రమే అర్హులు అర్హులైన పేద విధ్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి ఇబ్రహీంపట్నం కార్తికేయ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ చంద్రకాంత్ ఇబ్రహీంపట్నం, మే 20 ( నగరనిజం ) : ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థిని,విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్యాబోధన అందజేయనున్నామని ఇబ్రహీంపట్నం కార్తికేయ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్...
Read More... రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
Published On
By PANDI SRINIVAS
' రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి ' రైతు సంక్షేమమే సహకార సంఘాల ధ్యేయం రైతులు తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించాలి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి రాష్ట్ర టెస్కాబ్ వైస్ చైర్మన్, డీసీసీబీ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య ఇబ్రహీంపట్నం, మార్చి 17 ( నగరనిజం ): రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని...
Read More... మే 24 (శనివారం)హయత్ నగర్ లో ఉచిత మెగా వైద్య శిబిరం
Published On
By NAGARA NIJAM
శ్రీ సాయి పాలి క్లినిక్ అండ్ యాగ్నస్టిక్ సెంటర్, యశోద హాస్పిటల్ నేతృత్వంలో ఉచిత మెగా వైద్య శిబిరం
Read More...