ఎల్ బి నగర్
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... 3 కోట్లు విలువైన ఏనుగు దంతాలు పట్టుకున్న
Published On
By NAGARA NIJAM
ఎల్బీనగర్ , జూన్ 25, (నగర నిజం): రాచకొండ పోలీసుల ప్రత్యేక ఆపరేషన్ టీం (ఎస్ఓటి) ఎల్బీ నగర్ జోన్, హయత్నగర్ అటవీశాఖ అధికారులతో కలిసి ఎనుగు దంతాల (ఎలిఫెంట్ దంతాలు) అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి రెండు ఏనుగు దంతాలు, ఓ మొబైల్ ఫోన్ను స్వాధీనం...
Read More... రోడ్డు వేయడం మర్చిపోయారు...?
Published On
By NAGARA NIJAM
మనసురాబాద్, జూన్ 20 (నగర నిజం): హయత్ నగర్ సమీపంలోని మనసురాబాద్ డివిజన్ పరిధిలోని విజయనగర్ కాలనీ వాసులు సిసి రోడ్డుల నిర్మాణ పనుల ఆలస్యంతో తీవ్ర అసౌకర్యాలు ఎదుర్కొంటున్నారు. కమాన్ వైపు నుంచి లోపలికి వెళ్లే ప్రధాన రహదారి వరకు సిసి రోడ్డు వేసేందుకు సంబంధిత శాఖ సుమారు 15 రోజుల క్రితమే సిమెంట్,...
Read More... న్యూ నాగోల్ లోని ఎస్సే డాంగే భవన్ లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
Published On
By NAGARA NIJAM
కొత్తపేట్/నగర నిజం : తెలంగాణ రాష్ట్ర 11వ అవతరణ దినోత్సవం సందర్భంగా నేడు న్యూ నాగోల్ లోని సిపిఐ అనుబంధ ప్రజా సంఘాల కార్యాలయం ఎస్ ఎ డాంగే భవన్ లో దండు నిరంజన్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైనబొడ్డుపల్లి కృష్ణ,( సిపిఐ రాష్ట్ర సబ్ కమిటీ మెంబర్) జాతీయ పతాకాన్ని ఎగుర...
Read More... వనస్థలిపురంలో లఘు చిత్రాల ప్రదర్శన
Published On
By NAGARA NIJAM
వనస్థలిపురం శ్రీ శ్రీ కనకదుర్గ కళ్యాణ మండపంలో బుధవారం నాడు వనస్థలి ఫిలిం సొసైటీ ఆధ్వర్యంలో లఘు చిత్ర ప్రదర్శన వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమానికి వనస్థలి ఫిలిం సొసైటీ నిర్వాహకులు బీ.డి.ఎల్ సత్యనారాయణ, అజయ్ కుమార్, బ్రహ్మచారి, శ్యాం ప్రసాద్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ప్రధాన అతిథులుగా విశ్రాంత హైకోర్ట్ జడ్జి జస్టిస్ బి. చంద్రకుమార్,...
Read More... మొద్దు లచ్చిరెడ్డికి సమస్యలపై వినతిపత్రం అందజేసిన గౌతమి నగర్ కాలనీ వాసులు
Published On
By NAGARA NIJAM
బి.యన్.రెడ్డి నగర్ డివిజన్లో గౌతమి నగర్ నూతన కార్యవర్గం ఏర్పాటు కావడంతో సంక్షేమ సంఘం సభ్యులు బి.యన్.రెడ్డి నగర్ డివిజన్ జిహెచ్ఎంసి కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి ను కలసి కాలనీలో అభివృద్ధి, సమస్యల పరిష్కారానికి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా కార్పొరేటర్ నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ కాలనీలో ఉన్న ప్రతి సమస్యకు త్వరలోనే...
Read More... రాజీవ్ గాంధీ 34వ వర్ధంతి సందర్భంగా హయత్నగర్లో నివాళులు
Published On
By NAGARA NIJAM
1991 మే 21న తమిళనాడు రాష్ట్రంలోని శ్రీపెరంబుదూరులో దేశాన్ని కంటతడి పెట్టించిన ఘటన చోటుచేసుకుంది. అప్పటి యువ ప్రధాని రాజీవ్ గాంధీ విద్రోహుల హత్యాకాండకు బలైపోయారు. ఈ రోజు (2025 మే 21) ఆయన 34వ వర్ధంతి సందర్భంగా హయత్నగర్లోని సాయిబాబా గుడి చౌరస్తాలో ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.రాజీవ్ గాంధీ...
Read More... హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కుంట్లూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం
Published On
By NAGARA NIJAM
హయత్నగర్ /కుంట్లూర్/ నగర నిజం : హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుంట్లూర్ గ్రామంలో మంగళవారం నాడు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. నారాయణ కాలేజ్ (బాసర క్యాంపస్) సమీపంలో ఉదయం 5.45 గంటల సమయంలో స్కోడా కారు (నంబరు MH-02-DG-0771) , డీసీఎం వాహనం (నంబరు TS-07-UK-2664) ఒకదానికొకటి ఢీకొన్నాయి.పసుమాముల నుంచి కుంట్లూర్...
తెలంగాణ క్రైమ్ జిల్లా వార్తలు హైదరాబాద్ రంగారెడ్డి సికింద్రాబాద్ చేవెళ్ల ఇబ్రహీంపట్నం కల్వకుర్తి షాద్నగర్ ఎల్ బి నగర్ మహేశ్వరం రాజేంద్రనగర్ సెర్లింగంపల్లి
Read More... సచివాలయ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీని సన్మానించిన గద్దె విజయనేత
Published On
By NAGARA NIJAM
బి.యన్ రెడ్డి నగర్ డివిజన్లోని సచివాలయ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీని ఎన్నిక కావడం జరిగింది.దీనిలో భాగంగా ప్రెసిడెంట్, నూతన కార్యవర్గ సభ్యులను గద్దె విజయ్ నేత (బి.ఎన్.రెడ్డి డివిజన్ టిడిపి అభ్యర్థి) , శ్రీధర్ శాలువాతో సన్మానించారు. నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... నూతన కార్యవర్గం కాలనీ అభివృద్ధికి...
Read More... సహభావన టౌన్షిప్ సి బ్లాక్ - 2025 ఎన్నికల్లో యూనిటీ ప్యానెల్ ఘన విజయం
Published On
By NAGARA NIJAM
నాగోల్ పరిధిలోని బండ్లగూడ ఆనంద్నగర్లో ఉన్న సహభావన టౌన్షిప్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన సి బ్లాక్ 2025 ఎన్నికల్లో యూనిటీ ప్యానెల్ ఘన విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో యూనిటీ ప్యానెల్కు చెందిన అభ్యర్థులు, సమీప ప్రత్యర్థులైన డెమొక్రటిక్ ప్యానెల్ అభ్యర్థులపై ఆధిక్య మెజారిటీతో విజయం సాధించడం గమనార్హం.ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే...
Read More... మే 24 (శనివారం)హయత్ నగర్ లో ఉచిత మెగా వైద్య శిబిరం
Published On
By NAGARA NIJAM
శ్రీ సాయి పాలి క్లినిక్ అండ్ యాగ్నస్టిక్ సెంటర్, యశోద హాస్పిటల్ నేతృత్వంలో ఉచిత మెగా వైద్య శిబిరం
Read More...