ఎల్ బి నగర్

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సేవా కార్యక్రమం

ఎల్బీనగర్, మార్చి 29, (నగర నిజం) : నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎల్బీనగర్ పరిధిలోని బి.ఎన్.రెడ్డి డివిజన్ గవర్నమెంట్ ఏరియా ఆసుపత్రిలో సేవా కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని మల్కాజిగిరి అడ హక్ కమిటీ సభ్యుడు గద్దె విజయ్ నేత ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆసుపత్రిలో ఉన్న సుమారు...
ఎల్ బి నగర్ 
Read More...

నీటిలో మునిగి విద్యార్థి మృతి

సంఘీ నగర్, మార్చి 29 (నగర నిజం) : సంఘీ నగర్ పరిసర ప్రాంతంలో విషాద ఘటన చోటుచేసుకుంది. కోహెడ గ్రామానికి చెందిన పంచల నరేష్ అనే విద్యార్థి నీటిలో మునిగి మృతి చెందాడు.స్థానికుల వివరాల ప్రకారం, నరేష్ తండ్రి పంచాల నాగనాథ్. నరేష్ కోహెడ ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. ఆదివారం కోహెడ...
ఇబ్రహీంపట్నం  ఎల్ బి నగర్ 
Read More...

ఆర్టీసి కాలనీలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు

హయత్ నగర్, మార్చి 28 (నగర నిజం) హయత్ నగర్ ఆర్టిసి కాలనీలో శ్రీ శ్రీ శ్రీ కోదండరామచంద్ర స్వామి వారి  శ్రీరామనవమి వేడుకలు భక్తిశ్రద్దల మధ్య ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమాలు, సీతారాముల కల్యాణ మహోత్సవం వైభవంగా జరిగాయి. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకుని ఆశీర్వాదాలు...
ఎల్ బి నగర్ 
Read More...

భారత్ వ్యాపార్ లైఫ్ స్టైల్ ఎక్స్పోలో శ్రీ లిఖిత ప్రాపర్టీస్ స్టాల్ ప్రారంభం

మన్సూరాబాద్, 21 మార్చి (నగర నిజం) : మన్సూరాబాద్ లోని కేబీఆర్ కన్వెన్షన్ హాల్లో నిర్వహిస్తున్న భారత్ వ్యాపార్ లైఫ్ స్టైల్ ఎక్స్పోలో శ్రీ లిఖిత ప్రాపర్టీస్ తమ స్టాల్‌ను ఏర్పాటు చేసింది. రెండు రోజుల పాటు జరుగుతున్న ఈ ఎక్స్పోలో వివిధ రంగాలకు చెందిన సంస్థలు పాల్గొంటున్నాయి.నాగోల్ మమత నగర్ రోడ్ నంబర్ 3లో...
ఎల్ బి నగర్ 
Read More...

మహిళలు వస్త్ర రంగంలో రాణిస్తారు: మర్రి శశిధర్ రెడ్డి

నాగోల్, 21 మార్చి (నగర నిజం) :మహిళలకు వస్త్ర రంగంపై పూర్తి అవగాహన ఉండటంతో వారు ఈ రంగంలో ఖచ్చితంగా రాణిస్తారని మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి తెలిపారు.నాగోల్ బండ్లగూడ ఆనంద్ నగర్‌లో స్వాతి రెడ్డి నేతృత్వంలో ఏర్పాటు చేసిన తన్వీర షాపింగ్ మాల్‌ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన,...
ఎల్ బి నగర్ 
Read More...

హయత్ నగర్‌లో ఘనంగా ఇఫ్తార్ వేడుకలు

హయత్ నగర్, 19, మార్చి (నగర నిజం) : హయత్ నగర్ మునగనూరు రోడ్‌లోని వక్ఫ్ బోర్డు ప్రాంగణంలో మజిదే బిలాల్ మజీద్ ఆధ్వర్యంలో మహమ్మద్ సల్మాన్ షమ్ము నేతృత్వంలో ఇఫ్తార్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పవిత్ర రమజాన్ నెల సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తిశ్రద్ధల మధ్య జరిగింది.ఈ సందర్భంగా టిపిసిసి...
ఎల్ బి నగర్ 
Read More...

బీసీలకు న్యాయం చేయాలి – ధర్నా చౌక్‌లో నిరాహార దీక్ష

హైదరాబాద్, 28 ఫిబ్రవరి (నగర నిజం) : బీసీలకు జరుగుతున్న అన్యాయాలను ఇకపై సహించబోమని స్పష్టం చేస్తూ హైదరాబాద్‌లోని ధర్నా చౌక్, ఇందిరా పార్కు వద్ద నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి టి. చిరంజీవులు నేతృత్వంలో ఏర్పాటు చేశారు.బీసీలకు సముచిత ప్రాతినిధ్యం, హక్కుల పరిరక్షణ,...
ఎల్ బి నగర్ 
Read More...

తెలంగాణ రాష్ట్ర చికెన్ సెంటర్ అసోసియేషన్ ఎల్.బి.నగర్ జోన్ సమావేశం ఏర్పాటు

తెలంగాణ రాష్ట్ర చికెన్ సెంటర్ అసోసియేషన్ ఎల్బీనగర్ జోన్ యూనియన్ మీటింగ్ సమావేశంలో ముఖ్య అతిథిగా ఎల్.బి.నగర్ శాసనసభ్యులు శ్రీ.దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు పలు సమస్యలను వారి దృష్టికి తీసుకొచ్చారు. తెలంగాణ స్టేట్లో ఉన్న పౌల్ట్రీ కంపెనీస్ తెలియజేయునది ఏమనగా వారి అసోసియేషన్ కు కొన్ని నిబంధనలు ఉన్నాయి వాటిని...
ఎల్ బి నగర్ 
Read More...

ఆర్కేపురంలో రజక సంఘం ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దహనం

ఆర్కే పురం, 23, ఫిబ్రవరి (నగర నిజం) : నాగర్ కర్నూల్ మండలం కుమ్మెర గట్టు జాతరలో జరిగిన విషాద సంఘటనను ఖండిస్తూ ఆర్కే పురం రజక సంఘం ఆధ్వర్యంలో తీవ్ర నిరసన కార్యక్రమం నిర్వహించారు. చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద జాతీయ రహదారిపై దిష్టిబొమ్మ దహనం చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్...
ఎల్ బి నగర్ 
Read More...

మద్యం మత్తులో పోలీసుపై దాడి

వనస్థలిపురం పరిధిలో మద్యం మత్తులో యువకుడు పోలీసుపై దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది. 16 ఫిబ్రవరి సాయంత్రం సుమారు 08:15 గంటల సమయంలో వనస్థలిపురంలోని ప్రశాంత్ నగర్‌కు చెందిన దెంది కార్తీక్ రెడ్డి (27) డైమండ్ వైన్స్, పనామా ప్రాంతం వద్ద మద్యం సేవించి ఇతరులతో గొడవపడుతూ ప్రజలకు ఇబ్బంది కలిగించాడు.ఈ విషయమై డయల్ నూరు...
ఎల్ బి నగర్ 
Read More...

వాసవి క్యాటరర్స్ అండ్ టిఫిన్స్ లో రుచికరమైన అతంటిక్ హోమ్లీ ఫుడ్ 

ఆర్కేపురం రోడ్ నెంబర్ 1 లోని వారాహి ప్రత్యంగిరా టెంపుల్ పక్కన ప్రొప్రైటర్ వేణుగోపాల్ నేతృత్వంలో ఏర్పాటుచేసిన వాసవి క్యాటరర్స్ & టిఫిన్స్ లో రుచికరమైన అతంటిక్ హోమ్లీ ఫుడ్ లభిస్తుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మావద్ద అతంటిక్ హోమ్లి ఫుడ్ లభిస్తుందని అందులో ఇడ్లీ, వడ,బోండా,పూరి అన్ని రకాలైన దోశలు ఎంతో రుచికరంగా...
ఎల్ బి నగర్ 
Read More...

శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున మరకత లింగ స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు  

నాగోల్ పరిధి మమత నగర్ బసవేశ్వర కాలనీలోని శ్రీ భ్రమరాంబ సమేత  మల్లికార్జున మరకత లింగస్వామి ఆలయంలో శ్రీశైల మల్లికార్జున సమాజోత్తన ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహాశివరాత్రి వేడుకలు ఎంతో వేడుకగా జరిగాయి. భక్తులు వివిధ ప్రాంతాల నుండి ఇక్కడికి విచ్చేసి ఆలయాన్ని దర్శించుకున్నారు. వీధి దీపోత్సవ అలంకరణతో ఆ ప్రాంతమంతా శివ నామస్మరణతో మారుమోగిపోయింది....
ఎల్ బి నగర్ 
Read More...