నీట మునిగిన ఎల్లమ్మ దేవాలయం

నీట మునిగిన ఎల్లమ్మ దేవాలయం

మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డు కిష్టపూర్ లో నిన్న రాత్రి కురిసిన వర్షానికి ఎల్లమ్మ దేవాలయం నీట మునిగింది. దీంతో గ్రామ ప్రజలు ఉదయం దేవాలయం దగ్గరకు చేరుకొని నీటిని మళ్ళించారు.అనంతరం వారు మాట్లాడుతూ వర్షాకాలం లో కూడ ఇదే విధంగా ఎన్నోసార్లు ఈ దేవాలయం నీట మునగడం జరిగిందన్నారు. ఈ సమస్య పునరావృతం కాకుండా మున్సిపాలిటీ అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.

Tags:

About The Author

Post Your Comment

Comments

Latest News

మారిన మేడ్చల్ డివిజన్ విద్యుత్ శాఖ అధికారుల ఫోన్ నెంబర్లు మారిన మేడ్చల్ డివిజన్ విద్యుత్ శాఖ అధికారుల ఫోన్ నెంబర్లు
మేడ్చల్:- మేడ్చల్ డివిజన్ పరిధిలోని విద్యుత్ శాఖ ముఖ్య అధికారుల ఫోన్ నెంబర్లు మారినట్లు విద్యుత్ శాఖ మేడ్చల్ ఏ.డి రాజ మల్లేష్ తెలిపారు కావున ఏదైనా...
నడిరోడ్డుని బ్లాక్ చేసిన నల్గొండ పోలీసులు
కాంట్రాక్టర్, అధికారుల నిర్లక్ష్యమా?
మొద్దు లచ్చిరెడ్డికి సమస్యలపై వినతిపత్రం అందజేసిన గౌతమి నగర్ కాలనీ వాసులు
రాజీవ్ గాంధీ 34వ వర్ధంతి సందర్భంగా హయత్‌నగర్‌లో నివాళులు
బీసీల చైతన్యానికి గ్రామపర్యటనలు
రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలను మేడ్చల్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు