నీట మునిగిన ఎల్లమ్మ దేవాలయం
Views: 136
On
మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డు కిష్టపూర్ లో నిన్న రాత్రి కురిసిన వర్షానికి ఎల్లమ్మ దేవాలయం నీట మునిగింది. దీంతో గ్రామ ప్రజలు ఉదయం దేవాలయం దగ్గరకు చేరుకొని నీటిని మళ్ళించారు.అనంతరం వారు మాట్లాడుతూ వర్షాకాలం లో కూడ ఇదే విధంగా ఎన్నోసార్లు ఈ దేవాలయం నీట మునగడం జరిగిందన్నారు. ఈ సమస్య పునరావృతం కాకుండా మున్సిపాలిటీ అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.
Tags:
About The Author
Related Posts
Post Your Comment
Latest News
23 May 2025 08:00:17
మేడ్చల్:- మేడ్చల్ డివిజన్ పరిధిలోని విద్యుత్ శాఖ ముఖ్య అధికారుల ఫోన్ నెంబర్లు మారినట్లు విద్యుత్ శాఖ మేడ్చల్ ఏ.డి రాజ మల్లేష్ తెలిపారు కావున ఏదైనా...
Comments