సహ భావన టౌన్షిప్ సి బ్లాక్ 2025 ఎన్నికల్లో అన్నదమ్ముల విజయం

సహ భావన టౌన్షిప్ సి బ్లాక్ 2025 ఎన్నికల్లో అన్నదమ్ముల విజయం

నాగోల్ పరిధి బండ్లగూడ ఆనంద్ నగర్ లో గల సహభావన టౌన్షిప్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సహభావన టౌన్షిప్ సి బ్లాక్ కు 2025 గాను జరిగిన ఎన్నికల్లో యూనిటీ పానెల్ అభ్యర్థులు ఆర్గనైజర్ సెక్రెటరీగా జి.రేవంత్ బాబు, ట్రెజరర్ గా జి. నవీన్ కుమార్ అన్ననదమ్ములు విజయం సాధించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... తమకు ఓటు వేసి గెలిపించిన సి బ్లాక్ అపార్ట్మెంట్ వాసులకు ధన్యవాదాలు తెలిపారు.

Tags:

About The Author

Post Your Comment

Comments

Latest News

మారిన మేడ్చల్ డివిజన్ విద్యుత్ శాఖ అధికారుల ఫోన్ నెంబర్లు మారిన మేడ్చల్ డివిజన్ విద్యుత్ శాఖ అధికారుల ఫోన్ నెంబర్లు
మేడ్చల్:- మేడ్చల్ డివిజన్ పరిధిలోని విద్యుత్ శాఖ ముఖ్య అధికారుల ఫోన్ నెంబర్లు మారినట్లు విద్యుత్ శాఖ మేడ్చల్ ఏ.డి రాజ మల్లేష్ తెలిపారు కావున ఏదైనా...
నడిరోడ్డుని బ్లాక్ చేసిన నల్గొండ పోలీసులు
కాంట్రాక్టర్, అధికారుల నిర్లక్ష్యమా?
మొద్దు లచ్చిరెడ్డికి సమస్యలపై వినతిపత్రం అందజేసిన గౌతమి నగర్ కాలనీ వాసులు
రాజీవ్ గాంధీ 34వ వర్ధంతి సందర్భంగా హయత్‌నగర్‌లో నివాళులు
బీసీల చైతన్యానికి గ్రామపర్యటనలు
రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలను మేడ్చల్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు