రంగారెడ్డి
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... P. Venkat Reddy Selected for ‘Indian Icon of the Year – 2025’ Award
Published On
By NAGARA NIJAM
Hyderabad, June 11, (Nagara Nijam): P. Venkat Reddy has been selected for the prestigious Indian Icon of the Year – 2025 award for his remarkable contributions in the field of renewable energy. The award will be presented at a ceremony...
Read More... ‘ఇండియన్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్ - 2025’’
Published On
By NAGARA NIJAM
హైదరాబాద్, జూన్ 11, (నగర నిజం): హైదరాబాద్లోని ది పార్క్ హోటల్లో ఈనెల 14న నిర్వహించనున్న ‘‘ఇండియన్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్ - 2025’’ కార్యక్రమంలో పునరుత్పాదక శక్తి రంగంలో విశేష కృషి చేసిన పి. వెంకట్ రెడ్డి కి ఇండియన్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్ - 2025’’ అవార్డు అందుకోబోతున్నారని నిర్వాహకులు...
Read More... ఘనంగా జోర్క దయానంద్ ముదిరాజ్ జన్మదిన వేడుకలు
Published On
By NAGARA NIJAM
కుంట్లూర్, జూన్ 10 (నగర నిజం): పెద్ద అంబర్ పెట్ మున్సిపాలిటీ పరిధిలోని కుంట్లూర్ ఈదమ్మ గుడి దేవాలయం వద్ద జోర్క దయానంద్ ముదిరాజ్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. దేవా యూత్ సభ్యులు సమిష్టిగా ఈ వేడుకను నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జింక నరేష్ ముదిరాజ్ హాజరై జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు....
Read More... కర్మన్ ఘాట్ ఆంజనేయస్వామి నూతన చైర్మన్ ప్రమాణ స్వీకారం
Published On
By NAGARA NIJAM
కర్మన్ ఘాట్ హనుమాన్ దేవాలయం చైర్మన్ గా ఈదల కంటి సత్యనారాయణ రెడ్డి నియమితులైన సందర్భంగా దేవాలయంలో ఘనంగా ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు, దేవాలయ కమిటీ సభ్యులు, విశిష్ట అతిథులు హాజరయ్యే అవకాశం ఉంది.ఈ సందర్భంగా ఈదల కంటి సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ… “హనుమాన్
Read More... ' పాత్రికేయుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి '
Published On
By PANDI SRINIVAS
పాత్రికేయుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి సుధీర్ఘ కాలంగా ఉద్యమిస్తున్న సంఘం కేవలం టీడబ్ల్యూజేఎఫ్ అర్హులైన జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాల్సిందే.. జర్నలిస్టుల సమస్యల సాధనకు సమిష్టిగా కృషి చేయాలి చిన్నా, పెద్ద తేడాలేకుండా అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వాలి అర్హులైన జర్నలిస్టులకు హెల్త్ కార్డులు మంజూరు చేయాలి ప్రైవేట్ పాఠశాలల్లో పిల్లలకు 50 శాతం రాయితీ...
Read More... వనస్థలిపురంలో లఘు చిత్రాల ప్రదర్శన
Published On
By NAGARA NIJAM
వనస్థలిపురం శ్రీ శ్రీ కనకదుర్గ కళ్యాణ మండపంలో బుధవారం నాడు వనస్థలి ఫిలిం సొసైటీ ఆధ్వర్యంలో లఘు చిత్ర ప్రదర్శన వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమానికి వనస్థలి ఫిలిం సొసైటీ నిర్వాహకులు బీ.డి.ఎల్ సత్యనారాయణ, అజయ్ కుమార్, బ్రహ్మచారి, శ్యాం ప్రసాద్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ప్రధాన అతిథులుగా విశ్రాంత హైకోర్ట్ జడ్జి జస్టిస్ బి. చంద్రకుమార్,...
Read More... తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా నుండి ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ కోసం దరఖాస్తులు ఆహ్వానం
Published On
By NAGARA NIJAM
రంగారెడ్డి జిల్లా : తెలంగాణ రాష్ట్రం, మహిళా, శిశు, వికలాంగుల , వయోవృద్ధుల సంక్షేమ శాఖ, రంగారెడ్డి జిల్లా ప్రకటన ప్రకారం, ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ (PMRBP) చిల్డ్రన్ అవార్డ్స్ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ అవార్డ్స్ కోసం క్రీడలు, నూతన ఆవిష్కరణ, సామాజిక సేవ, పర్యావరణం, సామాజిక కళలు మరియు సంస్కృతి,...
Read More... అబ్దుల్లాపూర్మెట్ బీజేవైఎం మండల అధ్యక్ష పదవికి తీవ్రమైన పోటీ
Published On
By NAGARA NIJAM
అబ్దుల్లాపూర్మెట్ మండలంలో బీజేపీ యువమోర్చా (బీజేవైఎం) అధ్యక్ష పదవి కోసం తీవ్ర పోటీ నెలకొంది. ఈ పదవి కోసం బీజేపీ, బీజేవైఎం యువనేతలు మధ్య విశేష ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా అంకుష్ ముదిరాజ్ ను ఎంపిక చేయాలన్న వాదనలు బీజేపీ వర్గాల్లో ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఆయనకు స్థానికంగా గల ప్రజాదరణ, యువతతో ఉన్న సాన్నిహిత్యం, మోడీ...
Read More... కాంట్రాక్టర్, అధికారుల నిర్లక్ష్యమా?
Published On
By NAGARA NIJAM
నడిరోడ్డుపై తెరిచి ఉన్న మ్యాన్ హోల్ పూర్తిగా పూర్తి చేసేది ఎన్నడో స్థానికులకు ఇబ్బందికరంగా మారిన సగం రోడ్డు ఇలాంటి సగం పనులు మునుపు ఎన్నడూ చూడలేదు బుగ్గోని గూడ గ్రామస్తులు షాద్ నగర్ ప్రతినిధి మే 21 నగర నిజం : నందిగామ మండల పరిధిలోని చేగూరు ఉమ్మడి గ్రామపంచాయతీ బుగ్గోనీగూడ గ్రామంలో కాంట్రాక్టర్...
Read More... మొద్దు లచ్చిరెడ్డికి సమస్యలపై వినతిపత్రం అందజేసిన గౌతమి నగర్ కాలనీ వాసులు
Published On
By NAGARA NIJAM
బి.యన్.రెడ్డి నగర్ డివిజన్లో గౌతమి నగర్ నూతన కార్యవర్గం ఏర్పాటు కావడంతో సంక్షేమ సంఘం సభ్యులు బి.యన్.రెడ్డి నగర్ డివిజన్ జిహెచ్ఎంసి కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి ను కలసి కాలనీలో అభివృద్ధి, సమస్యల పరిష్కారానికి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా కార్పొరేటర్ నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ కాలనీలో ఉన్న ప్రతి సమస్యకు త్వరలోనే...
Read More... రాజీవ్ గాంధీ 34వ వర్ధంతి సందర్భంగా హయత్నగర్లో నివాళులు
Published On
By NAGARA NIJAM
1991 మే 21న తమిళనాడు రాష్ట్రంలోని శ్రీపెరంబుదూరులో దేశాన్ని కంటతడి పెట్టించిన ఘటన చోటుచేసుకుంది. అప్పటి యువ ప్రధాని రాజీవ్ గాంధీ విద్రోహుల హత్యాకాండకు బలైపోయారు. ఈ రోజు (2025 మే 21) ఆయన 34వ వర్ధంతి సందర్భంగా హయత్నగర్లోని సాయిబాబా గుడి చౌరస్తాలో ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.రాజీవ్ గాంధీ...
Read More... రంగారెడ్డి జిల్లాలోని నిరుద్యోగ యువతి యువకులకు అవకాశాలు
Published On
By NAGARA NIJAM
రంగారెడ్డి జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగములు కలిపించేందుకు తేదీ : 22-05-2025 గురువారం ఉదయం 10.30 నుండి 2.00 గంటల వరకు రంగారెడ్డి జిల్లా ఉపాధి కార్యాలయం నందు ఉద్యోగ మేళ నిర్వహించడం జరుగుతుంది అని జిల్లా ఉపాధి కల్పనా కార్యాలయా అధికారి జయశ్రీ ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ లో...
Read More...