క్రైమ్

మహిళలకు అండగా షీ టీమ్స్‌: రాచకొండ సీపీ

రాచకొండ కమిషనరేట్ పరిధిలో మహిళలకు భద్రత కల్పించడంలో షీ టీమ్స్‌ కీలకపాత్ర పోషిస్తున్నాయని రాచకొండ సీపీ జి. సుధీర్ బాబు తెలిపారు. గత నెల రోజుల వ్యవధిలో 188 మంది మహిళలను, బాలికలను వేధించినవారిని పట్టుకున్నట్టు తెలిపారు. బస్టాండ్‌లు, మెట్రో స్టేషన్లు, మార్కెట్లు, విద్యాసంస్థలు తదితర బహిరంగ ప్రదేశాలలో మఫ్టీలో షీ టీమ్స్‌ డెకాయ్ ఆపరేషన్లు...
క్రైమ్ 
Read More...

పెద్ద షాపూర్ లో మహిళ అనుమానాస్పద మృతి

ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన హారిక  హారిక కు ఇద్దరు సంతానం హారిక మృతి పట్ల కుటుంబ సభ్యుల అనుమానంఅనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న శంషాబాద్ పోలీసులు  రాజేంద్రనగర్, (నగరనిజం ప్రతినిధి):రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం లోని పెద్ద షాపూర్ లో విషాదం చోటుచేసుకుంది. బదండ్ల హారిక...
క్రైమ్ 
Read More...

అనాధలుగా ప్రకటించబోయే చిన్నారులు – తల్లిదండ్రులు 30 రోజుల్లో సంప్రదించగలరు

రంగారెడ్డి/ నగర నిజం : తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం రంగారెడ్డి జిల్లా మహిళా శిశు వికలాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శిశు గృహ, బాలల సంరక్షణ కేంద్రాల్లో ఉంచబడిన కొంతమంది చిన్నారులు తల్లిదండ్రులు లేకుండా ఉన్నారని తెలిపారు. వీరు తాత్కాలికంగా రక్షణ నిమిత్తం కేంద్రాల్లో ఉంచబడినారని పేర్కొన్నారు.ఈ చిన్నారులకు సంబంధించి తల్లిదండ్రులు లేదా...
క్రైమ్ 
Read More...

మాచబోల్లారం దుండగుడు అరెస్టు – డబుల్ హత్య కేసు 72 గంటల్లోనే పరిష్కారం

అల్వాల్ పోలీసు స్టేషన్, మెడ్చల్ సీసీఎస్, మెడ్చల్ జోన్ ఎస్‌ఓటీ బృందాలు సంయుక్తంగా చర్యలు చేపట్టి లాభాపేక్షతో జరిగిన డబుల్ హత్య కేసును 72 గంటల్లోనే ఛేదించాయి. మోస్తరు నిధులు, పాత నేర చరిత్ర ఆధారంగా పోలీసులు నిందితుడిని గుర్తించి అరెస్టు చేశారు. పూర్తి వివరాలు ఇలా: 2025 మే 4న ఉదయం 9:30 గంటల...
క్రైమ్ 
Read More...

సైబర్ క్రైమ్స్ డీసీపీ శ్రీబాల ఐక్యరాజ్యసమితి మిషన్‌కు నియామకం – ఘనంగా వీడ్కోలు

సైబర్ క్రైమ్స్ డీసీపీ శ్రీబాల ఐక్యరాజ్యసమితి మిషన్‌కు నియామకం – ఘనంగా వీడ్కోలు సైబరాబాద్ సైబర్ క్రైమ్స్ డీసీపీ బి. శ్రీబాల ఐక్యరాజ్యసమితి దక్షిణ సూడాన్ మిషన్‌కు ఒక సంవత్సరం కాలానికి నియమితులయ్యారు. సైబర్ నేరాల నివారణ, ఆర్థిక మోసాలు, ఆన్లైన్ వేధింపులపై ఆమె చేపట్టిన కఠిన చర్యలు, విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజల్లో సైబర్ భద్రతపై...
క్రైమ్ 
Read More...

నర్కూడ వద్ద రెడీమిక్స్ వాహనం బీభత్సం

నర్కూడ వద్ద రెడీమిక్స్ వాహనం బీభత్సం  అదుపుతప్పి బైకును ఢీ కొట్టిన రెడీమిక్స్ వాహనం  అర్జున్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి  మృతుడు మొయినాబాద్ (మం) నాగిరెడ్డిపల్లి వాసిగా గుర్తించిన పోలీసులు డ్రైవర్ కు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన స్థానికులు  రాజేంద్రనగర్, మే 6 (నగరనిజం ప్రతినిధి):రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం లోని నర్కూడ...
క్రైమ్ 
Read More...