నడిరోడ్డుని బ్లాక్ చేసిన నల్గొండ పోలీసులు
By NAGARA NIJAM
Views: 450
On
నల్గొండ టౌన్ లో నడిరోడ్డుని బ్లాక్ చేసి వాహనదారులను ఇబ్బంది పెడుతున్న నల్గొండ పోలీసులు... క్లాక్ టవర్ దగ్గర అసుద్దీన్ ఓవైసీ వచ్చి ఒక మీటింగ్ సభ నిర్వహిస్తున్నారని రెండువైపుల మెయిన్ రోడ్డు అయిన దారిని ఆపివేయడంతో ఎంతోమంది వాహన చోదకులు ఇబ్బంది పడుతున్నారు ఒక సభ నిర్వహించాలంటే ఏదైనా బహిరంగ ప్రదేశం చూసుకోవాలి కానీ నడిరోడ్డు మీద ఎలాంటి సభలో పెట్టడం గోరమని స్థానికులు వాపోతున్నారు...
Tags:
About The Author

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం
న్యూస్ పోర్టల్
Related Posts
Post Your Comment
Latest News
23 May 2025 08:00:17
మేడ్చల్:- మేడ్చల్ డివిజన్ పరిధిలోని విద్యుత్ శాఖ ముఖ్య అధికారుల ఫోన్ నెంబర్లు మారినట్లు విద్యుత్ శాఖ మేడ్చల్ ఏ.డి రాజ మల్లేష్ తెలిపారు కావున ఏదైనా...
Comments