నడిరోడ్డుని బ్లాక్ చేసిన నల్గొండ పోలీసులు

నడిరోడ్డుని బ్లాక్ చేసిన నల్గొండ పోలీసులు

నల్గొండ టౌన్ లో నడిరోడ్డుని బ్లాక్ చేసి వాహనదారులను ఇబ్బంది పెడుతున్న నల్గొండ పోలీసులు... క్లాక్ టవర్ దగ్గర అసుద్దీన్ ఓవైసీ వచ్చి ఒక మీటింగ్ సభ నిర్వహిస్తున్నారని రెండువైపుల మెయిన్ రోడ్డు అయిన దారిని ఆపివేయడంతో ఎంతోమంది వాహన చోదకులు ఇబ్బంది పడుతున్నారు ఒక సభ నిర్వహించాలంటే ఏదైనా బహిరంగ ప్రదేశం చూసుకోవాలి కానీ నడిరోడ్డు మీద ఎలాంటి సభలో పెట్టడం గోరమని స్థానికులు వాపోతున్నారు...

Tags:

About The Author

NAGARA NIJAM Picture

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం 
న్యూస్ పోర్టల్

Related Posts

Post Your Comment

Comments

Latest News

ఏసిబికి పట్టుబడ్డ జీఎస్టీ ఆఫీసర్ ఏసిబికి పట్టుబడ్డ జీఎస్టీ ఆఫీసర్
నాంపల్లి, జూలై 8 (నగర నిజం): జి.ఎస్.టి. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో అవినీతికి పాల్పడిన కమర్షియల్ ట్యాక్స్ శాఖాధికారి ఏసీబీకి చిక్కాడు. మాదాపూర్ సర్కిల్‌లో డిప్యూటీ స్టేట్ ట్యాక్స్...
స్వామి వివేకానంద,దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన బీజేపీ నాయకులు
ప్రమాదవశాత్తు ఆటోల నుండి పడి వ్యక్తి మృతి
మిషన్ భగీరథ పైప్ లైన్ లీక్‌.. రోడ్డుపై వృధాగా పోతున్న నీరు
అన్ని న్యాయస్థానాల్లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటం పెట్టాలిని జనరల్ రిజిస్టార్ కు వినతి 
3 కోట్లు విలువైన ఏనుగు దంతాలు పట్టుకున్న
రోడ్డు వేయడం మర్చిపోయారు...?