నడిరోడ్డుని బ్లాక్ చేసిన నల్గొండ పోలీసులు
By NAGARA NIJAM
Views: 463
On
నల్గొండ టౌన్ లో నడిరోడ్డుని బ్లాక్ చేసి వాహనదారులను ఇబ్బంది పెడుతున్న నల్గొండ పోలీసులు... క్లాక్ టవర్ దగ్గర అసుద్దీన్ ఓవైసీ వచ్చి ఒక మీటింగ్ సభ నిర్వహిస్తున్నారని రెండువైపుల మెయిన్ రోడ్డు అయిన దారిని ఆపివేయడంతో ఎంతోమంది వాహన చోదకులు ఇబ్బంది పడుతున్నారు ఒక సభ నిర్వహించాలంటే ఏదైనా బహిరంగ ప్రదేశం చూసుకోవాలి కానీ నడిరోడ్డు మీద ఎలాంటి సభలో పెట్టడం గోరమని స్థానికులు వాపోతున్నారు...
Tags:
About The Author

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం
న్యూస్ పోర్టల్
Related Posts
Post Your Comment
Latest News
08 Jul 2025 18:59:00
నాంపల్లి, జూలై 8 (నగర నిజం): జి.ఎస్.టి. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో అవినీతికి పాల్పడిన కమర్షియల్ ట్యాక్స్ శాఖాధికారి ఏసీబీకి చిక్కాడు. మాదాపూర్ సర్కిల్లో డిప్యూటీ స్టేట్ ట్యాక్స్...
Comments