జిల్లా వార్తలు
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కుంట్లూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం
Published On
By NAGARA NIJAM
హయత్నగర్ /కుంట్లూర్/ నగర నిజం : హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుంట్లూర్ గ్రామంలో మంగళవారం నాడు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. నారాయణ కాలేజ్ (బాసర క్యాంపస్) సమీపంలో ఉదయం 5.45 గంటల సమయంలో స్కోడా కారు (నంబరు MH-02-DG-0771) , డీసీఎం వాహనం (నంబరు TS-07-UK-2664) ఒకదానికొకటి ఢీకొన్నాయి.పసుమాముల నుంచి కుంట్లూర్...
తెలంగాణ క్రైమ్ జిల్లా వార్తలు హైదరాబాద్ రంగారెడ్డి సికింద్రాబాద్ చేవెళ్ల ఇబ్రహీంపట్నం కల్వకుర్తి షాద్నగర్ ఎల్ బి నగర్ మహేశ్వరం రాజేంద్రనగర్ సెర్లింగంపల్లి
Read More... రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
Published On
By PANDI SRINIVAS
' రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి ' రైతు సంక్షేమమే సహకార సంఘాల ధ్యేయం రైతులు తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించాలి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి రాష్ట్ర టెస్కాబ్ వైస్ చైర్మన్, డీసీసీబీ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య ఇబ్రహీంపట్నం, మార్చి 17 ( నగరనిజం ): రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని...
Read More... పలు గ్రామాలలో ఘనంగా రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం
Published On
By DONGALA VENKATREDDY
మేడ్చల్ యూరియా వాడకం తగ్గించడం వల్ల నేలతల్లిని కాపాడుకోవచ్చని, డాక్టర్ వి వరప్రసాద్ అన్నారు రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమంలో భాగంగా మండలంలోని అక్బర్జపేట, గుండెపోచంపల్లి, రాయిలాపూర్, మేడ్చల్ గ్రామాలలో శుక్రవారం రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని గ్రామస్తుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు శాస్త్రవేత్తలు మాట్లాడుతూ అవసరానికి మించి రసాయన ఎరువులు...
Read More... అక్రమ నిర్మాణాలకు కేరాఫ్ అడ్రస్ పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీ
Published On
By NAGARA NIJAM
పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీ పరిధి అక్రమ నిర్మాణాలకు అడ్డాగా మారిపోయిందని స్థానికులు తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ మూల చూసినా నిబంధనలకు విరుద్ధంగా కట్టడాలు నిర్మించబడుతుండడం, వాటిపై అధికారులు మౌనమే మేనిఫెస్టోగా నిలిపినట్లు కనిపిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.కంటికి కనిపించేలా కుంట్లూర్ ప్రాంతంలో ఒక షెడ్డు నిర్మాణం జరుగుతున్నా, సంబంధిత మున్సిపల్ అధికారులు, టౌన్...
Read More... చెత్త కుప్పలు ఎత్తడంలో నిర్లక్ష్యం ఎందుకు
Published On
By DONGALA VENKATREDDY
మేడ్చల్ మండల పరిధిలోని నూతన్ కల్ గ్రామంలో గత వారం రోజుల క్రితం మూడవ వార్డులో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ క్లీనింగ్ చేసి అందులో ఉన్న మురికిని ఎత్తి పైన కుప్పలుగా పోశారు ఆ కుప్పలు ఎత్తడానికి నిర్లక్ష్యం వహిస్తూ వారం రోజులుగా ఆ దారి గుండా నడుస్తున్నటువంటి పాదాచారులకు తీవ్ర ఇబ్బంది దుర్వాసన వస్తుందని...
Read More... మేడ్చల్ ఏ.సి.పి శ్రీనివాస్ రెడ్డి బదిలీ
Published On
By DONGALA VENKATREDDY
మేడ్చల్ ప్రస్తుతం మేడ్చల్ ఏసిపి,గా విధులు నిర్వహిస్తున్న బి.శ్రీనివాసరెడ్డి డిజిపి కార్యాలయానికి బదిలీ అయ్యారు. అయితే ఏ.సి.పి స్థానంలోసిద్దిపేట్ సిసిఆర్బీ లో పనిచేస్తున్న సిహెచ్ శంకర్ రెడ్డి మేడ్చల్ ఏసిపి గా రానున్నారు.
Read More... రాష్ట్రస్థాయిలో ఉత్తమ అవార్డు అందుకున్న డి.ఆర్.డిఎ.పిడి.శ్రీలత
Published On
By NAGARA NIJAM
రంగారెడ్డి జిల్లా/నగర నిజం: రాష్ట్ర గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) ద్వారా అమలు చేస్తున్న బ్యాంక్ లింకేజీ రుణాలను రంగారెడ్డి జిల్లాలో మహిళా సంఘాలకు 112% శాతం అందించినందుకు పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మీదుగా రాష్ట్రస్థాయి ఉత్తమ అవార్డులను అందుకున్నారు. గురువారం నాడు తెలంగాణ ప్రజా భవన్ లో నిర్వహించిన 2025-26 ఆర్థిక సంవత్సర...
Read More... మేము మాటలు కాదు.. అభివృద్ధి చేస్తాం.. ప్రజల శ్రేయస్సే మా లక్ష్యం – అభివృద్ధి మా బాధ్యత
Published On
By NAGARA NIJAM
మన్సూరాబాద్ డివిజన్ హయత్ నగర్ ప్రాంతంలో ఎన్నో రోజులుగా కొనసాగుతున్న UGD ట్రంక్ లైన్ పనులను ఈరోజు వివిధ కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు తో కలిసి అంజలి రెసిడెన్సీ లో కొనసాగుతున్న పనులను GHMC డిప్యూటీ ఫ్లోర్ లీడర్,స్థానిక కార్పొరేటర్ కొప్పుల నర్సింహ్మా రెడ్డి గారు పర్యవేక్షించారు.ఈ సందర్భంగా కార్పొరేటర్ గారు మాట్లాడుతూ ప్రస్తుతం...
Read More... లైసెన్సుడ్ సర్వేయర్ల శిక్షణకు దరఖాస్తులు
Published On
By NAGARA NIJAM
• లైసెన్సుడ్ సర్వేయర్ల శిక్షణకు దరఖాస్తులు• 5వ తేదీ నుంచి 17వరకు మీ సేవా కేంద్రాల్లో స్వీకరణ• ఇంటర్ లో గణితం నుంచి బీటెక్ సివిల్ వరకు అర్హతరంగారెడ్డి జిల్లా : భూమికి సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూ భారతి (భూ హక్కుల రికార్డు) చట్టం-2025 ను ఏప్రిల్...
Read More... సరూర్ నగర్ హుడా కాంప్లెక్స్ లోటస్ లాప్ పబ్లిక్ స్కూల్ ఎస్ఎస్సిలో మార్కుల ప్రభంజనం lotus lap school
Published On
By NAGARA NIJAM
సరూర్ నగర్ హుడా కాంప్లెక్స్ లోటస్ లాప్ పబ్లిక్ స్కూల్ ఎస్ఎస్సి లో మార్కుల ప్రభంజనం సృష్టించింది. 25 ఏళ్ల క్రితం స్థాపించిన లోటస్ ల్యాప్ పబ్లిక్ స్కూల్ సరూర్ నగర్ బ్రాంచ్ లో ఎస్ఎస్సి ఫలితాల్లో వేలాదిమంది విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణత పొందారు. ఆ విద్యార్థులు ప్రపంచ దేశాలలో ఉన్నతమైన స్థాయిలో ఉన్నందుకు గర్వపడుతూ 2024- 25 సంవత్సరంకు గాను 10వ తరగతిలో విద్యార్థిని శ్రీజా రెడ్డి 594 మార్కులతో తెలంగాణ రాష్ట్రంలో మూడవ స్థానంలో నిలిచింది. అదే విధంగా ఎస్. లక్ష్మీ భవాని 587 మార్కులు, ఎస్. సాస్య 583 మార్కులు, ఎ. జాహ్నవి 581, ఆర్. అక్షయ 580 మార్కులు, జి గాయత్రి దేవి 560 మార్కులు సాధించారు. పాఠశాలకు 100% ఉత్తీర్ణత లభించింది. ఈ సందర్భంగా పాఠశాల ఫౌండర్ చైర్మన్ కడారి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ పాఠశాలకు తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత ఉత్తమమైన 594 మార్కులు సాధించిన విద్యార్థిని శ్రీజా రెడ్డికి అదే స్థాయిలో ఉన్నతమైన మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, వారి తల్లిదండ్రులకు అభినందనలు తెలియజేశారు. గత 25 ఏళ్ల నుండి లోటస్ ల్యాప్ పబ్లిక్ స్కూల్ సరూర్ నగర్, కర్మన్ ఘాట్, బడంగ్పేట్ బ్రాంచిలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు మానవతా విలువలు కలిగినటువంటి విద్యను బోధిస్తూ, సమాజంలో ఉన్నతమైన పౌరులుగా తీర్చిదిద్దడానికి వారి బంగారు భవిష్యత్తుకు చక్కటి మార్గాన్ని సూచించడానికి టెక్నాలజీకి అనుగుణంగా ఉత్తమమైన శిక్షణ అందిస్తూ వారి వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందిస్తూ విద్యార్థులను తీర్చిదిద్దడం జరుగుతుందని అన్నారు. అనంతరం మేనేజింగ్ డైరెక్టర్ కడారి మాధవి మాట్లాడుతూ ఈ ఫలితాలు ఈ విధంగా రావడం చాలా హర్షించదగ్గ విషయమని అన్నారు. ఈ విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత చదువులు చదివి మరింత ఉన్నత స్థానానికి చేరుకోవాలని కోరారు. ఉత్తీర్ణత సాధించిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేశారు. తదనంతరం అకాడమిక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పద్మజా రెడ్డి మాట్లాడుతూ 2024- 25 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో 3వ ర్యాంకు సాధించినందుకు శ్రీజా రెడ్డికి అభినందనలు తెలిపారు. మిగతా ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు, తమ పిల్లలను ప్రోత్సహించిన తల్లిదండ్రులకు, అంకితభావంతో విద్యను బోధించినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ హర్షం వ్యక్తం చేశారు. తర్వాత విద్యార్థిని శ్రీజ రెడ్డి మాట్లాడుతూ తనను మా తల్లిదండ్రులు ఉన్నతమైన భావాలు కలిగినటువంటి పాఠశాలలో నర్సరీ నుండి పదో తరగతి వరకు చదివించినందుకు గాను ఈ ఉత్తమమైనటువంటి ఫలితం నాకు లభించిందని భవిష్యత్తుకు నా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకునేందుకు సహకరించిందని పాఠశాల యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇంటర్మీడియట్ లో ఎంసెట్లో మంచి మార్కులు సాధించి సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని సాధించాలనేదే తన అభిలాష అని తెలిపారు.
Read More... హయత్ నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభం
Published On
By NAGARA NIJAM
హయత్ నగర్లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైందని కళాశాల ప్రధానాచార్యులు డా. పి. సురేష్ బాబు తెలిపారు. డిగ్రీ మొదటి సంవత్సరానికి మొత్తం 840 సీట్లు అందుబాటులో ఉన్నాయని, వాటిలో కోర్సుల వారీగా సీట్ల వివరాలు ఇలా ఉన్నాయని వెల్లడించారు: బీఏ (ఇంగ్లీష్ మీడియం) –...
Read More... రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలతో అవగాహన
Published On
By NAGARA NIJAM
బండరావిరాల గ్రామం, అబ్దుల్లాపుర్మెట్ మండల్, రంగా రెడ్డి జిల్లా రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల అవగాహన కార్యక్రమంలో భాగంగా రైతులకు వ్యవసాయం లో వివిధ అంశాలపైన అవగాహన కల్పించడం జరిగింది. పంటల్లో రసాయనాల యాజమాన్యం, పురుగు, తెగుళ్ల యాజమాన్యం, నేల సారం పెంచే విధానాలు, పంట మార్పిడి యొక్క ప్రయోజనాలు, సాగు నీటి యాజమాన్యం మరియు పర్యావరణ...
Read More...