శ్రీ కూసగుండ్ల లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న

చైతన్యపురి బిఆర్ఎస్ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి

శ్రీ  కూసగుండ్ల లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న

చైతన్యపురి డివిజన్ పరిధిలోని ఫణిగిరి కాలనీలోని శ్రీ కూసగుండ్ల లక్ష్మీనరసింహ స్వామి దర్శనం చేసుకున్న చైతన్యపురి డివిజన్ బిఆర్ఎస్ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి. మాట్లాడుతూ,శ్రీ లక్ష్మీనరసింహస్వామి దయ వల్ల ప్రజలందరూ ,సుఖ సంతోషాలతో ఉండాలని అన్నారు.ఈ కార్యక్రమంలో గుడి చైర్మన్ కృష్ణా రెడ్డి, సీనియర్ నాయకులు నరేందర్ రెడ్డి, రవి కుమార్,దిల్సుఖ్నగర్ కనకదుర్గ అమ్మ వారి గుడి డైరెక్టర్ రామకృష్ణ, న్యూ ఇందిరా నగర్ కాలనీ అధ్యక్షులు నరేష్, యువ నాయకుడు గణేష్, డేవిడ్,గణేష్, నాగరాజు, రాకేష్ తదితరులు పాల్గొనడం జరిగింది..

Tags:

About The Author

NAGARA NIJAM Picture

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం 
న్యూస్ పోర్టల్

Post Your Comment

Comments

Latest News