NAGARA NIJAM
About The Author
ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం
న్యూస్ పోర్టల్
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read... కురుమ సమస్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావుతో కురుమ యువ చైతన్య సమితి చర్చ
Published On
By NAGARA NIJAM
హైదరాబాద్, 11 మార్చి (నగర నిజం) : కురుమ యువ చైతన్య సమితి రాష్ట్ర కమిటీ సభ్యులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ను కలిసి కురుమ సమాజానికి సంబంధించిన పలు సమస్యలపై చర్చించారు. ఈ సమావేశం కురుమ యువ...
Read... ఘనంగా ప్రాథమిక పాఠశాల లో స్వయం పరిపాలన దినోత్సవ వేడుకలు
Published On
By NAGARA NIJAM
విద్యార్థులు చదువుని కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలి వనపర్తి జిల్లా: నగర నిజం మార్చి 10 వనపర్తి పట్టణం లో 8వ వార్డు శ్రీనివాసపురం లో మంగళవారం నాడు ప్రాథమిక పాఠశాలలో "విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ” అనే కార్యక్రమంలో ఈ రోజు...
Read... గ్రామాభివృద్ధే లక్ష్యం
Published On
By NAGARA NIJAM
నాణ్యత లో రాజీ లేకుండా పనులు చేపట్టాలని సూచించిన మాజీ ఎంపీపీ వెంకటేష్ నాయుడు వనపర్తి జిల్లా: నగర నిజం మార్చి10 పానుగల్లు మండలం బుసిరెడ్డిపల్లి గ్రామంలో మంగళవారం నాడు మంత్రి జూపల్లి కృష్ణా రావు సహకారంతో ఎం జి ఎన్...
Read... తెలంగాణ రాష్ట్ర క్రీడా పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
Published On
By NAGARA NIJAM
తెలంగాణ ప్రభుత్వ క్రీడా పాఠశాలలు (హక్కీపేట్ – కరీంనగర్, ఆదిలాబాద్, హనుమకొండ) లో 2026–27 విద్యా సంవత్సరానికి గాను నాలుగో తరగతి ప్రవేశాల కోసం విద్యార్థినీ విద్యార్థుల ఎంపికలను మూడు దశల్లో నిర్వహించనున్నట్లు తెలియజేయడమైనది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ విద్యార్థినీ విద్యార్థులు తమ...
Read... రవిశంకర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక
Published On
By NAGARA NIJAM
కాలనీ వాసులకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన కమిటీ సభ్యులు కుంట్లూరు, 3,మార్చి (నగర నిజం) : కుంట్లూర్ డివిజన్ పరిధిలోని రవిశంకర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు కమిటీ సభ్యులు, కాలనీవాసులు మంగళవారం మీడియాకు తెలిపారు....
Read... కుక్కలకు ఆహారంగా మారిన మృతదేహం...
Published On
By NAGARA NIJAM
మార్చురీ లో చనిపోయిన శవాన్ని పీక్కుతున్న కుక్కలు... ప్రభుత్వ హాస్పిటల్ లో మృతదేహాన్ని భద్రపరచలేని దుస్థితి... బతికున్నప్పుడు ఎలా ఉన్నా.. చనిపోయిన వ్యక్తిని గౌరవిస్తుంటాం.మృతదేహానికి అంత్యక్రియలు కూడా గౌరవప్రదంగా జరుపుతూ ఉంటాం.ప్రభుత్వ హాస్పిటల్ లో డెడ్ బాడీ లను పోస్ట్ మార్టం...
Read... బీసీలకు న్యాయం చేయాలి – ధర్నా చౌక్లో నిరాహార దీక్ష
Published On
By NAGARA NIJAM
హైదరాబాద్, 28 ఫిబ్రవరి (నగర నిజం) : బీసీలకు జరుగుతున్న అన్యాయాలను ఇకపై సహించబోమని స్పష్టం చేస్తూ హైదరాబాద్లోని ధర్నా చౌక్, ఇందిరా పార్కు వద్ద నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో రిటైర్డ్ ఐఏఎస్...
Read... మెట్ పల్లి ఆర్డీవో నరసింహారావు
Published On
By NAGARA NIJAM
మెట్ పల్లి మండలం ఫిబ్రవరి 25(నగర నిజం) జగిత్యాల జిల్లా మెట్ పల్లి ఆర్డీవో గా నరసింహారావు, గతంలో ఖమ్మంలో పని చేశారు. మెట్ పల్లి లో పనిచేసిన ఆర్డీవో శ్రీనివాస్ ను ఖమ్మం కు బదిలీ చేశారు. మెట్ పల్లి...
Read... మెట్ పల్లి మండల ఇన్చార్జి ఎంఈఓ గా ప్రధానోపాధ్యాయురాలు కనకతార
Published On
By NAGARA NIJAM
మెట్ పల్లి మండలం ఫిబ్రవరి 25(నగర నిజం) జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ (బాలికల) పాఠశాలలో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయురాలు కనకతార ను ఇన్చార్జి ఎంఈఓ గా నియమిస్తూ విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలాస్...
Read... మొయినాబాద్ మున్సిపల్ చైర్మన్ని సన్మానించిన కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. నరసింహ చారి
Published On
By NAGARA NIJAM
మొయినాబాద్, ఫిబ్రవరి 25 (నగర నిజం): మొయినాబాద్ మున్సిపాలిటీ నూతన తొలి చైర్మన్ గా ఎన్నికైన షాబాద్ సోనియా దర్శన్ అన్నకి శుభాకాంక్షలు తెలియజేసిన కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. నరసింహ చారి.
Read... కాంగ్రెస్ హామీలపై ప్రజలు ప్రశ్నించేలా పోరాటం చేయాలి
Published On
By NAGARA NIJAM
మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరం ఫిబ్రవరి 24, (నగరనిజం) :కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై ప్రజలు ప్రశ్నించేలా బిఆర్ఎస్ నాయకులు పోరాటం చేయాలని మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. మహేశ్వరం మండలం...
Read... అమ్మవారిని దర్శించుకున్న మహేశ్వరం మాజీ శాసనసభ్యులు తీగల కృష్ణారెడ్డి.
Published On
By NAGARA NIJAM
మహేశ్వరం ఫిబ్రవరి 24, (నగరనిజం): మహేశ్వరం మండలం మన్సన్ పల్లి గ్రామంలో జరిగిన శ్రీ రేణుక ఎల్లమ్మ బోనాల ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న మహేశ్వరం మాజీ శాసనసభ్యులు తీగల కృష్ణారెడ్డి. అనంతరం ఆలయ కమిటీ చైర్మన్ కంది రమేష్
Read... 
