రాత్రివేళ పార్క్ చేసిన కారు బంపర్ ధ్వంసం
ఘటన డబిల్ పూర్ గ్రామంలో చోటుచేసుకుంది
మేడ్చల్ :-ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని డబిల్ పూర్ గ్రామంలో బుధవారం రాత్రి గ్రామానికి చెందిన సార మణికంఠ గౌడ్ కు చెందిన కారు బంపర్ ను అదే గ్రామంలోని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేసినట్లు బాధితుడు సార మణికంఠ గౌడ్ ఆరోపిస్తున్నారు , బాధితుని తల్లి వసంత ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు గురువారం పలువురు విలేకరులతో మాట్లాడుతూ గత మున్సిపల్ ఎన్నికలలో మా అభిమాన పార్టీకి మద్దతుగా నిలిచినందుకు బుధవారం రాత్రి కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు తమ కారు ముందు భాగాన్ని పూర్తిగా ధ్వంసం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో తమకు పలువురు వ్యక్తుల నుంచి ప్రాణహాని ఉందన్నారు.ఇట్టి విషయంపై పోలీసులు స్పందించి కారును ధ్వంసం చేసిన విషయంపై విచారణ జరిపి సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
రాత్రివేళ పార్క్ చేసిన కారు బంపర్ ధ్వంసం
మేడ్చల్ :-ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని డబిల్ పూర్ గ్రామంలో బుధవారం రాత్రి గ్రామానికి చెందిన సార మణికంఠ గౌడ్ కు చెందిన కారు బంపర్ ను అదే గ్రామంలోని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేసినట్లు బాధితుడు సార మణికంఠ గౌడ్ ఆరోపిస్తున్నారు , బాధితుని తల్లి వసంత ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు గురువారం పలువురు విలేకరులతో మాట్లాడుతూ గత మున్సిపల్ ఎన్నికలలో మా అభిమాన పార్టీకి మద్దతుగా నిలిచినందుకు బుధవారం రాత్రి కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు తమ కారు ముందు భాగాన్ని పూర్తిగా ధ్వంసం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో తమకు పలువురు వ్యక్తుల నుంచి ప్రాణహాని ఉందన్నారు.ఇట్టి విషయంపై పోలీసులు స్పందించి కారును ధ్వంసం చేసిన విషయంపై విచారణ జరిపి సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
About The Author
Related Posts
Post Your Comment

Comments