కాంగ్రెస్ హామీలపై ప్రజలు ప్రశ్నించేలా పోరాటం చేయాలి

మహేశ్వరం ఎంపీపీ స్థానాన్ని కైవసం చేసుకోవాలి

కాంగ్రెస్ హామీలపై ప్రజలు ప్రశ్నించేలా పోరాటం చేయాలి

మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డిIMG-20260225-WA0008

మహేశ్వరం ఫిబ్రవరి 24, (నగరనిజం) :కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై ప్రజలు ప్రశ్నించేలా బిఆర్ఎస్ నాయకులు పోరాటం చేయాలని మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. మహేశ్వరం మండలం నాగారం గ్రామంలోని ఓ ఫామ్ హౌస్ లో మహేశ్వరం మండల బిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చేలా ప్రజల తరఫున బిఆర్ఎస్ నాయకులు పోరాటం చేయాలని ఆమె సూచించారు. ఇచ్చిన హామీలను మోసం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని ఆమె ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హామీలపై బిఆర్ఎస్ పార్టీ తరఫున పోరాటం చేయాలని ఆమె బిఆర్ఎస్ నాయకులకు సూచించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై ప్రజలు చర్చించుకునేలా ప్రయత్నాలు కొనసాగించాలన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలతో పాటు దొంగ హామీలతో ప్రజలను మోసం చేసిందని ఆమె ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు అంగోత్ రాజు నాయక్ సీనియర్ నాయకులు కర్రొల చంద్రయ్య మాజీ సర్పంచ్ స్వర్ణగంటి ఆనందం మంచే పాండు యాదవ్, దేవరంపల్లి వెంకటేశ్వర్ రెడ్డి, మహేశ్వరం సర్పంచ్ మునగపాటి నవీన్, హనుమగల్ల చెంద్రయ్య, కాడెమోని ప్రభాకర్, బుసగల్ల జంగయ్య, తదితరులు పాల్గొన్నారు.

 

 

25 Feb 2026 07:23 AM
మహేశ్వరం

కాంగ్రెస్ హామీలపై ప్రజలు ప్రశ్నించేలా పోరాటం చేయాలి

మహేశ్వరం ఎంపీపీ స్థానాన్ని కైవసం చేసుకోవాలి

మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డిIMG-20260225-WA0008

మహేశ్వరం ఫిబ్రవరి 24, (నగరనిజం) :కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై ప్రజలు ప్రశ్నించేలా బిఆర్ఎస్ నాయకులు పోరాటం చేయాలని మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. మహేశ్వరం మండలం నాగారం గ్రామంలోని ఓ ఫామ్ హౌస్ లో మహేశ్వరం మండల బిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చేలా ప్రజల తరఫున బిఆర్ఎస్ నాయకులు పోరాటం చేయాలని ఆమె సూచించారు. ఇచ్చిన హామీలను మోసం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని ఆమె ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హామీలపై బిఆర్ఎస్ పార్టీ తరఫున పోరాటం చేయాలని ఆమె బిఆర్ఎస్ నాయకులకు సూచించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై ప్రజలు చర్చించుకునేలా ప్రయత్నాలు కొనసాగించాలన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలతో పాటు దొంగ హామీలతో ప్రజలను మోసం చేసిందని ఆమె ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు అంగోత్ రాజు నాయక్ సీనియర్ నాయకులు కర్రొల చంద్రయ్య మాజీ సర్పంచ్ స్వర్ణగంటి ఆనందం మంచే పాండు యాదవ్, దేవరంపల్లి వెంకటేశ్వర్ రెడ్డి, మహేశ్వరం సర్పంచ్ మునగపాటి నవీన్, హనుమగల్ల చెంద్రయ్య, కాడెమోని ప్రభాకర్, బుసగల్ల జంగయ్య, తదితరులు పాల్గొన్నారు.

 

 

www.nagaranijam.com 25 Feb 2026 07:23 AM
Tags:

About The Author

NAGARA NIJAM Picture

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం 
న్యూస్ పోర్టల్

Post Your Comment

Comments

Latest News

మొయినాబాద్ మున్సిపల్ చైర్మన్‌ని సన్మానించిన కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. నరసింహ చారి మొయినాబాద్ మున్సిపల్ చైర్మన్‌ని సన్మానించిన కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. నరసింహ చారి
మొయినాబాద్, ఫిబ్రవరి 25 (నగర నిజం): మొయినాబాద్ మున్సిపాలిటీ నూతన తొలి చైర్మన్ గా ఎన్నికైన షాబాద్ సోనియా దర్శన్ అన్నకి శుభాకాంక్షలు తెలియజేసిన కాంగ్రెస్ పార్టీ...
కాంగ్రెస్ హామీలపై ప్రజలు ప్రశ్నించేలా పోరాటం చేయాలి
అమ్మవారిని దర్శించుకున్న మహేశ్వరం మాజీ శాసనసభ్యులు తీగల కృష్ణారెడ్డి.
నూతన చైర్మన్ ను సన్మానించిన బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సుదర్శన్
తెలంగాణ రాష్ట్ర చికెన్ సెంటర్ అసోసియేషన్ ఎల్.బి.నగర్ జోన్ సమావేశం ఏర్పాటు
చైర్పర్సన్ శ్రీదేవిని సన్మానించిన గౌడవెల్లి మాజీ సర్పంచ్
బాధ్యతలు స్వీకరించిన మున్సిపల్ చైర్ పర్సన్...