మెట్ పల్లి మండల ఇన్చార్జి ఎంఈఓ గా ప్రధానోపాధ్యాయురాలు కనకతార
By NAGARA NIJAM
Views: 2
On
మెట్ పల్లి మండలం ఫిబ్రవరి 25(నగర నిజం) జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ (బాలికల) పాఠశాలలో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయురాలు కనకతార ను ఇన్చార్జి ఎంఈఓ గా నియమిస్తూ విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలాస్ ఉత్తర్వులు జారీ చేశారు.
26 Feb 2026 09:23 AM
జగిత్యాల
మెట్ పల్లి మండల ఇన్చార్జి ఎంఈఓ గా ప్రధానోపాధ్యాయురాలు కనకతార
మెట్ పల్లి మండలం ఫిబ్రవరి 25(నగర నిజం) జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ (బాలికల) పాఠశాలలో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయురాలు కనకతార ను ఇన్చార్జి ఎంఈఓ గా నియమిస్తూ విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలాస్ ఉత్తర్వులు జారీ చేశారు.
www.nagaranijam.com 26 Feb 2026 09:23 AM
Tags:
About The Author
ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం
న్యూస్ పోర్టల్
Related Posts
Post Your Comment

Latest News
26 Feb 2026 09:25:09
మెట్ పల్లి మండలం ఫిబ్రవరి 25(నగర నిజం) జగిత్యాల జిల్లా మెట్ పల్లి ఆర్డీవో గా నరసింహారావు, గతంలో ఖమ్మంలో పని చేశారు. మెట్ పల్లి లో...
Comments