చైర్పర్సన్ శ్రీదేవిని సన్మానించిన గౌడవెల్లి మాజీ సర్పంచ్
మేడ్చల్ :-ఎల్లంపేట మున్సిపల్ చైర్ పర్సన్ గా సోమవారం బాధ్యత స్వీకరించిన శ్రీదేవి, కౌన్సిలర్లను గౌడవెల్లి మాజీ సర్పంచ్ జగన్ రెడ్డి సోమవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కెసిఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలు, ఎమ్మెల్యే మల్లారెడ్డి చిత్తశుద్ధితో నియోజకవర్గ అభివృద్ధికి చేస్తున్న కృషి బీ ఆర్ ఎస్ అభ్యర్థులను గెలిపించిందన్నారు. కెసిఆర్, మల్లారెడ్డి చూపిన బాటలో మున్సిపాలిటీ పరిధిలో పారిశుధ్య పరిరక్షణ కు, సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని నూతన పాలక వర్గ సభ్యులకు సూచించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జగన్ రెడ్డి, గౌడవెల్లి టిఆర్ఎస్ ప్రెసిడెంట్ గోమారం శ్రీనివాస్ రెడ్డి, అప్పమ్మ గారి రాజగోపాల్ రెడ్డి,కౌన్సిలర్లు నాయకులు పాల్గొన్నారు.
చైర్పర్సన్ శ్రీదేవిని సన్మానించిన గౌడవెల్లి మాజీ సర్పంచ్
మేడ్చల్ :-ఎల్లంపేట మున్సిపల్ చైర్ పర్సన్ గా సోమవారం బాధ్యత స్వీకరించిన శ్రీదేవి, కౌన్సిలర్లను గౌడవెల్లి మాజీ సర్పంచ్ జగన్ రెడ్డి సోమవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కెసిఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలు, ఎమ్మెల్యే మల్లారెడ్డి చిత్తశుద్ధితో నియోజకవర్గ అభివృద్ధికి చేస్తున్న కృషి బీ ఆర్ ఎస్ అభ్యర్థులను గెలిపించిందన్నారు. కెసిఆర్, మల్లారెడ్డి చూపిన బాటలో మున్సిపాలిటీ పరిధిలో పారిశుధ్య పరిరక్షణ కు, సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని నూతన పాలక వర్గ సభ్యులకు సూచించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జగన్ రెడ్డి, గౌడవెల్లి టిఆర్ఎస్ ప్రెసిడెంట్ గోమారం శ్రీనివాస్ రెడ్డి, అప్పమ్మ గారి రాజగోపాల్ రెడ్డి,కౌన్సిలర్లు నాయకులు పాల్గొన్నారు.
About The Author
Related Posts
Post Your Comment

Comments