అమ్మవారిని దర్శించుకున్న మహేశ్వరం మాజీ శాసనసభ్యులు తీగల కృష్ణారెడ్డి.

అమ్మవారిని దర్శించుకున్న మహేశ్వరం మాజీ శాసనసభ్యులు తీగల కృష్ణారెడ్డి.

 మహేశ్వరం ఫిబ్రవరి 24, (నగరనిజం):  మహేశ్వరం మండలం మన్సన్ పల్లి గ్రామంలో జరిగిన శ్రీ రేణుక ఎల్లమ్మ బోనాల ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న మహేశ్వరం మాజీ శాసనసభ్యులు తీగల కృష్ణారెడ్డి. అనంతరం ఆలయ కమిటీ చైర్మన్ కంది రమేష్ తీగల కృష్ణారెడ్డికి జ్ఞాపికను బహూకరించి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు పలువురు పాల్గొన్నారు.

 

25 Feb 2026 07:20 AM
మహేశ్వరం

అమ్మవారిని దర్శించుకున్న మహేశ్వరం మాజీ శాసనసభ్యులు తీగల కృష్ణారెడ్డి.

 మహేశ్వరం ఫిబ్రవరి 24, (నగరనిజం):  మహేశ్వరం మండలం మన్సన్ పల్లి గ్రామంలో జరిగిన శ్రీ రేణుక ఎల్లమ్మ బోనాల ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న మహేశ్వరం మాజీ శాసనసభ్యులు తీగల కృష్ణారెడ్డి. అనంతరం ఆలయ కమిటీ చైర్మన్ కంది రమేష్ తీగల కృష్ణారెడ్డికి జ్ఞాపికను బహూకరించి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు పలువురు పాల్గొన్నారు.

 

www.nagaranijam.com 25 Feb 2026 07:20 AM
Tags:

About The Author

NAGARA NIJAM Picture

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం 
న్యూస్ పోర్టల్

Post Your Comment

Comments

Latest News

మొయినాబాద్ మున్సిపల్ చైర్మన్‌ని సన్మానించిన కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. నరసింహ చారి మొయినాబాద్ మున్సిపల్ చైర్మన్‌ని సన్మానించిన కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. నరసింహ చారి
మొయినాబాద్, ఫిబ్రవరి 25 (నగర నిజం): మొయినాబాద్ మున్సిపాలిటీ నూతన తొలి చైర్మన్ గా ఎన్నికైన షాబాద్ సోనియా దర్శన్ అన్నకి శుభాకాంక్షలు తెలియజేసిన కాంగ్రెస్ పార్టీ...
కాంగ్రెస్ హామీలపై ప్రజలు ప్రశ్నించేలా పోరాటం చేయాలి
అమ్మవారిని దర్శించుకున్న మహేశ్వరం మాజీ శాసనసభ్యులు తీగల కృష్ణారెడ్డి.
నూతన చైర్మన్ ను సన్మానించిన బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సుదర్శన్
తెలంగాణ రాష్ట్ర చికెన్ సెంటర్ అసోసియేషన్ ఎల్.బి.నగర్ జోన్ సమావేశం ఏర్పాటు
చైర్పర్సన్ శ్రీదేవిని సన్మానించిన గౌడవెల్లి మాజీ సర్పంచ్
బాధ్యతలు స్వీకరించిన మున్సిపల్ చైర్ పర్సన్...