పాఠశాలల పునః ప్రారంభోత్సవంలో పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ బట్టు నాగిరెడ్డి

పాఠశాలల పునః ప్రారంభోత్సవంలో పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ బట్టు నాగిరెడ్డి

మేడ్చల్:- ఈరోజు పాఠశాలల ప్రారంభోత్సవ సందర్భంగా మేడ్చల్ పట్టణ పరిధిలోని రైల్వే స్టేషన్ రోడ్డులో గల ఎంపిపిఎస్ పాఠశాలలో పాఠ్యపుస్తకలు ప్రాత పుస్తకాలు ఏకరూప దుస్తులు మేడ్చల్ కమిషనర్ బట్టు నాగిరెడ్డి చేతుల మీదుగావిద్యార్థులకు అందజేశారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రాజిరెడ్డి,ఏ ఏ పి సి చైర్మన్ జ్యోతిశ్వరి, పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు

Tags:

About The Author

Post Your Comment

Comments

Latest News

గుర్రంగూడ వద్ద థార్ కారు ఢీకొని ఇద్దరు తీవ్రంగా గాయాలు గుర్రంగూడ వద్ద థార్ కారు ఢీకొని ఇద్దరు తీవ్రంగా గాయాలు
తుర్కయంజాల్, అక్టోబర్ 12, (నగర నిజం):తుర్కయంజాల్ నుండి బి.ఎన్.రెడ్డి నగర్ వైపు వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని థార్ కారు ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.వివరాల ప్రకారం, తేదీ...
ఆర్డీఎస్ మినీ బంకేట్ హాల్ – అన్ని రకాల వేడుకలకు ఆకర్షణీయ వేదిక
డబిల్ పూర్ గ్రామంలో యాచకుడి మృతి
మైలార్ దేవ్ పల్లి లో బెడిసి కొట్టిన మర్డర్ వ్యూహం 
శ్రీరంగవరం జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు
మేడ్చల్ పట్టణ పరిధిలోని కిస్టాపూర్ లో కార్డన్ సర్చ్
కండ్ల కొయ్య ఆక్సిజన్ పార్క్ ముందు ఘోర రోడ్డు ప్రమాదం