పాఠశాలల పునః ప్రారంభోత్సవంలో పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ బట్టు నాగిరెడ్డి

పాఠశాలల పునః ప్రారంభోత్సవంలో పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ బట్టు నాగిరెడ్డి

మేడ్చల్:- ఈరోజు పాఠశాలల ప్రారంభోత్సవ సందర్భంగా మేడ్చల్ పట్టణ పరిధిలోని రైల్వే స్టేషన్ రోడ్డులో గల ఎంపిపిఎస్ పాఠశాలలో పాఠ్యపుస్తకలు ప్రాత పుస్తకాలు ఏకరూప దుస్తులు మేడ్చల్ కమిషనర్ బట్టు నాగిరెడ్డి చేతుల మీదుగావిద్యార్థులకు అందజేశారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రాజిరెడ్డి,ఏ ఏ పి సి చైర్మన్ జ్యోతిశ్వరి, పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు

Tags:

About The Author

Post Your Comment

Comments

Latest News