పాఠశాలల పునః ప్రారంభోత్సవంలో పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ బట్టు నాగిరెడ్డి
Views: 12
On
మేడ్చల్:- ఈరోజు పాఠశాలల ప్రారంభోత్సవ సందర్భంగా మేడ్చల్ పట్టణ పరిధిలోని రైల్వే స్టేషన్ రోడ్డులో గల ఎంపిపిఎస్ పాఠశాలలో పాఠ్యపుస్తకలు ప్రాత పుస్తకాలు ఏకరూప దుస్తులు మేడ్చల్ కమిషనర్ బట్టు నాగిరెడ్డి చేతుల మీదుగావిద్యార్థులకు అందజేశారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రాజిరెడ్డి,ఏ ఏ పి సి చైర్మన్ జ్యోతిశ్వరి, పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు
Tags:
About The Author
Related Posts
Post Your Comment

Latest News
24 Nov 2025 09:33:30
హయత్ నగర్, 24,నవంబర్, (నగర నిజం) హయత్ నగర్ డివిజన్ పరిధిలోని శ్రీరామ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ను మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి, హయత్ నగర్...

Comments