పాఠశాలల పునః ప్రారంభోత్సవంలో పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ బట్టు నాగిరెడ్డి
Views: 7
On
మేడ్చల్:- ఈరోజు పాఠశాలల ప్రారంభోత్సవ సందర్భంగా మేడ్చల్ పట్టణ పరిధిలోని రైల్వే స్టేషన్ రోడ్డులో గల ఎంపిపిఎస్ పాఠశాలలో పాఠ్యపుస్తకలు ప్రాత పుస్తకాలు ఏకరూప దుస్తులు మేడ్చల్ కమిషనర్ బట్టు నాగిరెడ్డి చేతుల మీదుగావిద్యార్థులకు అందజేశారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రాజిరెడ్డి,ఏ ఏ పి సి చైర్మన్ జ్యోతిశ్వరి, పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు
Tags:
About The Author
Related Posts
Post Your Comment
Latest News
12 Oct 2025 12:01:07
తుర్కయంజాల్, అక్టోబర్ 12, (నగర నిజం):తుర్కయంజాల్ నుండి బి.ఎన్.రెడ్డి నగర్ వైపు వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని థార్ కారు ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.వివరాల ప్రకారం, తేదీ...
Comments