ప్రమాదవశాత్తు ఆటోల నుండి పడి వ్యక్తి మృతి

ప్రమాదవశాత్తు ఆటోల నుండి పడి వ్యక్తి మృతి

మేడ్చల్ నగర నిజం:- మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డబిల్ పూర్ వైపు నుండి ఎన్ హెచ్ 44 వైపు వస్తున్న ఆటోలో వెనక కూర్చొని ప్రయాణిస్తున్న వ్యక్తి పేరు ఉత్తమ్ మారిబే షెరా, వయస్సు: 42 సంవత్సరాలు, గత నెల 24 తేదీన అంజాద ఉదయం 9:00 గంటల సమయంలో నజరీన్ గ్రామర్ పాఠశాల వద్ద కింద పడి తీవ్ర గాయాల పాలు కావడంతో చికిత్స నిమిత్తం  108 ద్వారా గాంధీ ఆసుపత్రికి తరలించారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు తేదీ:- 01/07/2025, ఉదయం మరణించినట్లుగా వైద్యులు నిర్ధారించి మేడ్చల్ పోలీసులకు సమాచారం అందజేశారని మేడ్చల్ ఎస్సై అనిత తెలిపారు మరణించిన వ్యక్తికి సంబంధిత ఆధారాలు లభించకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు ఫోటోలో ఉన్న వ్యక్తికి సంబంధించిన ఆచూకీ ఎవరికైనా తెలిస్తే మేడ్చల్ పోలీసులకు డయల్ 100 ద్వారా సమాచారం ఇవ్వాలని తెలిపారు

Tags:

About The Author

Post Your Comment

Comments

Latest News

గుర్రంగూడ వద్ద థార్ కారు ఢీకొని ఇద్దరు తీవ్రంగా గాయాలు గుర్రంగూడ వద్ద థార్ కారు ఢీకొని ఇద్దరు తీవ్రంగా గాయాలు
తుర్కయంజాల్, అక్టోబర్ 12, (నగర నిజం):తుర్కయంజాల్ నుండి బి.ఎన్.రెడ్డి నగర్ వైపు వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని థార్ కారు ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.వివరాల ప్రకారం, తేదీ...
ఆర్డీఎస్ మినీ బంకేట్ హాల్ – అన్ని రకాల వేడుకలకు ఆకర్షణీయ వేదిక
డబిల్ పూర్ గ్రామంలో యాచకుడి మృతి
మైలార్ దేవ్ పల్లి లో బెడిసి కొట్టిన మర్డర్ వ్యూహం 
శ్రీరంగవరం జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు
మేడ్చల్ పట్టణ పరిధిలోని కిస్టాపూర్ లో కార్డన్ సర్చ్
కండ్ల కొయ్య ఆక్సిజన్ పార్క్ ముందు ఘోర రోడ్డు ప్రమాదం