సద్గురు సాయికుమార్ బాబా ఆధ్వర్యంలో విశిష్ట యోగా కార్యక్రమం

సద్గురు సాయికుమార్ బాబా ఆధ్వర్యంలో విశిష్ట యోగా కార్యక్రమం

మేడ్చల్:- మేడ్చల్ అంతర్జాతీయ యోగా దినోత్సవాని పురస్కరించుకొని కండ్ల కొయ్య పరిధిలో గల శ్రీ సద్గురు సాయికుమార్ బాబా ఆశ్రమంలో ఈ మంగళవారం రోజు విశిష్ట యోగా కార్యక్రమాన్ని సద్గురు సాయికుమార్ బాబా ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు సాయి గీత ఆశ్రమం నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమం మంగళవారం, 17 జూన్ ఉదయం 08:00 నుండి 09:00 వరకు యోోగా కార్యక్రమం జరగనున్నట్లు  ఆరోగ్యంతో కూడిన ఐక్యత మరియు సమత కోసం భక్తులు ప్రజలు అందరూ కూడా కలిసి రావాలని కోరారు.

Tags:

About The Author

Post Your Comment

Comments

Latest News

అర్హత కలిగిన వారికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెప్పి అర్హత లేని వారికి ఇచ్చారు అర్హత కలిగిన వారికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెప్పి అర్హత లేని వారికి ఇచ్చారు
  మేడ్చల్ :-ఈ రోజు మేడ్చల్ మున్సిపల్ బిజెపి అధ్యక్షురాలు జెల్లీ శైలజ హరినాథ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తను మాట్లాడుతూ నిన్నటి రోజు
మేడ్చల్ పట్టణంలో గ్రేటర్ ఆర్యవైశ్య బిజినెస్ లీడర్స్ సమావేశం
త్రాగునీరు రాక ఇబ్బందులు పడుతున్నాం డబిల్ పూర్ గ్రామవాసులు
మేడ్చల్లో పురపాలక సంఘం కమిషనర్ల బదిలీలు
విరిగిన లారీ ఎక్సెల్ తృటిలో తప్పిన పెను ప్రమాదం
మేడ్చల్ లో కేబుల్ వైర్లను తొలగించిన విద్యుత్ అధికారులు
లింగాపూర్ డబిల్ పూర్ గ్రామాల మధ్య రాకపోకల బందు