స్వామి వివేకానంద,దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన బీజేపీ నాయకులు

స్వామి వివేకానంద,దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన బీజేపీ నాయకులు

మేడ్చల్:-శుక్రవారం రోజు ఉదయం మేడ్చల్ మున్సిపల్ పరిధిలో నిర్వహించిన కార్యక్రమంలో బీజేపీ మున్సిపల్ అధ్యక్షులు జెల్లీ శైలజ హరినాథ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో బీజేపీ నాయకులు స్వామి వివేకానంద,దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్భంగా వారి చిత్ర పటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంల,జిల్లా ఉపాధ్యక్షులు గౌరారం జగన్ గౌడ్,మండల అధ్యక్షులు శ్రీశైలం,సీనియర్ నాయకుడు కిషన్ రావు,ప్రధాన కార్యదర్శులు జాకట ప్రేమ్ దాస్, వంశీవిజయ్, మహేష్,జిల్లా నాయకులు బొజ్జ రాఘవ రెడ్డి, మున్సిపల్ నాయకులు సర్వేశ్వర్ రెడ్డి, బండి విష్ణు గౌడ్ , సాయి కుమార్, వంశీధర్ రెడ్డి,ఈశ్వర్ కూర్మ, గౌలికర్ మహేష్,శ్రీపాల్ రెడ్డి,జాకట బాబు రాజు , రామచంద్ర రెడ్డి,నరేందర్, అవినాష్,నర్సింగ్ రావు, రతన్ రాథోడ్, వెంకటేష్,మల్లికార్జున్ మున్సిపల్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

Tags:

About The Author

Post Your Comment

Comments

Latest News

అర్హత కలిగిన వారికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెప్పి అర్హత లేని వారికి ఇచ్చారు అర్హత కలిగిన వారికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెప్పి అర్హత లేని వారికి ఇచ్చారు
  మేడ్చల్ :-ఈ రోజు మేడ్చల్ మున్సిపల్ బిజెపి అధ్యక్షురాలు జెల్లీ శైలజ హరినాథ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తను మాట్లాడుతూ నిన్నటి రోజు
మేడ్చల్ పట్టణంలో గ్రేటర్ ఆర్యవైశ్య బిజినెస్ లీడర్స్ సమావేశం
త్రాగునీరు రాక ఇబ్బందులు పడుతున్నాం డబిల్ పూర్ గ్రామవాసులు
మేడ్చల్లో పురపాలక సంఘం కమిషనర్ల బదిలీలు
విరిగిన లారీ ఎక్సెల్ తృటిలో తప్పిన పెను ప్రమాదం
మేడ్చల్ లో కేబుల్ వైర్లను తొలగించిన విద్యుత్ అధికారులు
లింగాపూర్ డబిల్ పూర్ గ్రామాల మధ్య రాకపోకల బందు