స్వామి వివేకానంద,దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన బీజేపీ నాయకులు

స్వామి వివేకానంద,దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన బీజేపీ నాయకులు

మేడ్చల్:-శుక్రవారం రోజు ఉదయం మేడ్చల్ మున్సిపల్ పరిధిలో నిర్వహించిన కార్యక్రమంలో బీజేపీ మున్సిపల్ అధ్యక్షులు జెల్లీ శైలజ హరినాథ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో బీజేపీ నాయకులు స్వామి వివేకానంద,దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్భంగా వారి చిత్ర పటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంల,జిల్లా ఉపాధ్యక్షులు గౌరారం జగన్ గౌడ్,మండల అధ్యక్షులు శ్రీశైలం,సీనియర్ నాయకుడు కిషన్ రావు,ప్రధాన కార్యదర్శులు జాకట ప్రేమ్ దాస్, వంశీవిజయ్, మహేష్,జిల్లా నాయకులు బొజ్జ రాఘవ రెడ్డి, మున్సిపల్ నాయకులు సర్వేశ్వర్ రెడ్డి, బండి విష్ణు గౌడ్ , సాయి కుమార్, వంశీధర్ రెడ్డి,ఈశ్వర్ కూర్మ, గౌలికర్ మహేష్,శ్రీపాల్ రెడ్డి,జాకట బాబు రాజు , రామచంద్ర రెడ్డి,నరేందర్, అవినాష్,నర్సింగ్ రావు, రతన్ రాథోడ్, వెంకటేష్,మల్లికార్జున్ మున్సిపల్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

Tags:

About The Author

Post Your Comment

Comments

Latest News

గుర్రంగూడ వద్ద థార్ కారు ఢీకొని ఇద్దరు తీవ్రంగా గాయాలు గుర్రంగూడ వద్ద థార్ కారు ఢీకొని ఇద్దరు తీవ్రంగా గాయాలు
తుర్కయంజాల్, అక్టోబర్ 12, (నగర నిజం):తుర్కయంజాల్ నుండి బి.ఎన్.రెడ్డి నగర్ వైపు వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని థార్ కారు ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.వివరాల ప్రకారం, తేదీ...
ఆర్డీఎస్ మినీ బంకేట్ హాల్ – అన్ని రకాల వేడుకలకు ఆకర్షణీయ వేదిక
డబిల్ పూర్ గ్రామంలో యాచకుడి మృతి
మైలార్ దేవ్ పల్లి లో బెడిసి కొట్టిన మర్డర్ వ్యూహం 
శ్రీరంగవరం జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు
మేడ్చల్ పట్టణ పరిధిలోని కిస్టాపూర్ లో కార్డన్ సర్చ్
కండ్ల కొయ్య ఆక్సిజన్ పార్క్ ముందు ఘోర రోడ్డు ప్రమాదం