స్వామి వివేకానంద,దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన బీజేపీ నాయకులు

స్వామి వివేకానంద,దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన బీజేపీ నాయకులు

మేడ్చల్:-శుక్రవారం రోజు ఉదయం మేడ్చల్ మున్సిపల్ పరిధిలో నిర్వహించిన కార్యక్రమంలో బీజేపీ మున్సిపల్ అధ్యక్షులు జెల్లీ శైలజ హరినాథ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో బీజేపీ నాయకులు స్వామి వివేకానంద,దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్భంగా వారి చిత్ర పటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంల,జిల్లా ఉపాధ్యక్షులు గౌరారం జగన్ గౌడ్,మండల అధ్యక్షులు శ్రీశైలం,సీనియర్ నాయకుడు కిషన్ రావు,ప్రధాన కార్యదర్శులు జాకట ప్రేమ్ దాస్, వంశీవిజయ్, మహేష్,జిల్లా నాయకులు బొజ్జ రాఘవ రెడ్డి, మున్సిపల్ నాయకులు సర్వేశ్వర్ రెడ్డి, బండి విష్ణు గౌడ్ , సాయి కుమార్, వంశీధర్ రెడ్డి,ఈశ్వర్ కూర్మ, గౌలికర్ మహేష్,శ్రీపాల్ రెడ్డి,జాకట బాబు రాజు , రామచంద్ర రెడ్డి,నరేందర్, అవినాష్,నర్సింగ్ రావు, రతన్ రాథోడ్, వెంకటేష్,మల్లికార్జున్ మున్సిపల్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

Tags:

About The Author

Related Posts

Post Your Comment

Comments

Latest News

శ్రీరామ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ ఘనంగా ప్రారంభం శ్రీరామ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ ఘనంగా ప్రారంభం
హయత్ నగర్, 24,నవంబర్, (నగర నిజం) హయత్ నగర్ డివిజన్ పరిధిలోని శ్రీరామ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ను మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి, హయత్ నగర్...
నేటి నుంచే వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
హైదరాబాద్ వ్యక్తి అరెస్ట్, రైసిన్ విష పదార్థం తయారీ
కొయ్యలగూడెంలో అయ్యప్ప సేవా ట్రస్ట్ నూతన కమిటీ ఎన్నిక
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో ఉత్సాహం
లక్ష్మారెడ్డి పాలెం వద్ద రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి
సర్దార్ వల్లభాయ్ పటేల్ వారసులుగా ఎదగండి