స్వామి వివేకానంద,దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన బీజేపీ నాయకులు
Views: 11
On
మేడ్చల్:-శుక్రవారం రోజు ఉదయం మేడ్చల్ మున్సిపల్ పరిధిలో నిర్వహించిన కార్యక్రమంలో బీజేపీ మున్సిపల్ అధ్యక్షులు జెల్లీ శైలజ హరినాథ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో బీజేపీ నాయకులు స్వామి వివేకానంద,దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్భంగా వారి చిత్ర పటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంల,జిల్లా ఉపాధ్యక్షులు గౌరారం జగన్ గౌడ్,మండల అధ్యక్షులు శ్రీశైలం,సీనియర్ నాయకుడు కిషన్ రావు,ప్రధాన కార్యదర్శులు జాకట ప్రేమ్ దాస్, వంశీవిజయ్, మహేష్,జిల్లా నాయకులు బొజ్జ రాఘవ రెడ్డి, మున్సిపల్ నాయకులు సర్వేశ్వర్ రెడ్డి, బండి విష్ణు గౌడ్ , సాయి కుమార్, వంశీధర్ రెడ్డి,ఈశ్వర్ కూర్మ, గౌలికర్ మహేష్,శ్రీపాల్ రెడ్డి,జాకట బాబు రాజు , రామచంద్ర రెడ్డి,నరేందర్, అవినాష్,నర్సింగ్ రావు, రతన్ రాథోడ్, వెంకటేష్,మల్లికార్జున్ మున్సిపల్ నాయకులు తదితరులు పాల్గొన్నారు
Tags:
About The Author
Related Posts
Post Your Comment
Latest News
08 Jul 2025 18:59:00
నాంపల్లి, జూలై 8 (నగర నిజం): జి.ఎస్.టి. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో అవినీతికి పాల్పడిన కమర్షియల్ ట్యాక్స్ శాఖాధికారి ఏసీబీకి చిక్కాడు. మాదాపూర్ సర్కిల్లో డిప్యూటీ స్టేట్ ట్యాక్స్...
Comments