రోడ్డు వేయడం మర్చిపోయారు...?
By NAGARA NIJAM
Views: 65
On
మనసురాబాద్, జూన్ 20 (నగర నిజం): హయత్ నగర్ సమీపంలోని మనసురాబాద్ డివిజన్ పరిధిలోని విజయనగర్ కాలనీ వాసులు సిసి రోడ్డుల నిర్మాణ పనుల ఆలస్యంతో తీవ్ర అసౌకర్యాలు ఎదుర్కొంటున్నారు. కమాన్ వైపు నుంచి లోపలికి వెళ్లే ప్రధాన రహదారి వరకు సిసి రోడ్డు వేసేందుకు సంబంధిత శాఖ సుమారు 15 రోజుల క్రితమే సిమెంట్, ఇతర నిర్మాణ మెటీరియల్ను తేవడంతో పనులు ప్రారంభమవుతాయనే ఊహతో స్థానికులు ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పటివరకు పనులు ప్రారంభించకపోవడంతో రహదారి పూర్తిగా అర్థాంతరంగా మిగిలిపోవడం, వర్షపు నీరు నిలవడం, దుమ్ము, చెత్తతో తీవ్ర అసౌకర్యాలు ఏర్పడుతున్నాయి.
Tags:
About The Author
ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం
న్యూస్ పోర్టల్
Related Posts
Post Your Comment

Latest News
24 Nov 2025 09:33:30
హయత్ నగర్, 24,నవంబర్, (నగర నిజం) హయత్ నగర్ డివిజన్ పరిధిలోని శ్రీరామ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ను మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి, హయత్ నగర్...

Comments