రోడ్డు వేయడం మర్చిపోయారు...?
By NAGARA NIJAM
Views: 57
On
మనసురాబాద్, జూన్ 20 (నగర నిజం): హయత్ నగర్ సమీపంలోని మనసురాబాద్ డివిజన్ పరిధిలోని విజయనగర్ కాలనీ వాసులు సిసి రోడ్డుల నిర్మాణ పనుల ఆలస్యంతో తీవ్ర అసౌకర్యాలు ఎదుర్కొంటున్నారు. కమాన్ వైపు నుంచి లోపలికి వెళ్లే ప్రధాన రహదారి వరకు సిసి రోడ్డు వేసేందుకు సంబంధిత శాఖ సుమారు 15 రోజుల క్రితమే సిమెంట్, ఇతర నిర్మాణ మెటీరియల్ను తేవడంతో పనులు ప్రారంభమవుతాయనే ఊహతో స్థానికులు ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పటివరకు పనులు ప్రారంభించకపోవడంతో రహదారి పూర్తిగా అర్థాంతరంగా మిగిలిపోవడం, వర్షపు నీరు నిలవడం, దుమ్ము, చెత్తతో తీవ్ర అసౌకర్యాలు ఏర్పడుతున్నాయి.
Tags:
About The Author

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం
న్యూస్ పోర్టల్
Related Posts
Post Your Comment
Latest News
12 Oct 2025 12:01:07
తుర్కయంజాల్, అక్టోబర్ 12, (నగర నిజం):తుర్కయంజాల్ నుండి బి.ఎన్.రెడ్డి నగర్ వైపు వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని థార్ కారు ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.వివరాల ప్రకారం, తేదీ...
Comments