మిషన్ భగీరథ పైప్ లైన్ లీక్.. రోడ్డుపై వృధాగా పోతున్న నీరు
ఎల్లంపేట మున్సిపాలిటీ జూన్ 29:- మిషన్ భగీరథ పైప్ లైన్ కు బొక్క పడింది. పట్టించుకోవాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహర్తించడంతో మిషన్ భగీరథ తాగునీరు వృధాగా పోతున్న సంఘటన ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధి లోని మైసిరెడ్డిపల్లి లో వెలుగు చూసింది. మిషన్ భగీరథ పైప్ లైన్ కు బొక్క పడింది. పట్టించుకోవాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహర్తించడంతో మిషన్ భగీరథ తాగునీరు వృధాగా పోతున్న సంఘటన మైసిరెడ్డిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది స్వ
చర్యలు చేపడతాం మున్సిపల్ కమిషనర్ :నిత్యానంద
సోషల్ మీడియా పరంగా వచ్చిన ఫిర్యాదు కు స్పందించిన ఎల్లంపేట మున్సిపల్ కమిషనర్ నిత్యానంద రేపటిలోగా మిషన్ భగీరథ మంచినీటి పైప్ లైన్ కు మరమ్మతులు చేయించాలని మిషన్ భగీరథ ఏ ఈ కి మైసిరెడ్డి పల్లి వార్డ్ ఆఫీసర్ రమణారెడ్డికి ఆదేశాలు జారీ చేసినట్లు సోషల్ మీడియాలో మున్సిపల్ కమిషనర్ పేర్కొన్నారు
Comments