లక్డీకాపూల్లో రోశయ్య కాంస్య విగ్రహం
By DURU YAKAIAH
Views: 7
On
మాజీ ముఖ్యమంత్రి, దివంగత రోశయ్య కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. లక్డీకాపూల్ మెట్రో స్టేషన్ సమీపంలోని చౌరస్తాలో తొమ్మిది అడుగుల కాంస్య విగ్రహం ఏర్పాటు కోసం బిడ్లు ఆహ్వానిస్తూ టెండర్ నోటిఫికేషన్ ప్రకటన విడుదల చేసింది. జులై 4న రోశయ్య జయంతి సందర్భంగా విగ్రహాన్ని ఆవిష్కరించాలని జీహెచ్ఎంసీ భావిస్తోంది.
Tags:
About The Author
Related Posts
Post Your Comment
Latest News
24 May 2025 03:57:13
మేడ్చల్ :-33/11 కెవి మేడ్చల్ పట్టణ సబ్ స్టేషన్ మరమ్మతులు, విద్యుత్ తీగల క్రింద ఉన్న చెట్ల కొమ్మల కత్తిరింపు పనుల కారణంగా నేడు: 24-05-2025 శనివారం...
Comments