లక్డీకాపూల్‌లో రోశయ్య కాంస్య విగ్రహం

లక్డీకాపూల్‌లో రోశయ్య కాంస్య విగ్రహం

మాజీ ముఖ్యమంత్రి, దివంగత రోశయ్య కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. లక్డీకాపూల్‌ మెట్రో స్టేషన్ సమీపంలోని చౌరస్తాలో తొమ్మిది అడుగుల కాంస్య విగ్రహం ఏర్పాటు కోసం బిడ్‌లు ఆహ్వానిస్తూ టెండర్ నోటిఫికేషన్ ప్రకటన విడుదల చేసింది. జులై 4న రోశయ్య జయంతి సందర్భంగా విగ్రహాన్ని ఆవిష్కరించాలని జీహెచ్ఎంసీ భావిస్తోంది.

Tags:

About The Author

Post Your Comment

Comments

Latest News