చైతన్యపురి లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం లో పాల్గొన్నఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

చైతన్యపురి లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం లో పాల్గొన్నఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

చైతన్యపురి డివిజన్ పరిధిలోని శ్రీశ్రీశ్రీ (కోసగుండ్ల) ఫణిగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో లక్ష్మీ నరసింహస్వామి వారి జయంతి - కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ మహోత్సవానికి ముఖ్య అతిథిగా ఎల్.బి.నగర్ శాసనసభ్యుడు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చారిత్రక ప్రాశస్త్యమున్న ఈ దేవస్థానాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో చైతన్యపురి డివిజన్ తెరాస అధ్యక్షుడు తోట మహేష్ యాదవ్, ఆలయ చైర్మన్ కృష్ణ రెడ్డి, వైస్ ఛైర్మన్ నరేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

Tags:

About The Author

NAGARA NIJAM Picture

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం 
న్యూస్ పోర్టల్

Latest News

జవాన్ల ప్రాణత్యాగం వెలకట్టలేనిది జవాన్ల ప్రాణత్యాగం వెలకట్టలేనిది
జవాన్ల ప్రాణత్యాగం వెలకట్టలేనిది ఆర్ఎస్వి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పి.రాజ్ కుమార్ ఆర్మీ జవాన్ మురళినాయక్ కు ఘన నివాళి   ఇబ్రహీంపట్నం, మే 10 ( నగరనిజం...
గురునానక్ యూనివర్సిటీలో విద్యార్థిని ఆత్మహత్య
తెలంగాణ పంచాయతీ సెక్రెటరీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో
వ్యవసాయంలో రసాయనాలు తగ్గించాలి
చైతన్యపురి లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం లో పాల్గొన్నఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
(మల్లారెడ్డి హెల్త్ సిటీ)లో 'ఆపరేషన్ సింధుర్'లో పాల్గొంటున్న దేశ సైనికులకు సంఘీభావం
బుద్ధ నగర్ లో కేర్ వన్ ఫిజియోథెరపీ క్లినిక్ ప్రారంభం