పలు గ్రామాలలో ఘనంగా రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం

పలు గ్రామాలలో ఘనంగా రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం

మేడ్చల్

యూరియా వాడకం తగ్గించడం వల్ల నేలతల్లిని కాపాడుకోవచ్చని, డాక్టర్ వి వరప్రసాద్ అన్నారు రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమంలో భాగంగా మండలంలోని అక్బర్జపేట, గుండెపోచంపల్లి, రాయిలాపూర్, మేడ్చల్ గ్రామాలలో శుక్రవారం రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని గ్రామస్తుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు శాస్త్రవేత్తలు మాట్లాడుతూ అవసరానికి మించి రసాయన ఎరువులు వాడకూడదని తెలిపారు సాగునీటిని ఆదా చేయడం పంట మార్పిడి చేయడం వలన చీడపీడలను తగ్గించవచ్చు అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వైద్యులు. వి సౌమ్య,పరశురాం, సంతోషి, లావణ్య,జి సాయిరాం,మణికంఠ, ఎస్ సౌమ్య, వై రోహిణి,వ్యవసాయ శాఖ అధికారులు అర్చన, వ్యవసాయ శాఖ విస్తీర్ణ అధికారిని ఎస్ తేజస్విని, పంచాయతీ కార్యదర్శి స్వరూప,రైతులు,బి శ్రీనివాస్, పద్మారావు, గుంటి రమేష్, వెంకట్ రామిరెడ్డి, చీర్ల రమేష్, విద్యార్థులు పాల్గొన్నారు

Tags:

About The Author

Related Posts

Post Your Comment

Comments

Latest News

అర్హత కలిగిన వారికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెప్పి అర్హత లేని వారికి ఇచ్చారు అర్హత కలిగిన వారికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెప్పి అర్హత లేని వారికి ఇచ్చారు
  మేడ్చల్ :-ఈ రోజు మేడ్చల్ మున్సిపల్ బిజెపి అధ్యక్షురాలు జెల్లీ శైలజ హరినాథ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తను మాట్లాడుతూ నిన్నటి రోజు
మేడ్చల్ పట్టణంలో గ్రేటర్ ఆర్యవైశ్య బిజినెస్ లీడర్స్ సమావేశం
త్రాగునీరు రాక ఇబ్బందులు పడుతున్నాం డబిల్ పూర్ గ్రామవాసులు
మేడ్చల్లో పురపాలక సంఘం కమిషనర్ల బదిలీలు
విరిగిన లారీ ఎక్సెల్ తృటిలో తప్పిన పెను ప్రమాదం
మేడ్చల్ లో కేబుల్ వైర్లను తొలగించిన విద్యుత్ అధికారులు
లింగాపూర్ డబిల్ పూర్ గ్రామాల మధ్య రాకపోకల బందు