సంతబొమ్మాళి శాఖ గ్రంథాలయంలో నిర్వహిస్తున్న వేసవి విజ్ఞాన శిబిరం
By NAGARA NIJAM
Views: 10
On
సంతబొమ్మాళి: సంతబొమ్మాళి శాఖ గ్రంథాలయంలో నిర్వహిస్తున్న వేసవి విజ్ఞాన శిబిరాన్ని జిల్లా గ్రంథాలయ కార్యదర్శి బి కుమార్ రాజు సందర్శించారు. ఆయనతో గ్రేడ్ వన్ డిప్యూటీ లైబ్రేరియన్ వివిజి శంకర్రావు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సమ్మర్ శిబిరం ప్రాముఖ్యతపై సూచనలు చేశారు.తర్వాత రిసోర్స్ పర్సన్ పందిరి నారాయణ శాస్త్ర విభాగంలో విద్యార్థులకు పాఠాలు బోధించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 55 మంది విద్యార్థులు పాల్గొన్నారు. గ్రంథాలయ అధికారి కే రామకృష్ణ ఆధ్వర్యంలో శిబిరం నిర్వహించబడుతోంది.
Tags:
About The Author

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం
న్యూస్ పోర్టల్
Related Posts
Post Your Comment
Latest News
20 Jun 2025 10:17:52
మనసురాబాద్, జూన్ 20 (నగర నిజం): హయత్ నగర్ సమీపంలోని మనసురాబాద్ డివిజన్ పరిధిలోని విజయనగర్ కాలనీ వాసులు సిసి రోడ్డుల నిర్మాణ పనుల ఆలస్యంతో తీవ్ర...
Comments