సంతబొమ్మాళి శాఖ గ్రంథాలయంలో నిర్వహిస్తున్న వేసవి విజ్ఞాన శిబిరం
By NAGARA NIJAM
Views: 4
On
సంతబొమ్మాళి: సంతబొమ్మాళి శాఖ గ్రంథాలయంలో నిర్వహిస్తున్న వేసవి విజ్ఞాన శిబిరాన్ని జిల్లా గ్రంథాలయ కార్యదర్శి బి కుమార్ రాజు సందర్శించారు. ఆయనతో గ్రేడ్ వన్ డిప్యూటీ లైబ్రేరియన్ వివిజి శంకర్రావు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సమ్మర్ శిబిరం ప్రాముఖ్యతపై సూచనలు చేశారు.తర్వాత రిసోర్స్ పర్సన్ పందిరి నారాయణ శాస్త్ర విభాగంలో విద్యార్థులకు పాఠాలు బోధించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 55 మంది విద్యార్థులు పాల్గొన్నారు. గ్రంథాలయ అధికారి కే రామకృష్ణ ఆధ్వర్యంలో శిబిరం నిర్వహించబడుతోంది.
Tags:
About The Author

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం
న్యూస్ పోర్టల్
Latest News
09 May 2025 18:25:07
మేడ్చల్ వివాహ వేడుకల్లో బీసీ సంక్షేమ సంఘాం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య పాల్గొన్ని నూతన వధూవరులను ఆశీర్వదించారు. శుక్రవారం మేడ్చల్ మున్సిపల్ పట్టణ పరిధిలోని...