కొయ్యలగూడెంలో అయ్యప్ప సేవా ట్రస్ట్ నూతన కమిటీ ఎన్నిక

కొయ్యలగూడెంలో అయ్యప్ప సేవా ట్రస్ట్ నూతన కమిటీ ఎన్నిక

కొయ్యలగూడెం, నవంబర్ 8, (నగర నిజం):శ్రీ శ్రీ శ్రీ అయ్యప్ప స్వామి సేవా ట్రస్ట్ కొయ్యలగూడెం ఆధ్వర్యంలో గత తొమ్మిది సంవత్సరాలుగా మాలధారుల కోసం నిరంతరంగా కొనసాగుతున్న అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఈసారి కూడా నిర్విఘ్నంగా కొనసాగనుంది. ఈ క్రమంలో నవంబర్ 12 నుండి శ్రీ శ్రీ శ్రీ వరసిద్ధి వినాయక (వాయు మండల గణపతి) దేవాలయంలో నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నారు.ఈ కార్యక్రమ నిర్వహణ కోసం ట్రస్ట్ నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా రవ్వ సంతోష్ కుమార్, కార్యనిర్వహ అధ్యక్షుడిగా రచ్చ ఉపేందర్, ఉపాధ్యక్షులుగా వనం రాఘవేంద్ర, సామిడి శ్రీనివాస్ రెడ్డి, పన్నాల శ్రీకాంత్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా వర్కాల శ్రావణ్ కుమార్, సహాయ కార్యదర్శిగా కలకొండా శ్రీనివాస్, అన్నదానం కార్యదర్శిగా ఏలే మురళి, కోశాధికారిగా నల్లెంకీ శేకర్ గౌడ్ ఎంపికయ్యారు.కార్యవర్గ సభ్యులుగా ఇప్ప లక్మణ్, భోగ సుధాకర్, ఎర్రగుంట శ్రీకాంత్, గట్టు హరి సుందర్, ఆకిటి నవీన్ రెడ్డి, రాపోలు సోమ శేకర్, వంగరి రవీందర్, బైరు కిషోర్ బాధ్యతలు స్వీకరించారు.ట్రస్ట్ బోర్డు ఆధ్వర్యంలో భక్తి, సేవాభావంతో ఈ కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

Tags:

About The Author

NAGARA NIJAM Picture

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం 
న్యూస్ పోర్టల్

Related Posts

Post Your Comment

Comments

Latest News

మున్సిపల్ ఎన్నికలకు రిజర్వేషన్ల కసరత్తు మున్సిపల్ ఎన్నికలకు రిజర్వేషన్ల కసరత్తు
ఎల్లంపేట మున్సిపాలిటీ:-తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణ కోసం పురపాలక శాఖ రిజర్వేషన్ల కసరత్తు ప్రారంభించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా స్థానాల సంఖ్య ఖరారు చేసింది.ఎల్లంపేట మున్సిపాలిటీ...
స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రతినిధి గోవిందు కిరణ్ కి ఘన స్వాగతం
రైతులకు వెంటనే రుణమాఫీ చేయాలి జిల్లా వ్యవసాయ అధికారి కి వినతి పత్రం
ఘనంగా స్వామి వివేకానంద 163వ జయంతి వేడుకలు
శ్రీరంగవరం గ్రామంలో భూత్ నిర్మణ్ అభియాన్ కార్యక్రమం
భారతీయ వడ్డెర సమాజ సేవ సంఘం మేడ్చల్ జిల్లా నూతన కమిటీ ఏర్పాటు
శ్రీరామ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ ఘనంగా ప్రారంభం