స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రతినిధి గోవిందు కిరణ్ కి ఘన స్వాగతం

బ్రాంచ్ సిబ్బంది, సేల్స్ మేనేజర్లు , బంధు మిత్రులు  స్నేహితులకు శుభాకాంక్షలు

స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రతినిధి గోవిందు కిరణ్ కి ఘన స్వాగతం

వ్యాపారంలో విశేషమైన ప్రతిభను కనబరచడంతో పాటు, కస్టమర్లకు అత్యుత్తమ సర్వీస్ అందించినందుకు, స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ తరపున మలేషియా పర్యటనను దిగ్విజయంగా పూర్తి చేసుకొని స్వదేశానికి తిరిగి వస్తున్న మా ప్రతినిధి గోవింద్ కిరణ్ కి  స్వాగతం పలుకుతున్నారు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు" అన్నట్లు, వారి దీక్షకు ఈ విజయం కైవసం. తమ విజయ ప్రస్థానం మరింత ముందుకు సాగాలని కోరుకుంటూ సేల్స్ మేనేజర్, బంధుమిత్రులు, ఫ్రెండ్స్ తరపున ఆల్ ది బెస్ట్ తెలియజేశారు.

13 Jan 2026 03:32 PM
హైదరాబాద్

స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రతినిధి గోవిందు కిరణ్ కి ఘన స్వాగతం

బ్రాంచ్ సిబ్బంది, సేల్స్ మేనేజర్లు , బంధు మిత్రులు  స్నేహితులకు శుభాకాంక్షలు

వ్యాపారంలో విశేషమైన ప్రతిభను కనబరచడంతో పాటు, కస్టమర్లకు అత్యుత్తమ సర్వీస్ అందించినందుకు, స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ తరపున మలేషియా పర్యటనను దిగ్విజయంగా పూర్తి చేసుకొని స్వదేశానికి తిరిగి వస్తున్న మా ప్రతినిధి గోవింద్ కిరణ్ కి  స్వాగతం పలుకుతున్నారు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు" అన్నట్లు, వారి దీక్షకు ఈ విజయం కైవసం. తమ విజయ ప్రస్థానం మరింత ముందుకు సాగాలని కోరుకుంటూ సేల్స్ మేనేజర్, బంధుమిత్రులు, ఫ్రెండ్స్ తరపున ఆల్ ది బెస్ట్ తెలియజేశారు.

www.nagaranijam.com 13 Jan 2026 03:32 PM
Tags:

About The Author

NAGARA NIJAM Picture

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం 
న్యూస్ పోర్టల్

Post Your Comment

Comments

Latest News

శిథిలావస్థలో ఉన్న బోరుబావికి మరమ్మతులు శిథిలావస్థలో ఉన్న బోరుబావికి మరమ్మతులు
మేడ్చల్:- ఎల్లంపేట్  మున్సిపల్ పరిధిలోని 16వ వార్డునూతన్ కల్ గ్రామ పరిధిలో గల బోరుబావి గత సంవత్సరం కాలంగా సరైన మరమత్తులు లేక శిథిలావస్థకు చేరడంతో 16వ...
బీసీలకు న్యాయం చేయాలి – ధర్నా చౌక్‌లో నిరాహార దీక్ష
మెట్ పల్లి ఆర్డీవో నరసింహారావు 
మెట్ పల్లి మండల ఇన్చార్జి ఎంఈఓ గా ప్రధానోపాధ్యాయురాలు కనకతార 
మొయినాబాద్ మున్సిపల్ చైర్మన్‌ని సన్మానించిన కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. నరసింహ చారి
కాంగ్రెస్ హామీలపై ప్రజలు ప్రశ్నించేలా పోరాటం చేయాలి
అమ్మవారిని దర్శించుకున్న మహేశ్వరం మాజీ శాసనసభ్యులు తీగల కృష్ణారెడ్డి.