డబిల్ పూర్ గ్రామంలో యాచకుడి మృతి
Views: 224
On
డబిల్ పూర్ గ్రామంలో యాచకుడి మృతి
మేడ్చల్ అక్టోబర్ 8( నగరం నిజం) మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డబిల్ పూర్ గ్రామ రైల్వే స్టేషన్ పరిధిలో గుర్తుతెలియని యాచకుడు బుధవారం రోజు సాయంత్రం అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లుగా స్థానికులు గుర్తించి మేడ్చల్ పోలీసులకు సమాచారం అందించడంతో ఘటన స్థలానికి మేడ్చల్ ఎస్సై సురేష్ తన పోలీస్ సిబ్బందితో చేరుకొని క్లూస్ టీం ద్వారా ఆధారాలు సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది ప్రస్తుతం మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సురేష్ తెలిపారు. ఫోటోలో ఉన్న వ్యక్తి వివరాలు తెలిస్తే మేడ్చల్ పోలీసులకు డయల్ 100 ద్వారా సమాచారం ఇవ్వాలని తెలిపారు..
Tags:
About The Author
Related Posts
Post Your Comment
Latest News
12 Oct 2025 12:01:07
తుర్కయంజాల్, అక్టోబర్ 12, (నగర నిజం):తుర్కయంజాల్ నుండి బి.ఎన్.రెడ్డి నగర్ వైపు వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని థార్ కారు ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.వివరాల ప్రకారం, తేదీ...
Comments