మేడ్చల్లో పురపాలక సంఘం కమిషనర్ల బదిలీలు
Views: 175
On
మేడ్చల్:-తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మేడ్చల్ జిల్లా లోని పలువురు మున్సిపల్ కమిషనర్లను రాత్రికి రాత్రే బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గుండ్లపోచంపల్లి మున్సిపల్ కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్న స్వామి నాయక్ ని ఎల్లంపేట మున్సిపల్ కమిషనర్ గా, ఎల్లంపేట మున్సిపల్ కమిషనర్ నిత్యానందన్ ని పోచారం మున్సిపాలిటీకి బదిలీ చేశారు. గుండ్లపోచంపల్లి మున్సిపల్ కమిషనర్ గా వెంకట గోపాల్ ని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Tags:
About The Author
Related Posts
Post Your Comment

Latest News
22 Jan 2026 19:56:29
మేడ్చల్ :-సెకండ్ ఎడిషన్ చీఫ్ మినిస్టర్ కప్- 2025 మేడ్చల్ రెవెన్యూ మండల స్థాయి సెకండ్ ఎడిషన్ సీఎం కప్ క్రీడలు మేడ్చల్ రెవెన్యూ మండల కేంద్రంలోని...

Comments