మేడ్చల్లో పురపాలక సంఘం కమిషనర్ల బదిలీలు

మేడ్చల్లో పురపాలక సంఘం కమిషనర్ల బదిలీలు

మేడ్చల్:-తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మేడ్చల్ జిల్లా లోని పలువురు మున్సిపల్ కమిషనర్లను రాత్రికి రాత్రే బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గుండ్లపోచంపల్లి మున్సిపల్ కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్న స్వామి నాయక్ ని ఎల్లంపేట మున్సిపల్ కమిషనర్ గా, ఎల్లంపేట మున్సిపల్ కమిషనర్ నిత్యానందన్  ని పోచారం మున్సిపాలిటీకి బదిలీ చేశారు. గుండ్లపోచంపల్లి మున్సిపల్ కమిషనర్ గా వెంకట గోపాల్ ని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Tags:

About The Author

Post Your Comment

Comments

Latest News

గుర్రంగూడ వద్ద థార్ కారు ఢీకొని ఇద్దరు తీవ్రంగా గాయాలు గుర్రంగూడ వద్ద థార్ కారు ఢీకొని ఇద్దరు తీవ్రంగా గాయాలు
తుర్కయంజాల్, అక్టోబర్ 12, (నగర నిజం):తుర్కయంజాల్ నుండి బి.ఎన్.రెడ్డి నగర్ వైపు వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని థార్ కారు ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.వివరాల ప్రకారం, తేదీ...
ఆర్డీఎస్ మినీ బంకేట్ హాల్ – అన్ని రకాల వేడుకలకు ఆకర్షణీయ వేదిక
డబిల్ పూర్ గ్రామంలో యాచకుడి మృతి
మైలార్ దేవ్ పల్లి లో బెడిసి కొట్టిన మర్డర్ వ్యూహం 
శ్రీరంగవరం జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు
మేడ్చల్ పట్టణ పరిధిలోని కిస్టాపూర్ లో కార్డన్ సర్చ్
కండ్ల కొయ్య ఆక్సిజన్ పార్క్ ముందు ఘోర రోడ్డు ప్రమాదం