ఎల్లంపేట చౌరస్తా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
Views: 248
On
మేడ్చల్:- పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 44వ.జాతీయ రహదారిపై మేడ్చల్ వైపు నుండి నాగపూర్ వైపు వెళుతున్న ఓ మినీ బస్ అదుపుతప్పి డివైడర్ పై నుండి అవతలి వైపుకు వెళ్లడంతో పాటు మూడు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టింది.దీంతో మాలోత్ శ్రీనివాస్ అనే వ్యక్తి అక్కడికక్కడే మరణించగా ఓ వ్యక్తి తీవ్రగాయాల పాలు కాగా మరో వ్యక్తి కి స్వల్ప గాయాలు అయ్యాయి ఈ ఘటన ఎల్లంపేట వివేకానంద విగ్రహం ముందు జరిగినది మృతుడుని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రి కి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సివుంది.
Tags:
About The Author
Related Posts
Post Your Comment
Latest News
21 Oct 2025 12:23:59
మేడ్చల్:- పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 44వ.జాతీయ రహదారిపై మేడ్చల్ వైపు నుండి నాగపూర్ వైపు వెళుతున్న ఓ మినీ బస్ అదుపుతప్పి...
Comments