ఎల్లంపేట చౌరస్తా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

ఎల్లంపేట చౌరస్తా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

మేడ్చల్:- పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 44వ.జాతీయ రహదారిపై మేడ్చల్ వైపు నుండి నాగపూర్ వైపు వెళుతున్న ఓ మినీ బస్ అదుపుతప్పి డివైడర్ పై నుండి అవతలి వైపుకు వెళ్లడంతో పాటు మూడు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టింది.దీంతో మాలోత్ శ్రీనివాస్ అనే వ్యక్తి  అక్కడికక్కడే మరణించగా ఓ వ్యక్తి తీవ్రగాయాల పాలు కాగా మరో వ్యక్తి కి స్వల్ప గాయాలు అయ్యాయి ఈ ఘటన ఎల్లంపేట వివేకానంద విగ్రహం ముందు జరిగినది మృతుడుని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రి కి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

Tags:

About The Author

Post Your Comment

Comments

Latest News

సెకండ్ ఎడిషన్ సీఎం కప్ క్రీడా పోటీలకు ఆహ్వానం సెకండ్ ఎడిషన్ సీఎం కప్ క్రీడా పోటీలకు ఆహ్వానం
మేడ్చల్ :-సెకండ్ ఎడిషన్ చీఫ్ మినిస్టర్ కప్- 2025 మేడ్చల్ రెవెన్యూ మండల స్థాయి సెకండ్ ఎడిషన్ సీఎం కప్ క్రీడలు మేడ్చల్ రెవెన్యూ మండల కేంద్రంలోని...
ఫైనల్ కు చేరని సిఎంఆర్ ట్రోఫీ
నాగోల్ బండ్లగూడ ఆర్టీసీ డిపోలో రోడ్డు భద్రత వారోత్సవాల అవగాహన కార్యక్రమం
మార్కండేయ ఫంక్షన్ హాల్ లో పద్మశాలి ' పోపా ' క్యాలెండర్ ఆవిష్కరణ 
తెలంగాణ చేనేత ఐక్యవేదిక ఆధ్వర్యంలో క్యాలండర్ ఆవిష్కరణ, పద్మశాలి సర్పంచ్ ఉపసర్పంచ్‌లకు సన్మానం
బిసి రిజర్వేషన్ లపై ఎల్లంపేట్ మున్సిపల్ కమీషనర్ కు వినతిపత్రం అందజేసిన బిజెపి నాయకులు
సీఎంఆర్ క్రికెట్ టోర్నీ ప్రారంభం