శ్రీరంగవరం జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు

విద్యార్థులు ఉపాధ్యాయులను శాలువలతో సత్కరించి సన్మానించారు

శ్రీరంగవరం జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో  బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు

మేడ్చల్ సెప్టెంబర్ 20 (ప్రజాదర్బార్)ఎల్లంపేట్ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీరంగవరం పరిధిలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం రోజు ఉపాధ్యాయ దినోత్సవ కార్యాక్రమం ఘనంగా ప్రధానోపాధ్యాయులు రాజశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు. రంగు రంగు పూలతో బతుకమ్మలు చేసి బతుకమ్మ ఆటపాటలతో ఎంతగానో అలరించారు. తదనంతరం విద్యార్థులు ప్రధానోపాధ్యాయులు రాజశేఖర్ ని. ఉపాధ్యాయులను ఘనంగా పూలమాలలు శాలువలతో సన్మానించారు . ఈ కార్యక్రమం లో, ఉపాధ్యాయులు అనంతరెడ్డి, శ్రీనివాసరెడ్డి, ఎస్.కె నారాయణ, శ్రీనివాస్, తిరుపతి రెడ్డి, లక్ష్మిదేవి, అరుణశ్రీ, స్వర్ణలత, సునీత, జ్యోస్నా, ఎల్లుబాయ్, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది.

Tags:

About The Author

Related Posts

Post Your Comment

Comments

Latest News

సెకండ్ ఎడిషన్ సీఎం కప్ క్రీడా పోటీలకు ఆహ్వానం సెకండ్ ఎడిషన్ సీఎం కప్ క్రీడా పోటీలకు ఆహ్వానం
మేడ్చల్ :-సెకండ్ ఎడిషన్ చీఫ్ మినిస్టర్ కప్- 2025 మేడ్చల్ రెవెన్యూ మండల స్థాయి సెకండ్ ఎడిషన్ సీఎం కప్ క్రీడలు మేడ్చల్ రెవెన్యూ మండల కేంద్రంలోని...
ఫైనల్ కు చేరని సిఎంఆర్ ట్రోఫీ
నాగోల్ బండ్లగూడ ఆర్టీసీ డిపోలో రోడ్డు భద్రత వారోత్సవాల అవగాహన కార్యక్రమం
మార్కండేయ ఫంక్షన్ హాల్ లో పద్మశాలి ' పోపా ' క్యాలెండర్ ఆవిష్కరణ 
తెలంగాణ చేనేత ఐక్యవేదిక ఆధ్వర్యంలో క్యాలండర్ ఆవిష్కరణ, పద్మశాలి సర్పంచ్ ఉపసర్పంచ్‌లకు సన్మానం
బిసి రిజర్వేషన్ లపై ఎల్లంపేట్ మున్సిపల్ కమీషనర్ కు వినతిపత్రం అందజేసిన బిజెపి నాయకులు
సీఎంఆర్ క్రికెట్ టోర్నీ ప్రారంభం