శ్రీరంగవరం జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు

విద్యార్థులు ఉపాధ్యాయులను శాలువలతో సత్కరించి సన్మానించారు

శ్రీరంగవరం జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో  బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు

మేడ్చల్ సెప్టెంబర్ 20 (ప్రజాదర్బార్)ఎల్లంపేట్ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీరంగవరం పరిధిలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం రోజు ఉపాధ్యాయ దినోత్సవ కార్యాక్రమం ఘనంగా ప్రధానోపాధ్యాయులు రాజశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు. రంగు రంగు పూలతో బతుకమ్మలు చేసి బతుకమ్మ ఆటపాటలతో ఎంతగానో అలరించారు. తదనంతరం విద్యార్థులు ప్రధానోపాధ్యాయులు రాజశేఖర్ ని. ఉపాధ్యాయులను ఘనంగా పూలమాలలు శాలువలతో సన్మానించారు . ఈ కార్యక్రమం లో, ఉపాధ్యాయులు అనంతరెడ్డి, శ్రీనివాసరెడ్డి, ఎస్.కె నారాయణ, శ్రీనివాస్, తిరుపతి రెడ్డి, లక్ష్మిదేవి, అరుణశ్రీ, స్వర్ణలత, సునీత, జ్యోస్నా, ఎల్లుబాయ్, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది.

Tags:

About The Author

Related Posts

Post Your Comment

Comments

Latest News

గుర్రంగూడ వద్ద థార్ కారు ఢీకొని ఇద్దరు తీవ్రంగా గాయాలు గుర్రంగూడ వద్ద థార్ కారు ఢీకొని ఇద్దరు తీవ్రంగా గాయాలు
తుర్కయంజాల్, అక్టోబర్ 12, (నగర నిజం):తుర్కయంజాల్ నుండి బి.ఎన్.రెడ్డి నగర్ వైపు వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని థార్ కారు ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.వివరాల ప్రకారం, తేదీ...
ఆర్డీఎస్ మినీ బంకేట్ హాల్ – అన్ని రకాల వేడుకలకు ఆకర్షణీయ వేదిక
డబిల్ పూర్ గ్రామంలో యాచకుడి మృతి
మైలార్ దేవ్ పల్లి లో బెడిసి కొట్టిన మర్డర్ వ్యూహం 
శ్రీరంగవరం జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు
మేడ్చల్ పట్టణ పరిధిలోని కిస్టాపూర్ లో కార్డన్ సర్చ్
కండ్ల కొయ్య ఆక్సిజన్ పార్క్ ముందు ఘోర రోడ్డు ప్రమాదం