నేడు మేడ్చల్లో నూతన రేషన్ కార్డుల పంపిణీ

హాజరు కానున్న మండల చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి

నేడు మేడ్చల్లో నూతన రేషన్ కార్డుల పంపిణీ

మేడ్చల్:- మేడ్చల్ మున్సిపాలిటీ పరిధి అత్వెల్లిలోని జీఎస్ఆర్ కన్వెన్షన్ హాల్ లో శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి చేతుల మీదుగా నేడు నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఉంటుందని మేడ్చల్ తహశీల్దార్ భూపాల్ సోమవారం ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం ఉదయం 11గంటలకు ఉంటుందని తెలిపారు.

Tags:

About The Author

Post Your Comment

Comments

Latest News

అర్హత కలిగిన వారికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెప్పి అర్హత లేని వారికి ఇచ్చారు అర్హత కలిగిన వారికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెప్పి అర్హత లేని వారికి ఇచ్చారు
  మేడ్చల్ :-ఈ రోజు మేడ్చల్ మున్సిపల్ బిజెపి అధ్యక్షురాలు జెల్లీ శైలజ హరినాథ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తను మాట్లాడుతూ నిన్నటి రోజు
మేడ్చల్ పట్టణంలో గ్రేటర్ ఆర్యవైశ్య బిజినెస్ లీడర్స్ సమావేశం
త్రాగునీరు రాక ఇబ్బందులు పడుతున్నాం డబిల్ పూర్ గ్రామవాసులు
మేడ్చల్లో పురపాలక సంఘం కమిషనర్ల బదిలీలు
విరిగిన లారీ ఎక్సెల్ తృటిలో తప్పిన పెను ప్రమాదం
మేడ్చల్ లో కేబుల్ వైర్లను తొలగించిన విద్యుత్ అధికారులు
లింగాపూర్ డబిల్ పూర్ గ్రామాల మధ్య రాకపోకల బందు