నేడు మేడ్చల్లో నూతన రేషన్ కార్డుల పంపిణీ
హాజరు కానున్న మండల చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి
Views: 155
On
మేడ్చల్:- మేడ్చల్ మున్సిపాలిటీ పరిధి అత్వెల్లిలోని జీఎస్ఆర్ కన్వెన్షన్ హాల్ లో శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి చేతుల మీదుగా నేడు నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఉంటుందని మేడ్చల్ తహశీల్దార్ భూపాల్ సోమవారం ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం ఉదయం 11గంటలకు ఉంటుందని తెలిపారు.
Tags:
About The Author
Related Posts
Post Your Comment

Latest News
24 Nov 2025 09:33:30
హయత్ నగర్, 24,నవంబర్, (నగర నిజం) హయత్ నగర్ డివిజన్ పరిధిలోని శ్రీరామ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ను మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి, హయత్ నగర్...

Comments