నేడు మేడ్చల్లో నూతన రేషన్ కార్డుల పంపిణీ
హాజరు కానున్న మండల చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి
Views: 165
On
మేడ్చల్:- మేడ్చల్ మున్సిపాలిటీ పరిధి అత్వెల్లిలోని జీఎస్ఆర్ కన్వెన్షన్ హాల్ లో శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి చేతుల మీదుగా నేడు నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఉంటుందని మేడ్చల్ తహశీల్దార్ భూపాల్ సోమవారం ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం ఉదయం 11గంటలకు ఉంటుందని తెలిపారు.
Tags:
About The Author
Related Posts
Post Your Comment

Latest News
22 Jan 2026 19:56:29
మేడ్చల్ :-సెకండ్ ఎడిషన్ చీఫ్ మినిస్టర్ కప్- 2025 మేడ్చల్ రెవెన్యూ మండల స్థాయి సెకండ్ ఎడిషన్ సీఎం కప్ క్రీడలు మేడ్చల్ రెవెన్యూ మండల కేంద్రంలోని...

Comments