నేడు మేడ్చల్లో నూతన రేషన్ కార్డుల పంపిణీ

హాజరు కానున్న మండల చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి

నేడు మేడ్చల్లో నూతన రేషన్ కార్డుల పంపిణీ

మేడ్చల్:- మేడ్చల్ మున్సిపాలిటీ పరిధి అత్వెల్లిలోని జీఎస్ఆర్ కన్వెన్షన్ హాల్ లో శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి చేతుల మీదుగా నేడు నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఉంటుందని మేడ్చల్ తహశీల్దార్ భూపాల్ సోమవారం ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం ఉదయం 11గంటలకు ఉంటుందని తెలిపారు.

Tags:

About The Author

Post Your Comment

Comments

Latest News

గుర్రంగూడ వద్ద థార్ కారు ఢీకొని ఇద్దరు తీవ్రంగా గాయాలు గుర్రంగూడ వద్ద థార్ కారు ఢీకొని ఇద్దరు తీవ్రంగా గాయాలు
తుర్కయంజాల్, అక్టోబర్ 12, (నగర నిజం):తుర్కయంజాల్ నుండి బి.ఎన్.రెడ్డి నగర్ వైపు వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని థార్ కారు ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.వివరాల ప్రకారం, తేదీ...
ఆర్డీఎస్ మినీ బంకేట్ హాల్ – అన్ని రకాల వేడుకలకు ఆకర్షణీయ వేదిక
డబిల్ పూర్ గ్రామంలో యాచకుడి మృతి
మైలార్ దేవ్ పల్లి లో బెడిసి కొట్టిన మర్డర్ వ్యూహం 
శ్రీరంగవరం జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు
మేడ్చల్ పట్టణ పరిధిలోని కిస్టాపూర్ లో కార్డన్ సర్చ్
కండ్ల కొయ్య ఆక్సిజన్ పార్క్ ముందు ఘోర రోడ్డు ప్రమాదం