నేడు మేడ్చల్లో నూతన రేషన్ కార్డుల పంపిణీ
హాజరు కానున్న మండల చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి
Views: 89
On
మేడ్చల్:- మేడ్చల్ మున్సిపాలిటీ పరిధి అత్వెల్లిలోని జీఎస్ఆర్ కన్వెన్షన్ హాల్ లో శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి చేతుల మీదుగా నేడు నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఉంటుందని మేడ్చల్ తహశీల్దార్ భూపాల్ సోమవారం ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం ఉదయం 11గంటలకు ఉంటుందని తెలిపారు.
Tags:
About The Author
Related Posts
Post Your Comment
Latest News
12 Oct 2025 12:01:07
తుర్కయంజాల్, అక్టోబర్ 12, (నగర నిజం):తుర్కయంజాల్ నుండి బి.ఎన్.రెడ్డి నగర్ వైపు వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని థార్ కారు ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.వివరాల ప్రకారం, తేదీ...
Comments