కుమ్మరి లక్ష్మయ్య మరణం తీరని లోటు పాఠశాల పూర్వ విద్యార్థులు

కుమ్మరి లక్ష్మయ్య మరణం తీరని లోటు పాఠశాల పూర్వ విద్యార్థులు

మేడ్చల్ నగరనిజం:- మేడ్చల్ పరిధిలోని శ్రీరంగావరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో దశబ్ది కాలాల పాటుగా పాఠశాల శానిటరీ ఎంప్లాయిగా పనిచేస్తున్నటువంటి కుమ్మరి లక్ష్మయ్య శ్రీరంగవరం గ్రామానికి చెందిన వ్యక్తి కొద్ది రోజులుగా ఆరోగ్య పరిస్థితులు సరిగ్గా లేక మంచాన పడ్డారు.ఈరోజు ఉదయం అనారోగ్యంతో మరణించారు పాఠశాల పూర్వ విద్యార్థులు వచ్చేనెల 4వ తేదీన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కోసం ఏర్పాటు చేసుకుంటున్నారు ఈ కార్యక్రమానికి పాఠశాలలో విద్యార్థులకు ఎనలేని సేవలు అందించిన లక్ష్మయ్య ను సైతం ఆహ్వానించాలని నిర్ణయించుకున్నారు కానీ తన మరణం వార్త విన్న విద్యార్థులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు తన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులర్పిస్తున్నట్లు. లక్ష్మయ్య విద్యార్థులకు చేసినటువంటి సేవను గుర్తుపెట్టుకుని తన కుటుంబానికి ఏదైనా విషయంలో సహాయంగా నిలుస్తామని పూర్వ విద్యార్థులు తెలిపారు

Tags:

About The Author

Post Your Comment

Comments

Latest News

అర్హత కలిగిన వారికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెప్పి అర్హత లేని వారికి ఇచ్చారు అర్హత కలిగిన వారికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెప్పి అర్హత లేని వారికి ఇచ్చారు
  మేడ్చల్ :-ఈ రోజు మేడ్చల్ మున్సిపల్ బిజెపి అధ్యక్షురాలు జెల్లీ శైలజ హరినాథ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తను మాట్లాడుతూ నిన్నటి రోజు
మేడ్చల్ పట్టణంలో గ్రేటర్ ఆర్యవైశ్య బిజినెస్ లీడర్స్ సమావేశం
త్రాగునీరు రాక ఇబ్బందులు పడుతున్నాం డబిల్ పూర్ గ్రామవాసులు
మేడ్చల్లో పురపాలక సంఘం కమిషనర్ల బదిలీలు
విరిగిన లారీ ఎక్సెల్ తృటిలో తప్పిన పెను ప్రమాదం
మేడ్చల్ లో కేబుల్ వైర్లను తొలగించిన విద్యుత్ అధికారులు
లింగాపూర్ డబిల్ పూర్ గ్రామాల మధ్య రాకపోకల బందు