కుమ్మరి లక్ష్మయ్య మరణం తీరని లోటు పాఠశాల పూర్వ విద్యార్థులు

కుమ్మరి లక్ష్మయ్య మరణం తీరని లోటు పాఠశాల పూర్వ విద్యార్థులు

మేడ్చల్ నగరనిజం:- మేడ్చల్ పరిధిలోని శ్రీరంగావరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో దశబ్ది కాలాల పాటుగా పాఠశాల శానిటరీ ఎంప్లాయిగా పనిచేస్తున్నటువంటి కుమ్మరి లక్ష్మయ్య శ్రీరంగవరం గ్రామానికి చెందిన వ్యక్తి కొద్ది రోజులుగా ఆరోగ్య పరిస్థితులు సరిగ్గా లేక మంచాన పడ్డారు.ఈరోజు ఉదయం అనారోగ్యంతో మరణించారు పాఠశాల పూర్వ విద్యార్థులు వచ్చేనెల 4వ తేదీన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కోసం ఏర్పాటు చేసుకుంటున్నారు ఈ కార్యక్రమానికి పాఠశాలలో విద్యార్థులకు ఎనలేని సేవలు అందించిన లక్ష్మయ్య ను సైతం ఆహ్వానించాలని నిర్ణయించుకున్నారు కానీ తన మరణం వార్త విన్న విద్యార్థులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు తన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులర్పిస్తున్నట్లు. లక్ష్మయ్య విద్యార్థులకు చేసినటువంటి సేవను గుర్తుపెట్టుకుని తన కుటుంబానికి ఏదైనా విషయంలో సహాయంగా నిలుస్తామని పూర్వ విద్యార్థులు తెలిపారు

Tags:

About The Author

Related Posts

Post Your Comment

Comments

Latest News

శ్రీరామ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ ఘనంగా ప్రారంభం శ్రీరామ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ ఘనంగా ప్రారంభం
హయత్ నగర్, 24,నవంబర్, (నగర నిజం) హయత్ నగర్ డివిజన్ పరిధిలోని శ్రీరామ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ను మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి, హయత్ నగర్...
నేటి నుంచే వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
హైదరాబాద్ వ్యక్తి అరెస్ట్, రైసిన్ విష పదార్థం తయారీ
కొయ్యలగూడెంలో అయ్యప్ప సేవా ట్రస్ట్ నూతన కమిటీ ఎన్నిక
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో ఉత్సాహం
లక్ష్మారెడ్డి పాలెం వద్ద రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి
సర్దార్ వల్లభాయ్ పటేల్ వారసులుగా ఎదగండి