అర్హత కలిగిన వారికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెప్పి అర్హత లేని వారికి ఇచ్చారు

మేడ్చల్ మున్సిపల్ బిజెపి అధ్యక్షురాలు:-శైలజ హరినాథ్

అర్హత కలిగిన వారికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెప్పి అర్హత లేని వారికి ఇచ్చారు

 మేడ్చల్ :-ఈ రోజు మేడ్చల్ మున్సిపల్ బిజెపి అధ్యక్షురాలు జెల్లీ శైలజ హరినాథ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తను మాట్లాడుతూ నిన్నటి రోజు మేడ్చల్ మున్సిపల్ పరిధిలో కొంత మందికి మాత్రమే ఇందరమ్మ ఇళ్లు మంజూరు చేయడంఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు ఈ సందర్భంగా బిజెపి పార్టీ నాయకులు మాట్లాడుతూ అర్హత కలిగిన వారికి ఇవ్వకుండా అన్యాయం చేశారని నిన్నటి రోజు మున్సిపల్ కార్యాలయం లో జరిగిన ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమం ఓ  కాంగ్రెస్ పార్టీ మీటింగ్ ల జరిగినది అని అందులో ఉన్న మున్సిపల్ కమిషనర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా వ్యవహరించడం బాగులేదు అని అన్నారు.పేద ప్రజలకు ఇల్లు ఇవ్వకుండా మోసం చేస్తే ఊరుకునేది లేదని అన్యాయం చేసిన వారిని ప్రజలు క్షమించరని బీజేపీ నాయకులు అన్నారు.ఈ కార్యక్రమంలో బీజేపీ మున్సిపల్ ప్రధాన కార్యదర్శులు జాకట ప్రేమ్ దాస్, కనుగంటి వంశీ విజయ్ కార్యదర్శి విష్ణుమూర్తి, సాయి కుమార్, నాయకులు రాఘవ రెడ్డి, నవీన్ కుమార్, వంశీధర్ రెడ్డి,నర్సింగ్ రావు,శ్రీపాల్ రెడ్డి, వెంకటేష్, గౌలికర్ మహేష్, కేశవా రెడ్డి,జాకట బాబు రాజు, తదితరులు పాల్గొన్నారు..

Tags:

About The Author

Post Your Comment

Comments

Latest News

అర్హత కలిగిన వారికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెప్పి అర్హత లేని వారికి ఇచ్చారు అర్హత కలిగిన వారికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెప్పి అర్హత లేని వారికి ఇచ్చారు
  మేడ్చల్ :-ఈ రోజు మేడ్చల్ మున్సిపల్ బిజెపి అధ్యక్షురాలు జెల్లీ శైలజ హరినాథ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తను మాట్లాడుతూ నిన్నటి రోజు
మేడ్చల్ పట్టణంలో గ్రేటర్ ఆర్యవైశ్య బిజినెస్ లీడర్స్ సమావేశం
త్రాగునీరు రాక ఇబ్బందులు పడుతున్నాం డబిల్ పూర్ గ్రామవాసులు
మేడ్చల్లో పురపాలక సంఘం కమిషనర్ల బదిలీలు
విరిగిన లారీ ఎక్సెల్ తృటిలో తప్పిన పెను ప్రమాదం
మేడ్చల్ లో కేబుల్ వైర్లను తొలగించిన విద్యుత్ అధికారులు
లింగాపూర్ డబిల్ పూర్ గ్రామాల మధ్య రాకపోకల బందు