త్రాగునీరు రాక ఇబ్బందులు పడుతున్నాం డబిల్ పూర్ గ్రామవాసులు

త్రాగునీరు సమస్యపై మిషన్ భగీరథ అధికారులు. కమిషనర్ చర్యలు తీసుకోవాలి

త్రాగునీరు రాక ఇబ్బందులు పడుతున్నాం డబిల్ పూర్ గ్రామవాసులు

ఎల్లంపేట మున్సిపాలిటీ:- ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని డబిల్ పూర్ గ్రామంలో మంచినీటి సమస్య ఉన్నదని గ్రామస్తులు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు ఒకవైపు కుండపోత వర్షాలకు చెరువుల నిండి వాగులు పాడుతుంటే మరోవైపు మంచినీటి ఏదడి ఉండడం సిగ్గుచేటని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పురపాలక సంఘం పరిధిలోని కొన్ని గ్రామాలలో మంచినీటి పైప్ లైన్ల్ పగిలి నీళ్లు వృధాగా పోతున్న మరికొన్ని గ్రామాలలో త్రాగునీరు అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని. ఎల్లంపేట పురపాలక సంఘం వాసులు తెలిపారు. ఇట్టి విషయంలో మిషన్ భగీరథ అధికారులు. పురపాలక సంఘం కమిషనర్ తగిన చర్యలు తీసుకొని పగిలిన పైపు లైన్లకు మరమ్మతులు చేయిస్తూ త్రాగునీటి సమస్య ఉన్న  గ్రామాలకు నీళ్లు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఎల్లంపేట పురపాలక సంఘం పరిధిలోని వివిధ గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

మిషన్ భగీరథ అధికారులు మంచినీటి సమస్యను పరిష్కరించండి..

ఎల్లంపేట పురపాలక సంఘం పరిధిలోని వివిధ గ్రామాలలో ఉన్న మంచినీటి సమస్యలు తక్షణమే పరిష్కరించాలని ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని డబిల్ పూర్ గ్రామ నివాసులు గత ఆరు నెలలుగా అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ ఏమి పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు అని పురపాల సంఘం పరిధిలోని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మిషన్ భగీరథ అధికారులు చర్యలు తీసుకొని సమస్యను పరిష్కరించే విధంగా చూడాలని పురపాలక సంఘం పరిధిలోని ప్రజలు కోరుతున్నారు.

Tags:

About The Author

Post Your Comment

Comments

Latest News

అర్హత కలిగిన వారికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెప్పి అర్హత లేని వారికి ఇచ్చారు అర్హత కలిగిన వారికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెప్పి అర్హత లేని వారికి ఇచ్చారు
  మేడ్చల్ :-ఈ రోజు మేడ్చల్ మున్సిపల్ బిజెపి అధ్యక్షురాలు జెల్లీ శైలజ హరినాథ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తను మాట్లాడుతూ నిన్నటి రోజు
మేడ్చల్ పట్టణంలో గ్రేటర్ ఆర్యవైశ్య బిజినెస్ లీడర్స్ సమావేశం
త్రాగునీరు రాక ఇబ్బందులు పడుతున్నాం డబిల్ పూర్ గ్రామవాసులు
మేడ్చల్లో పురపాలక సంఘం కమిషనర్ల బదిలీలు
విరిగిన లారీ ఎక్సెల్ తృటిలో తప్పిన పెను ప్రమాదం
మేడ్చల్ లో కేబుల్ వైర్లను తొలగించిన విద్యుత్ అధికారులు
లింగాపూర్ డబిల్ పూర్ గ్రామాల మధ్య రాకపోకల బందు