నూతన వధూవరులను ఆశీర్వదించిన శ్రీ సేవ అనాధాశ్రమం ప్రెసిడెంట్ మిడిదొడ్డి నరసింహ
By NAGARA NIJAM
Views: 7
On
నల్గొండ జిల్లా చింతపల్లి మండలం వింజమూర్ గ్రామానికి చెందిన కానుగుల అంజయ్య మనమ్మ కుమారుడు కానుగుల సురేష్ వివాహ మహోత్సవానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన శ్రీ సేవ అనాధాశ్రమం ప్రెసిడెంట్ మిడిదొడ్డి నరసింహ.చింతపల్లి పట్టణంలోని సాయి సుమంగళి గార్డెన్ లో జరుగుతున్న వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.ఈ వేడుకలో ఏం పవన్,వై రవి,ఎం శివ,ఎం రమేష్,ఏం ఎం హరి,వై కల్పన,ఎస్ నాగరాజు ఏ శ్రీకాంత్, బి శివ తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం
న్యూస్ పోర్టల్
Latest News
10 May 2025 14:13:57
వ్యవసాయంలో రసాయనాలు తగ్గించాలి శాస్త్రీయ పద్ధతుల్లో వ్యవసాయం చేయాలి రైతు కమిషన్ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ ఎస్.రాములునాయక్ పోల్కంపల్లిలో రైతు ముంగిట్లో - శాస్త్రవేత్తలు సదస్సు ఇబ్రహీంపట్నం,...