నాగోల్ లో సింధూర్ ఆపరేషన్ విజయోత్సవం సందర్భంగా రామాలయంలో పూజలు

నాగోల్ లో   సింధూర్ ఆపరేషన్ విజయోత్సవం సందర్భంగా రామాలయంలో పూజలు

పహాల్గం ఉగ్ర దాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సిందూర్ పేరిట భారత్ చేపట్టిన ఎదురుదాడికి మద్దతు పలుకుతూ ,పాక్ సరిహద్దుల్లో భారత జవాన్లకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుతూ నాగోల్ డివిజన్ లోని ఇంద్రప్రస్థ కాలనీలో రామాలయంలో పూజలు నిర్వహించడం జరిగింది , ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞత కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ సీనియర్ నాయకులు సామ రంగారెడ్డి , నాగోల్ డివిజన్ కార్పొరేటర్ చింతల అరుణ సురేందర్ యాదవ్ అనంతరం వారు మాట్లాడుతూ...భారత ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్రమోదీ  ఆధ్వర్యంలో ప్రతి శత్రువు కి దీటైన సమాధానం దొరుకుతుందని అన్నారు పాకిస్తాన్ మీద ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రతి భారతీయుడు గర్వపడుతున్నారని తెలియజేశారు అను నిత్యం దేశానికి సైనికుడుగా పని చేస్తున్న నరేంద్ర మోడీ  బాగుండలని ప్రత్యేక పూజలు నిర్వహించారు .ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు, మహిళ నాయకులు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

NAGARA NIJAM Picture

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం 
న్యూస్ పోర్టల్

Latest News

ఈటల రాజేందర్ మానవత్వం చాటారు ఈటల రాజేందర్ మానవత్వం చాటారు
ఈటల రాజేందర్ తన ఇంటికి వెళ్తున్న సమయంలో షామీర్ పేట సమీపంలోని ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుపై ఓ గుర్తు తెలియని వ్యక్తి రోడ్డు ప్రమాదానికి గురై కిందపడిపోతూ...
ప్రైవేట్ కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సు ప్రతినిధులకు హామీ ఇచ్చిన పొన్నం ప్రభాకర్, మధుయాష్కి గౌడ్
రామకృష్ణ నృత్య మందిర్ 5వ వార్షికోత్సవ వేడుకలు
బుద్ధ నగర్ లో కేర్ వన్ ఫిజియోథెరపీ క్లినిక్ ప్రారంభం
 (10 శనివారం) కీసర ప్రాంతాల్లో విద్యుత్  అంతరాయం
నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎంపీ ఆర్ కృష్ణయ్య యాదవ్
నాగోల్ లో సింధూర్ ఆపరేషన్ విజయోత్సవం సందర్భంగా రామాలయంలో పూజలు