స్విట్జర్లాండ్ రాయబారి మాయా తిస్సాఫీ ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన సందర్భం

స్విట్జర్లాండ్ రాయబారి మాయా తిస్సాఫీ ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన సందర్భం

స్విట్జర్లాండ్ రాయబారి మాయా తిస్సాఫీ ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన సందర్భం

స్విట్జర్లాండ్ రాయబారి మాయా తిస్సాఫీ ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన సందర్భం

హైదరాబాద్‌, మే 6:స్విట్జర్లాండ్ రాయబారి మాయా తిస్సాఫీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రగతిభవన్‌లో సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా స్విట్జర్లాండ్–తెలంగాణ రాష్ట్రాల మధ్య స్నేహపూర్వక భాగస్వామ్యం, పారిశ్రామిక రంగంలో పరస్పర సహకారం, పెట్టుబడుల అవకాశాలు తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు.రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం, పారిశ్రామిక అభివృద్ధికి ప్రాధాన్యత కల్పిస్తున్న తీరును సీఎం వివరించారు. దీనిపై మాయా తిస్సాఫీ ఆకర్షితులయ్యారు. భవిష్యత్‌లో రెండు ప్రాంతాల మధ్య సంబంధాలు మరింత బలపడాలని, సహకారం పెరిగేలా చర్యలు తీసుకుంటామని ఆమె పేర్కొన్నారు.ఈ సమావేశంలో అధికార ప్రముఖులు కూడా పాల్గొన్నారు.

Tags:

About The Author

NAGARA NIJAM Picture

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం 
న్యూస్ పోర్టల్

Latest News

నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎంపీ ఆర్ కృష్ణయ్య యాదవ్ నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎంపీ ఆర్ కృష్ణయ్య యాదవ్
మేడ్చల్ వివాహ వేడుకల్లో బీసీ సంక్షేమ సంఘాం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య పాల్గొన్ని నూతన వధూవరులను ఆశీర్వదించారు. శుక్రవారం మేడ్చల్ మున్సిపల్ పట్టణ పరిధిలోని...
నాగోల్ లో సింధూర్ ఆపరేషన్ విజయోత్సవం సందర్భంగా రామాలయంలో పూజలు
పలు గ్రామాలలో ఘనంగా రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం
 అక్రమ నిర్మాణాలకు కేరాఫ్ అడ్రస్ పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీ
చెత్త కుప్పలు ఎత్తడంలో నిర్లక్ష్యం ఎందుకు
మేడ్చల్ ఏ.సి.పి శ్రీనివాస్ రెడ్డి బదిలీ
రాష్ట్రస్థాయిలో ఉత్తమ అవార్డు అందుకున్న డి.ఆర్.డిఎ.పిడి.శ్రీలత