ఈ నెల 15 నుంచి ప్రారంభమయ్యే సరస్వతీ పుష్కరాల్లో పాల్గొనాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆహ్వానం

ఈ నెల 15 నుంచి ప్రారంభమయ్యే సరస్వతీ పుష్కరాల్లో పాల్గొనాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆహ్వానం

ఈ నెల 15 నుంచి ప్రారంభమయ్యే సరస్వతీ పుష్కరాల్లో పాల్గొనాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆహ్వానం అందించారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఉన్నతాధికారులతో కలిసి జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రిని కలిసి ఆహ్వానం అందించారు.కాగా, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్గౌడ్‌లకు కూడా మంత్రి ఆహ్వానం అందించారు. ఈ నెల 15 నుంచి 26వ తేదీ వరకు భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద జరిగే సరస్వతీ పుష్కరాలకు పెద్దఎత్తున భక్తులు రావొచ్చన్న అంచనాలతో నిర్వహణ చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.ఈ సందర్భంగా పుష్కరాల్లో వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చేయాల్సిన ఏర్పాట్లపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. అధికారుల నుంచి వివరాలు కోరుతూ తగిన సూచనలు చేశారు.

Tags:

About The Author

NAGARA NIJAM Picture

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం 
న్యూస్ పోర్టల్

Latest News

నాగోల్ లో   సింధూర్ ఆపరేషన్ విజయోత్సవం సందర్భంగా రామాలయంలో పూజలు నాగోల్ లో సింధూర్ ఆపరేషన్ విజయోత్సవం సందర్భంగా రామాలయంలో పూజలు
పహాల్గం ఉగ్ర దాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సిందూర్ పేరిట భారత్ చేపట్టిన ఎదురుదాడికి మద్దతు పలుకుతూ ,పాక్ సరిహద్దుల్లో భారత జవాన్లకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుతూ నాగోల్...
పలు గ్రామాలలో ఘనంగా రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం
 అక్రమ నిర్మాణాలకు కేరాఫ్ అడ్రస్ పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీ
చెత్త కుప్పలు ఎత్తడంలో నిర్లక్ష్యం ఎందుకు
మేడ్చల్ ఏ.సి.పి శ్రీనివాస్ రెడ్డి బదిలీ
రాష్ట్రస్థాయిలో ఉత్తమ అవార్డు అందుకున్న డి.ఆర్.డిఎ.పిడి.శ్రీలత
మహిళలకు అండగా షీ టీమ్స్‌: రాచకొండ సీపీ